Wednesday, August 18, 2021

తెలంగాణ హైకోర్టు కు ఏడుగురు నూతన న్యాయమూర్తులు....!

హైదరాబాద్ : 18/08/2021

*తెలంగాణ హైకోర్టు కు ఏడుగురు నూతన న్యాయమూర్తులు....!*

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. నిన్న(బుధవారం) జరిగిన కొలీజియం సమావేశంలో న్యాయాధికారుల కోటాలో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.కొలీజియం సిఫార్సు చేసిన వారిలో శ్రీ సుధ, సుమలత, రాధా రాణి, లక్ష్మణ్, ఎన్. తుకారాం, వెంకటేశ్వర రెడ్డి , మాధవి దేవి ఉన్నారు. వీరిని హైకోర్టు జడ్జిలుగా పదోన్నతిపై నియమించాలన్న ప్రతిపాదనలకు సుప్రీం కొలీజియం ఆమోదం తెలిపింది.

*link Media ప్రజల పక్షం🖋️*

No comments:

Post a Comment