Saturday, March 30, 2024

*రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండొద్దు... సీఎం రేవంత్ రెడ్డి*

*రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండొద్దు... సీఎం రేవంత్ రెడ్డి*

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్‌, తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.పెరిగిన డిమాండ్‌కు తగినట్టు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పంటలు ఎండిపోకుండా చూడాలన్నారు.

''రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. జూన్‌ వరకు బోర్లు, బావులు, ఇతర స్థానిక నీటి వనరులు వాడుకోవాలి. తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గ్రామాల వారీగా కార్యాచరణ తయారు చేయాలి. పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వాటర్‌ ట్యాంకులు సిద్ధంగా ఉంచాలి. ట్యాంకర్లు బుక్‌ చేస్తే 12 గంటల్లోపు చేరేలా చూడాలి'' అని సీఎం ఆదేశించారు.

*V.S. జీవన్*

Friday, March 29, 2024

#DrugsFreeHyderabad అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

https://x.com/Praja_Snklpm/status/1773293681232978247?t=Q2vwUzHW2LvK9h18swn3Ew&s=08                                                    _*@TelanganaCMO సారు  #DrugsFreeTelangana #DrugsFreeHyderabad అయ్యేలా చర్యలు తీసుకోవాలి.*_

*#SayNoToDrugs* 
*@narcoticsbureau @TS_NAB @TelanganaDGP @cyberabadpolice @hydcitypolice @RachakondaCop @TelanganaCOPs @AnooradhaR @dr_mvreddy @Narhariyarabotu @BplplH @PushpaFashions*

*Bplkm🪶*

కెసిఆర్ పై @TelanganaDGP కు ఫిర్యాదు

https://x.com/Praja_Snklpm/status/1773301303982133379?t=p1jZnjLXJ7oPFvzghQRrfA&s=08                                                                                                  _*#తెలంగాణ మాజీ సిఎం #కెసిఆర్ పై @TelanganaDGP కు ఫిర్యాదు చేసిన #తెలంగాణకాంగ్రెస్ నేతలు.*_
_*'ప్రజాసంకల్పం' ప్రశ్నిస్తుంది... #న్యాయం / #ధర్మం ఉంటే  గౌరవ #భారతరాజ్యాంగం మీద ప్రమాణం చేసి అవినీతికి పాల్పడిన #కేసీఆర్ & దొర(కేసిఆర్) గడీలో బానిసలుగా పనిచేసిన #ప్రజాప్రతినిధులు, #ప్రభుత్వఅధికారులు, #బ్యూరోక్రాట్స్... ముఖ్యంగా దొర కుటుంబసభ్యులలో & బంధుమిత్రులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అందరు #జైళ్ళో ఉండాల్సిందే ✊.... Bplkm🪶*_
*#సత్యమేవజయతే* 

*@BRSparty @BRSParty_News @KTRBRS @BRSHarish @INCTelangana @Congress4TS @RamMohanINC @VenkatBalmoor @ferozkhaninc @zson_bakka @aadabhyd @PrajaPrashna @BplplH* 

*Bplkm🪶*

Tuesday, March 26, 2024

భుజంగారావు...భూదందాలు, సెటిల్మెంట్ లు..అక్రమ ఫోన్ ట్యాపింగ్

భుజంగారావు.. ఈయన పేరు వింటేనే గుర్తుకొచ్చేది భూదందాలు, సెటిల్మెంట్ లు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ వెల్మ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు తదితరుల అండదండలతో తన అవినీతికి భూకబ్జాలకు, హవాలా, సెటిల్మెంట్ లకు అంతు లేకుండా పోయింది. తమ వెల్మ సామాజిక వర్గాల వారికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటూ సెటిల్మెంట్ లు చేసేది. తన అక్రమ సంపాదనతో వందల కోట్లు వెనకేసుకొని గిట్టని వారి మీద తన కండకావరాన్ని ప్రదర్శించేదని చెబుతుంటారు. ఎస్సై నుండి ASP దాకా ఎదిగిన భుజంగారావు ఇప్పుడు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి ఊచలు లెక్కబెడుతున్న ఈ భుజంగారావు భాగోతాలు చూస్తుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. డిపార్ట్మెంట్ లోకి రాకముందు మిర్యాలగూడ లో సినిమా టికెట్లు అమ్మేవాడంట. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి మొదటి పోస్టింగ్ ఎస్సై గా మల్కాజిగిరి పీఎస్ లో చేశాడు. ఆ తర్వాత నాచారం పీఎస్ లో విధులు నిర్వర్తిస్తూ  భూకబ్జాలకు భీజం వేశాడు. రామకృష్ణ అనే వ్యక్తి ద్వారా రెండు వేల గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కోట్లకు పడగెత్తాడు. ఆ తర్వాత వనస్తలిపురం అక్కడ నుండి మాదాపూర్‌ పోలీస్ స్టేషను కు సీఐ గా ప్రమోషన్ పొంది ఆ ఏరియా లో ఇద్దరు రిటైర్డ్ సర్వేయర్లను నియమించుకొని తన భూదందాలకు మరింత పదును పెట్టి తన భూదందాలకు సెటిల్మెంట్ లకు అంతు లేకుండా పోయేది. ఆ తర్వాత భువనగిరి డీఎస్పీగా కొనసాగుతూ నయూం కేస్ విషయంలో విచారణ అధికారిగా కొనసాగుతూ టాస్క్ ఫోర్స్ DCP గా ఉన్న రాధాకృష్ణన్ అండదండలతో పలువురు ఎస్సై లను సీఐ లను తమ ఏజెంట్లు గా పెట్టుకుని నయూం అక్రమ ఆస్తులను కొన్ని తారుమారు చేసి వందల కోట్ల రూపాయలు వెనకేసుకుని దాదాపుగా పది ఇండ్లు కొన్నాడు. ఇతడికి ముగ్గురు భార్యలు. రేవంత్ రెడ్డి Anumula Revanth Reddy  గారికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేసి కేసులో అడ్డంగా బుక్ అయిన అతడు రేపో మాపో ఏసీబీ విచారణ ను ఎదుర్కొని ఈడీ నజర్ పడే అవకాశం ఉంది.
Courtesy / Source by :
https://twitter.com/sreereddi77/status/1772560376392982741?t=AxbdFeWjZzo8GZNNLq1dUA&s=19

Monday, March 25, 2024

అధికారమే పరమావధిగా నేతల జంపింగ్‌లు...

https://x.com/dishatelugu/status/1772130356163944773?t=zxlmbtYG6fLrHPd4RnTfuQ&s=08                               epaper.dishadaily.com/3846257/Specia…

*నిన్న ఒక పార్టీ, నేడు మరో పార్టీ, రేపు ఇంకో పార్టీ...*
*అధికారమే పరమావధిగా నేతల జంపింగ్‌లు...*
*గోల్డ్ విన్నర్ గడ్డం వివేక్.. సిల్వర్ దానం, ఎన్నం.. బ్రాంజ్ ఎవరెవరు..*

*#Dishanewspaper  #DishaSpecialEdition #Congress #BRS #BJP #TeluguNews*

Sunday, March 24, 2024

*రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన... సీఎం రేవంత్ రెడ్డి*

*రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన... సీఎం రేవంత్ రెడ్డి*

తెలంగాణరాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అన్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్తవర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

*V.S. జీవన్*

Friday, March 22, 2024

Supreme Court Rebukes Telangana Police

Supreme Court Rebukes Telangana Police Again, Says Preventive Detention Must Not Be Applied Routinely Without Application Of Mind Yash Mittal 22 Mar 2024 6:40 PM Share this Listen to this Article In a significant development, the Supreme Court has yet again rebuked the Telangana Police for routinely exercising the powers of preventive detention to detain individuals without considering the fundamental rights guaranteed under the constitution. The Bench Comprising CJI DY Chandrachud and Justic

https://www.livelaw.in/supreme-court/supreme-court-rebukes-telangana-police-again-says-preventive-detention-must-not-be-applied-routinely-without-application-of-mind-253186?utm_source=social&utm_partner=livelaw&utm_campaign=sticky-share&utm_medium=twitter

Courtesy / Source by : LiveLaw.in

Thursday, March 21, 2024

*_కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ.. దిల్లీలో టెన్షన్‌ టెన్షన్‌_*

*_కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ.. దిల్లీలో టెన్షన్‌ టెన్షన్‌_*
_# రేపు కవితతో ముఖాముఖి కూర్చోబెట్టే అవకాశం.!_

_(అనంచిన్ని వెంకటేశ్వరావు ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

దిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సాయంత్రం దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయన నివాసానికి చేరుకొని కేజ్రీవాల్‌ను విచారించింది. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకుంది. తాజా పరిణామాలతో సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. సీఎం నివాసానికి ఆప్‌ నేతలు, పెద్ద సంఖ్యలో ఆప్‌ కార్యకర్తలు తరలివచ్చి ఆందోళన చేస్తున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టయినప్పటికీ ఆయన సీఎంగా కొనసాగుతారని దిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు పెద్ద కుట్రేనని ఎంపీ రాఘవ్‌ చద్దా అన్నారు. 

మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో ఈరోజు ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టయినప్పటికీ ఆయన సీఎంగా కొనసాగుతారని దిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు పెద్ద కుట్రతో కూడుకున్నదని ఎంపీ రాఘవ్‌ చద్దా అన్నారు. 

*_సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌_*
ఇదిలా ఉండగా.. ఈ అంశంపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు లీగల్‌ టీమ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం వరకు విచారణ చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది.

*_కేజ్రీవాల్‌ గొంతు అణచివేసేందుకే.. అసెంబ్లీ స్పీకర్‌_*
కేజ్రీవాల్‌ ఇంటికి ఈడీ అధికారుల రాకపై దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాం నివాస్‌ గోయెల్‌ స్పందించారు. మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసినా ఇప్పటివరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ గొంతు అణిచివేసేందుకే.. ఆయన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారని గోయెల్‌ విమర్శించారు.

Tuesday, March 19, 2024

ప్రస్తుత రాజకీయాలు - ఎత్తుగడలు

ప్రస్తుత రాజకీయాలు - ఎత్తుగడలు 
* మహనీయుల పేర్ల ను అనుక్షణం ఉచ్చరించడం, వాళ్లను  వాడుకోడం ఒక ఎత్తుగడ 
* ⁠మహనీయుల భావజాలాలు సొంత స్వార్దానికి వాడుకోడం ఒక ఎత్తుగడ 
* ⁠మహనీయులు తమ తమ కాలంలో చేసిన రాజకీయ ప్రయోగాలను తమకు ఇష్టారీతిగా అన్వయించుకోడం ఒక ఎత్తుగడ 
* ⁠తమ కులాన్ని పెత్తనం చేసే కులాల దగ్గర తాకట్టు పెట్టి రాజకీయం చెయ్యడం ఒక ఎత్తుగడ్డ 
* ⁠ఎంత చెత్త పార్టీ అయినా పర్లేదు అధికారం కొరకు దానికి దాసోహం అనడం ఒక ఎత్తుగడ 
* ⁠రాజకీయానికి డబ్బు అవసరం, ఆ డబ్బును ఎలా సమకూర్చుకున్న కూడా పర్లేదు - ఒక ఎత్తుగడ 
* ⁠రోజుకొక పార్టీ తో బేరసారాలు ఆడడం, చివరికి ఎదో ఒక పార్టీ తో అంటకాగడం - ఒక ఎత్తుగడ 
* ⁠చట్టసభలకు పోవడానికి ఎంత చెత్త పని చేసినా ఎంత లంగ పని చేసిన పర్లేదు అనేది ఒక ఎత్తుగడ 
* ⁠ఎన్ని అబద్దాలు ఆడిన పర్లేదు అధికారం లోకి వెళ్ళాలి - ఒక ఎత్తుగడ 
* ⁠సోషల్ మీడియా టీం (లు) ఏర్పాటు చేసుకుని తమను విమర్శించేవాళ్ల మీద దాడి చేయడం బూతులు తిట్టించడం ఒక ఎత్తుగడ 
* ⁠తనను నమ్ముకొని పనిచేయడానికి వచ్చిన క్యాడర్ ని ముంచినా పర్లేదు అధికారం ముఖ్యం - ఒక ఎత్తుగడ 
* ⁠అధికారం కొరకు బొంత పురుగును అయినా ముద్దుపెట్టుకోడం - ఒక ఎత్తుగడ 
* ⁠వంద ఎలుకల్ని తిన్న పిల్లిని ఇంకొక ఎలుక వచ్చి అదే పిల్లిని ఎలుకల అభ్యున్నతి గురించి అదే పిల్లితో ఉండడం ఒక ఎత్తుగడ
* రాజకీయాలలో విలువలు గాలికి వదిలెయ్యడం ఒక ఎత్తుగడ
* ⁠⁠మామూలు మనుషుల ఊహలకందని ఎత్తులుజిత్తులు వెయ్యడం ఒక బ్రహ్మాండమైన ఎత్తుగడ 
🙏🙏🙏
Courtesy / Source by :
https://twitter.com/Murali_IASretd/status/1769978463245737999?t=B2RZMOw0orEDzNQI3AjdKg&s=19

బీఆర్ఎస్ లీడర్స్ యే బ్రోకర్స్.

Continue illegal Business between BRS Leaders - officials.


  • బీఆర్ఎస్ లీడర్స్ యే బ్రోకర్స్.
  • మున్సిఫల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కుమ్మక్కు.
  • పాలన మారి 100 రోజులు దాటిన వారికే ప్రాముఖ్యత.
  • నిజాంపేట్ ఏసీపీతో పాటు బీఆర్ఎస్ నేత రాములు అరెస్ట్.
  • అధికారులకు డబ్బులు వసూలు చేసి ఇచ్చేది వీళ్లే.
  • కాంగ్రెస్ నేతలు పిర్యాదులు చేసిన పట్టించుకోని అధికార ఘనం.  
  •  అక్రమ మైనింగ్ తో మట్టిలో నుంచి ఇసుక దందా.?
  • రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కోనసాగుతున్న బీఆర్ఎస్ నేత అక్రమాలు.
  • కార్పోరేషన్స్, మున్సిపాల్టీల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు.
  • ముడుపులే ముఖ్యమంటున్న ఆఫీసర్స్.
  • మాజీ మంత్రుల కన్నుసన్నలోనే కలెక్టర్స్.
  • ఇంకా ఆగమాగంగానే అడ్మినిస్ట్రేషన్ పై
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ స్పెషల్ స్టోరీ.

Courtesy / Source by :

Devender Reddy

9848070809.

తెలంగాణ రాష్ట్రాన్ని అక్రమ మైనింగ్ తో బొందల గడ్డలగా మారుస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై అధికారులు అక్రమాలకు తెర లేపుతున్నారు. అధికారంలో ఉన్నప్పటి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బరి తెగించారు. ఇప్పుడు ఎదైనా పైసలతో కొట్టి పని చేయించుకుంటున్నారు. మధ్యవర్తులుగా ఈ బీఆర్ఎస్ నేతలే ఉంటున్నా.. అధికార పార్టీ నేతలు ఇంకా కళ్లు తెరవడం లేదు. కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ అవినీతిని చూడలేని వారు అధికారులను ప్రశ్నించినా.. ఆ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఎదో వంక చెప్పి తప్పించుకోవం అలవాటుగా చేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలతో చేతికి మరక అంటకుండా భారీగా డబ్బులు వస్తుండటంతో ఎవ్వరితో మాకేంటి అంటూ విచ్చల విడితనం పెరిగిపోతుంది. అందుకు ఉదహారణ నిజాంపేట్ కార్పోరేషన్ ఏసీపీ శ్రీనివాస్ రావు వ్యవహారమే. ఒక్క టీ స్టాల్ ని రోడ్డుకు అడ్డగా ఉంచేందుకు అక్షరాల 1 లక్ష 50 వేలు డిమాండ్ చేయడం, బీఆర్ఎస్ నేత రాములు వాటిని తీసుకెళ్లి ఇవ్వడంతో ఇలాంటి అంశాల పై ఫోకస్ పెట్టాల్సి ఉంది. నిజాం పేట్ నుంచి బాచుపల్లి వరకు అక్రమ నిర్మాణాలతో నిత్యం ట్రాఫిక్ తో ప్రయాణికులు కొట్టుమిట్టులాడుతున్నారు. ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకున్న నాథుడే లేడు. పైగా ఆ వంకతో లక్షల రూపాయలు బీఆర్ఎస్ నేతల నుంచి చేరుతున్నాయి. 

లే-అవుట్స్ కబ్జా చేసినా పట్టించుకోలేదు.

బీఆర్ఎస్ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగిన నిజాంపేట్ ఏసీపీ శ్రీనివాస్ రావు రేణుకా ఎల్లమ్మ కాలనీ భూమిని కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే రైజ్ డెవలఫర్స్ కి ఒత్తస్సు పలికి అక్రమ నిర్మాణాలను ప్రొత్సహిస్తున్నారు. తహాశీల్దార్ ని అడిగితే కమిషనర్ ని కమిషనర్ ని అడిగేతే హెచ్ఎండీఏ ని ఇలా ఒక్కిరి పై ఒక్కరు నిందలు వేసుకుంటూ ప్రజా అవసరాల కోసం ఉండే 800 గజాలను కబ్జాకు ప్రొత్సహించారు. నిజాం పేట్ లో ఎన్నో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవడానికి కారణం ఈ ఏసీపీ శ్రీనివాసరావుయే నని అంటున్నారు.

 మైనింగ్ పై మౌనమేళ.

బీఆర్ఎస్ నేతల రెండో అక్రమ సంపద  ఇల్లీగల్ మైనింగ్ యే . పఠాన్ చెరువు ఎమ్మెల్యే సొదరుడు గూడెం మధుసుధన్ రెడ్డిని అక్రమంగా క్రషర్ మైనింగ్ జరిపారని  అరెస్ట్ చేశారు పోలీసులు. పఠాన్ చెరువు నియోజక వర్గం మొత్తం అక్రమ మైనింగ్ యే నడుస్తుంది. హీరో ప్రభాస్ దత్తత తీసుకున్న 1800 ఎకరాల్లోను మైనింగ్ మాఫీయా రాజ్యమేలుతుంది. దాని చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో మట్టి తీసుకెల్లుతున్నారు. అక్రమ మొరం మట్టితో మోటర్స్ సహాయంతో మట్టిలో నుంచి ఇసుకను తీస్తున్నారు. ఇసుకకు భారీగా డిమాండ్ ఉండటంతో మట్టి ఇసుకనే  భయట మార్కెట్ లో అమ్మేసి సొమ్ముచేసుకుంటున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా గులాబీ నోట్లకు ఆశ పడి మౌనంగానే ఉంటున్నారు. సహాజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి పైనా ఉంది.

అక్రమ నిర్మాణాల్లోను అదే చేతివాటం.

నిజాం పేట్ , దుండిగల్, పోచారం, మీర్ పేట్, నార్సింగ్, రాజేంద్రనగర్, అమీన్ పూర్ ఇలా నగర శివార్లలో ఉన్న పాతిక మున్సిపాల్టీలలో అక్రమ నిర్మాణాలు యద్దేశ్చగా కొనసాగుతున్నాయి. చట్టాలు, హైకోర్టు తీర్పులు ఎన్ని ఉన్నా.. అధికారులతో కుమ్మక్కైనా బీఆర్ఎస్ నేతలు మాముళ్లను ఇప్పించడంతో అటూ వైపు కూడా చూడటం లేదు. కాంగ్రెస్ , బీజేపీ నేతలు పిర్యాదు చేసినా.. పూర్తి అయ్యిపోయాయి మేము ఎమి చేయలేం అంటూ చేతులెత్తేస్తున్నారు. జీ+1 అంటూ 5 ఏండ్ల క్రితం గ్రామ పంచాయితీ నుంచి తీసుకున్న ఫేక్ అనుమతులతో  ఒక్కొక్క ప్లాట్ కి లక్ష ల్లో వసూలు చేసి ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. 

మాజీ మంత్రుల కనుసన్నలోనే కలెక్టర్స్,

సిద్దిపేట్ జిల్లాలో అధికారులు అంతా మాజీ మంత్రి కనుసన్నల్లోనే పనులు చేస్తున్నారు. అక్రమాలు , అవినీతి అంతా వారి చేతులు మీదిగానే జరుగుతున్నట్లు నిఘా వర్గాలు తెల్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. వీటన్నింటి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

Friday, March 15, 2024

ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు సభ్యుల కమిటీ

రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి @revanth_anumula  ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలో జేఏసీ ఛైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యను సభ్యులుగా నియమించారు.

ఈనెల 10వ తేదీన రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సంఘాల ప్రతినిధులు ఇచ్చిన విజ్ఞప్తులు వినతులన్నింటినీ పరిశీలించి, ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

వీటిని పరిశీలించి సాధ్యాసాధ్యాలు, పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరిష్కరించే దిశగా సలహాలు సూచనలతో నివేదికను అందజేయాలని కమిటీకి సూచించారు.  @ProfMKodandaram
#Telangana  #StateGovernmentEmployees
#TNGO
​‍Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1768641679165358168?t=NzvjwNScKm-Y4UGbc0Mayg&s=19

Thursday, March 14, 2024

Yashodha Hospitals donated Rs 162 crore to Electoral Bonds.

Only hospital in the country that donated this much amount to electoral bonds!

Yashodha Hospitals donated Rs 162 crore to Electoral Bonds. Donations made in October 2021, April 2022 and October 2023.

Most of it may have gone to BRS or BJP? 

Yashodha owners are believed to be close to the BRS top leadership.

There was an income tax search on Yashodha hospital in 2020.

Yashodha owners Gorukanti Surender Rao and Gorukanti Ravinder Rao donated Rs 3 crore in individual capacity for electoral bonds according to SBI data.

#Hyderabad #ElectoralBond

Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1768446307520389387?t=NqDsHVHJvfqe1Dd3PM3AAA&s=19

My Home Cements 156 acres Bhoodan lands encroached

My Home Cements, 4 others issued notices
156 acres Bhoodan lands encroached in Suryapet dist.

Claiming 150 acres Bhoodan land is under the possession of My Home Cements Ltd, Keerthi Ce- ments Industries Ltd and three others in Mellachervu village in Suryapet district, #Telangana Bhoodan Yagna Board has slapped notices on these firms, stating why an order requiring eviction from illegal encroachment of land should not be issued against them.

The Board directed My Home Industries and others to appear before the secretary of Bhoodan Yagna Board at Chief Commissioner of Land Administration (CCLA) office on March 16 for a hearing with documents or proof, if any, in support of their claim.

LAND BEING MISUSED

• Land can only be used for agriculture purpose, not other purposes

However thousands of acresespecially in erstwhile Nalgonda and RR districts, went into hands of private people

"Of the 150 acre encroachment of #Bhoodan land in Mellachervu, 113 acres are now being claimed by My Homes Cements Ltd, 18.20 acres by Keerthi Cements Industries Ltd, 21.20 acres by Jasti Triveni and 3.19 acres are being cla- imed by Pendli Sriramulu and 18 guntas by Varam Rang- aiah. Notices were slapped under Section 24-A of Act No 17 of 2017 Telangana Bhoodan Land and Gram Panchayat Act, 1965. Attempts were ma-de to remove encroachments in that land parcel, but were stopped as My Home Indu- stries and others approached court," a revenue official of Mellachervu mandal said.

'Purchased land from legal owners'

Reacting to the issue of notices being served by the Bhoodan Boarda My Home Group representative said, "The company purchased patta land from its legal ownersIt subsequently submitted all documents for the mutation of the land in its name to the revenue officials who did the needful and even issued a conversion certificate-from agriculture to non-agriculture-following verification of the land".
#Myhome
Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1768090416786854366?t=2ujD3Uub8hNuSLBS4SC-dQ&s=19

Tuesday, March 12, 2024

మహిళల భద్రత కోసం..T-SAFE

మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే T-SAFE ను ముఖ్యమంత్రి @revanth_anumula  మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. T-SAFE పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి, లైవ్‌ లొకేషన్‌ షేర్ చేయడానికి, ప్రయాణమార్గం నావిగేట్‌ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో T-SAFE యాప్‌ రూపొందించినట్టు పోలీసులు వివరించారు.
@mpponguleti @Tummala_INC @seethakkaMLA @KMuraliSurekha  @TelanganaCS @TelanganaDGP @Shikhagoel_IPS
#TelanganaPolice #WomenSafetyWing #TSAFE

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1767504890136498385?t=ZHtn7fcwPMEujNagqARg7g&s=19

Monday, March 11, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు

ప్రభుత్వ పాఠశాలల్లో సమూలమైన మార్పులు చేపట్టాలని ముఖ్యమంత్రి @revanth_anumula సంకల్పించారు. అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి పాఠశాలలంటే ప్రజల్లో పూర్తి విశ్వాసం కల్పించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన అంశంపై ఎంసీఆర్‌హెఆర్డీలో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వేసవి సెలవులు ముగిసేలోగా వసతులు మెరుగుపరచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంపై విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా అధికారులకు నిర్ధేశించారు.

📕ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫామ్‌తో పాటు పాఠశాలల్లో మౌళిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి చర్యల వల్ల పాఠాశాలలపై  నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రీన్ ఛానెల్ ద్వారా పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడం, టీ-శాట్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో డిజిటల్ పాఠాలు చెప్పించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. 

📕రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ కోసం ఐఎస్బీ తరహాలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు, న్యాక్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం వంటి చర్యలు చేపట్టాలని సమావేశంలో వివరించారు. సచివాలయం నుంచి కిందిస్థాయి వరకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టం తీసుకొచ్చే అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి @Min_SridharBabu , ప్రభుత్వ సలహాదారు @Vemnarenderredy , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. @TelanganaCS @TSEduDept  #SchoolEducation #TelanganaGovernment #elearning #SelfHelpGroups #DigitalClasses

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1766895342895972369?t=DnpD7WDR4n_O922Sji6ISw&s=19

దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు

- దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు 
- యువరాజుకు ఫాలోఅప్‌గా గుమస్తా తెలంగాణ ఓనర్ దా*** రావు
- అల్లుడికి ఫాలోఅప్‌గా ‘నేను’ న్యూస్ యజమాని శ్ర** రావు
- ‘స్వేచ్ఛ’ చేతిలో ట్యాపింగ్ ఫోన్ నెంబర్స్ లిస్ట్
- ఎన్నికలకు 4 నెలల ముందు నుంచే ట్యాంపింగ్ 
- ప్రాథమిక దర్యాప్తులో బయటకొచ్చిన మీడియా యాజమాన్యాల వ్యవహారం  
- జిల్లాల్లో ప్రత్యేక సెటప్స్ ఏర్పాటు చేసి ట్యాపింగ్
- ‘స్వేచ్ఛ’ ఎక్స్ క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ కథనం 
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: ఎంతో పవిత్రమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను సొంత రాజకీయాలకు వాడుకుని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ సర్కార్. అందుకు ప్రణీత్ రావును అడ్డు పెట్టుకుని ఇద్దరి మంత్రులకు అప్ డేట్ అందించాయి మీడియా యాజమాన్యాలు. కాంగ్రెస్‌లో ఆర్థికంగా ఉన్న వారిని టార్గెట్ చేసి కనీసం కార్యకర్తలకు కూడా పంపకుండా అడ్డు వేశారు. రేవంత్ రెడ్డి అనుచరులను గుర్తించి వారి ఫోన్స్‌లో ఎలాంటి సంబాషణ జరిగినా ఇట్లే తెలుసుకుని టాస్క్ ఫోర్స్‌తో రెయిడ్స్ చేయించారు. జిల్లాలకు వెళ్తే అక్కడ పట్టుకునేలా పోలీసులను అప్రమత్తం చేశారు. టోల్ గేట్ యాజమాన్యాలను ముప్పుతిప్పలు పెట్టి వాహనాలను ఆపించేవారు. ఇలా ఎన్నో దందాలు చేసిన రావుల బ్యాచ్ రాజకీయ కుట్ర ఏంటో ఎవరెవరి నెంబర్స్ ట్యాపింగ్‌ చేశారో ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం ఎక్స్ క్లూజివ్ సమాచారాన్ని సేకరించింది. వరంగల్, మహాబూబ్ నగర్, సిద్దిపేట్, లో ప్రత్యేక సెటప్‌లు ఏర్పాటు చేసుకొని మరీ ట్యాపింగ్‌కి పాల్పడ్డారు. ఇందుకు ‘నేను’ న్యూస్ యజమాని, గుమస్తా తెలంగాణ ఓనర్ ప్రత్యేక వింగులుగా ఏర్పడి పోలీసులకు గైడెన్స్ ఇచ్చేవారని ప్రణీత్ రావు దర్యాప్తులో తేలింది.

Phone tapping numbers 

మ*ష్ - 9160****44
జూ*** ఖాన్  - 9661****22
- 9000****58
యె*** రెడ్డి - 6300****73
ఝా* రెడ్డి - 9959****93
మే* రెడ్డి - 9494****66
వి*జ్  ఖమ్మం - 9949****66
జీ*ఆర్ టోల్ మనుషులైన 
అ*ల్ రెడ్డి -9849****67
శ్రీ*ర్ రెడ్డి – 7702****32
రా** రెడ్డి – 966***09

ఇలా కాంగ్రెస్, బీజేపీ నేతలను టార్గెట్ చేసి ఫోన్స్ టాప్ చేశారు. నిత్యం  నీడలా వెంటాడారు.

Courtesy / Source by :
దేవేందర్ రెడ్డి
9848070809

Sunday, March 10, 2024

మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది

ఉద్యోగుల డీఏ చెల్లింపుతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి @revanth_anumula  తెలిపారు. ఆదివారం ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. "మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. నిర్భంధాలతో పాలన కొనసాగిస్తామనుకోవడం భ్రమ, మా ప్రజా ప్రభుత్వం చర్చలు, సంప్రదంపులకు అవకాశం కల్పిస్తుంది. మీలో విశ్వాసం కల్పించడానికే చర్చలు జరిపాం" అని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం ఆయా సంఘాలతో చర్చలు, సంప్రదింపుల తర్వాతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రం విద్యార్థి, ఉద్యోగ, ఉపాద్యాయ కార్మిక సంఘాల పోరాటాలతోనే సిద్దించింది. తామే సాధించామని ఏ ఒక్క రాజకీయ పార్టీ చెప్పుకున్నా అది అసంబద్ధమే అవుతుంది. మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు చెల్లించినా ప్రభుత్వం ప్రచారం చేసుకోలేదు. వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసాం. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళాం. 11 వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసాం. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం. 95 శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ  సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. @Min_SridharBabu #TelanganaGovernment #EmployeeUnions

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1766895472499953958?t=qqw1rrMRS6nk9pDG8w4PBw&s=19



ఈ పోరాటం భవిష్యత్ తరాలకోసం Bplkm🪶

https://x.com/Praja_Snklpm/status/1766705284784050237?t=Kf3OiiAJbZQJihjjTJFFUQ&s=08                                                                                                            _*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                                                                                     _*#ఉప్పల్అసెంబ్లీనియోజకవర్గం MLA @BrsBandari గారు మీరు #ప్రజాప్రయోజనాలకోసం నిత్యం అందరికి అందుబాటులో ఉండాలి.నిన్న మీరు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో #చెరువులు ప్రస్తావన తెచ్చారు సంతోషం. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం #ఉప్పల్ నియోజకవర్గంలో #చెరువులు అన్నీ #కబ్జా అయ్యాయి  అంటే మీ గత #BRS ప్రభుత్వంలోనే.#TelanganaHighCourt ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేసిన @KTRBRS & సంబంధిత శాఖల అధికారులు.అసలు #చెరువులు కబ్జా చేసిన వారిమీద, చేస్తున్న వారిమీద గత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?. మీకు నిజంగా #చెరువులనుపరిరక్షించాలి అని చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కబ్జాదారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.#చెరువులు సుందరీకరణ పేరుతో ప్రజాధనాన్ని వృధాచేస్తున్నారు.#చెరువులు కబ్జా మీద సంబంధిత శాఖల అధికారులను వివరాలు అడగాలి.ఈ @ట్విట్టర్ link ద్వారా మీకు నియోజకవర్గం లోని చెరువులు కబ్జా గురించి అన్ని వివరాలు తెలియచేయడం జరిగింది. వాటిని క్షుణ్ణంగా చదవండి. అలాగే #SNDP నాలా పనులలో అవినీతి జరిగింది. దీని గురించి విచారణ చేయించండి.మీరు నిర్లక్ష్యం చేస్తే #TelanganaHighCourt కు ఎలా సమాధానం ఇస్తారు?... ఈ పోరాటం భవిష్యత్ తరాలకోసం Bplkm🪶*_                  
  *NOTE : MLA గారు #ఉప్పల్ నియోజకవర్గం లో మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయి ? వాటి పూర్తి విస్తీర్ణం ఎంత ఉండాలి ? ప్రస్తుతం ఎంత ఉన్నాయి ? ఎన్ని చెరువులు ఎంత మేర కబ్జా అయ్యాయి ? ఈ చెరువుల FTL / బఫర్ జోన్ / శిఖం హద్దులు ఏవి ? మొత్తం వివరాలు నియోజకవర్గం ప్రజలకు మీరు తెలియచేయాలి*      *#EncroachmentOfLakes*
*#IllegalConstructions*
*#VSheshadriIAS #AmrapaliIAS*
*@TelanganaCMO @Bhatti_Mallu @CommissionrGHMC @ZC_LBNagar @TahsildarUppal @Dc_Ghmc @Irrigatn_Medchl*      *@LubnaSarwath* *@Collector_MDL* *@BplplH @PushpaFashions*

Saturday, March 9, 2024

అన్నదాతలకు శాపంగా మారిన కందుకూరు రెవిన్యూ కార్యాలయం

కందుకూరు మండల కార్యాలయం ఆర్డీవో కార్యాలయం తేదీ 9-3-2024నాడు తాళాలతో దర్శనం.
ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు యంఆర్ఓ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవాలని వచ్చిన రైతులు నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయారు నేను బి వెంకట్ రెడ్డి కందుకూరు గ్రామం కందుకూరు మండలము కందుకూరు విశ్రాంత ఉపాధ్యాయుడిని హైదరాబాద్ నుండి వెళ్ళి తాళాలు చూసి నిరాశగా వెనుదిరి వెళ్లుచుండగా కార్యాలయం వెనుకాల నుండి ఇద్దరు సిబ్బంది రావడం గమనించి అటువైపు వెళ్ళి చూడగా చిన్న తలుపు తెరిచి ఉంది లోపలికి వెల్లడానికి ప్రయత్నించగా యం ఆర్ ఓ గారి డ్రైవర్ ఈరోజు రెండవ శనివారము ఆఫీస్ లేదని లోపలికి వెల్లడానికి వీలు లేదని చెప్పారు కాని రూములు తెరిచి ఉండటం గమనించి లోపలికి వెళ్లి చూడగా యంఆర్ఓ గారు ఉన్నారు వారివద్దకు మెల్లగా వెళ్ళాను.నా సమస్య గురించి చెపుతుండగా నిర్లక్ష్యంగా ఇంతకాలం ఏం చేశావు అని అసహనం వ్యక్తం చేసాడు.అసలు సమస్యే తెలుసుకోకుండా ఇంతకాలం ఏం చేశావు అని ఎందుకు అన్నారో నాకు అర్ధం కాలేదు అప్పుడు నేను ఒక్కటే చెప్పాలనుకున్న ప్రభుత్వం మారింది కనుక వచ్చిన అని ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు. ఇలాంటి అధికారుల తీరు అన్నదాతలకు శాపంగా మారుతోంది కనుక ఇలాంటి అధికారుల పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సత్వరం చర్యలు తీసుకోవాలని ఒక రైతుగా మరియు విశ్రాంత ఉపాధ్యాయుడిగా మిమ్మల్ని కోరుతున్నాను.

ఇట్లు :
బి. వెంకటరెడ్డి 

Friday, March 8, 2024

రాజ్యసభ కు సుధా మూర్తిని -నామినేట్ చేసిన రాష్ట్రపతి

*రాజ్యసభ కు సుధా మూర్తిని -నామినేట్ చేసిన రాష్ట్రపతి*

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ 'ఎక్స్‌ (ట్విటర్‌)' వేదికగా వెల్లడించారు.మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం.

ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని కొనియాడారు. ''సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభకు నామినేట్‌ అవడం 'నారీశక్తి'కి బలమైన నిదర్శనం. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి'' అని మోదీ ఆకాంక్షించారు.
73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం 'మూర్తి ట్రస్ట్‌'కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా సుపరిచతమే. ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.

*V.S. జీవన్*

Wednesday, March 6, 2024

చెరువును పూడ్చి కళాశాల

 BRS ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మరో బిగ్ షాక్.. అక్రమ కట్టడాల కూల్చివేత (వీడియో) BRS ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మరో బిగ్ షాక్.. అక్రమ కట్టడాల కూల్చివేత (వీడియో) by Disha Web Desk 4  7 Mar 2024 9:37 AM దిశ, కుత్బుల్లాపూర్/ దుండిగల్ : మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమాలపై కలెక్టర్ కొరడా ఝలిపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారం అండ చూసుకుని చెరువును పూడ్చి కళాశాల కోసం అప్పటి మంత్రి మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుత మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ బిల్డింగ్ నిర్మించారు. ఈ విషయంపై పౌర ఫిర్యాదుల మేరకు ‘దిశ’లో పలు మార్లు పత్రిక కథనాలు సైతం వెలువడ్డాయి. పత్రిక కథనాలు, ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలపై కన్నెర్ర చేశారు. దుండిగల్‌లోని చిన్న దామెర చెరువును కబ్జా చేస్తూ నిర్మించిన ఇంజనీరింగ్ కళాశాల భవనంను కూల్చివేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోత్రు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. Also Read - BRSకు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి! దీంతో గురువారం తెల్లవారుజామునుండే ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు రంగంలోకి దిగి నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భారీ భవంతిని నేలమట్టం చేస్తున్నారు. కళాశాల భవనం కూల్చివేతల సందర్బంగా దుండిగల్ ఎస్‌హెచ్‌ఓ శంకరయ్య ఆధ్వర్యంలో భారీ పోలీస్ భద్రతను కల్పించారు. మీడియా ప్రతినిధులు, ఇతరులు ఎవ్వరు పోలీస్ వలయంలోకి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుని అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను దుండిగల్ తహసీల్దార్ సయ్యద్ తమర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. Also Read - కాంగ్రెస్‌లో చేరుతా.. కుండబద్ధలు కొట్టిన BRS మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చిన్నదామెర చెరువు చెరకు మోక్షం... దుండిగల్ గండిమైసమ్మ మండలం దుండిగల్ గ్రామ సర్వే నంబర్స్ 405,482,484,485,488,492,506 లలో చెరువు మొత్తం విస్తీర్ణం ఎకరాలు 123.5 గుంటలు లో చెరువు ఉండేది. ఆ చెరువు లోని ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ స్థలాలను ఆక్రమించి అధికారం మాదే కదా మమ్మల్ని అడిగే వాడెవ్వడు అనే ధీమాతో మాజీ మంత్రి అల్లుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్జాగా చెరువును చెరబట్టి ఐదు అంతస్తుల భారీ భవంతిని నిర్మించాడు. ప్రస్తుతం చెరువు కబ్జాల కట్టడాలను అధికారులు తొలగిస్తుండడంతో ఈ చెరువు చెరకు మోక్షం లభిస్తుంది. కళాశాల విద్యార్థులతో భవనం కూల్చివేతను అడ్డుకునేందుకు కుటిలయత్నం... Also Read - ఆ విషయం తేల్చి చెప్పాలని.. కేసీఆర్‌కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల లేఖ పోలీస్‌లతో కళాశాల ప్రిన్సిపాల్ వాగ్వివాదం చెరువును కబ్జా చేస్తూ నిర్మించిన భవనం కూల్చివేతలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాశాల విద్యార్థులను ఉసిగొల్పి అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు కళాశాల యాజమాన్యం తీవ్ర ప్రయత్నం చేసింది. కూల్చివేతల సందర్బంగా భద్రత కల్పిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందితో కళాశాల ప్రిన్సిపాల్ వాగ్వివాదానికి దిగి అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. పోలీసులు ప్రిన్సిపాల్‌ను, కళాశాల సిబ్బందిని అదుపులోకి తీసుకొని కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు

Courtesy / Source by :
https://www.dishadaily.com/telangana/another-big-shock-for-brs-mla-marri-rajasekhar-reddy-demolition-of-illegal-buildings-video-306056

మా ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం....రేవంత్ రెడ్డి

*మా ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం....రేవంత్ రెడ్డి*

మహబూబ్‌నగర్‌: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన 'పాలమూరు ప్రజాదీవెన' సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
*భారాస బిల్లా రంగా సమితి...!*
పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని ఎప్పుడూ నేతలకు చెబుతూ ఉంటా. సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించా. ప్రధాని మోదీకి వినతిపత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది. ఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్య ఉండొద్దనే వినతిపత్రం ఇచ్చాం. అడిగిన పనులు చేయకపోతే చాకిరేవు పెడతాం. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తా. కేటీఆర్‌, హరీశ్‌రావును చూస్తే.. భారాస 'బిల్లా రంగా సమితి' అనిపిస్తుంది. పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలోని మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా.
*పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం...!*
వంశీచందర్‌రెడ్డిని ఎంపీగా, జీవన్‌రెడ్డిని పాలమూరు శాసనమండలి అభ్యర్థిగా గెలిపించండి. కృష్ణా జలాలు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్‌ ఏం చేశారు? త్వరలోనే పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించబోతున్నాం. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తాం. 11 వేలకు పైగా ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చాం. కేసీఆర్‌ వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నాం. 3 నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాం.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా, మోదీ ప్రధానిగా పదేళ్లు ఉండొచ్చు.. కానీ, ఇందిరమ్మ రాజ్యం, పేదోళ్ల ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయరట. ఇదెక్కడిప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతామనడం.. దేశానికి మంచిదా? విజ్ఞులు, మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలకు పాతరేయాలి. పాలమూరు పేద బిడ్డ ఈ రాష్ట్రాన్ని పాలించకూడదా? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు.. మా జోలికొస్తే అంతు చూస్తాం. నల్లమల నుంచి తొక్కుకుంటూ వచ్చి కేసీఆర్‌ను రోడ్డుకు ఈడ్చా. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌ గెలవాలి.. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలి'' అని సీఎం అన్నారు.

*V.S. జీవన్*

Tuesday, March 5, 2024

చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంటిలిజెన్స్ అధికారి సస్పెండ్

*కలవర పెడుతున్న ఎస్ఐబీ డిఎస్పీ Praneeth రావు వ్యవహారం.*
*చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంటిలిజెన్స్ అధికారి సస్పెండ్*.
*బీఆర్ఎస్ ప్రభుత్వంలో మావోయిస్ట్స్ అంటూ  ప్రతిపక్షాల ఫోన్స్ టాప్ చేసిన ప్రవీణ్ రావు*. 
*అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అదేశాలతోనే చట్టవిరుద్ద పనులు*.
*టెర్రరిస్టుల లిస్టులో  ఆయా నెంబర్స్  చేర్చడం పై సిరియస్* . ?
*2015లో ఫోన్ టాపింగ్ పై హైకోర్టులో విచారణ*
*కేసీఆర్ నీచమైన వ్యవహారాల పై కాంగ్రెస్ ఫోకస్*.
*కుటుంబ సభ్యులతో  ఫర్సనల్ గా మాట్లాడినా తెలుసుకున్నారు*.
*ఏ చాటింగ్ యాప్ లో చాట్ చేసినా అన్ని విషయాలు ఎస్ఐబీ చేతిలోనే* ?
*సెంట్రల్ హోం శాఖను తప్పుదారి పట్టించిన ప్రభాకర్ రావు అండ్ టీం*
*ఆ చట్టం మిస్ యూజ్ చేస్తే కఠిన శిక్షలు*. 
*నిజాం రాజును మించిన నిర్బందం కొనసాగించిన కేసీఆర్.*? 
*విచ్చల విడి ప్రచ్ఛండ ప్రభాకర్ రావు పై*
*ల్యాండ్స్ అండ్ రికార్డ్స్  స్పెషల్ స్టోరీ*. 

బీఆర్ఎస్ పాలనలో చట్టానికి విరుద్దంగా ఎలాంటి పనులైనా చిటికలో చేశారు. ఆనాటి ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా, ఏ ఆప్ లో చాట్ చేసినా ఇట్లే ఫోన్ టాప్ చేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టారు. వారి వీక్ నెస్ తెలుసుకుని పార్టీలోకి వలసల పర్వం కొనసాగించారు. ఇదంతా అప్పటి ఇంటలిజెన్స్ ఐజీ, రిటైర్డ్ ఆఫీసర్ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అధ్వర్యంలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరి అరాచకాలు ఒక్కొక్కటి భయటపడుతున్నాయి. 

ప్రయివేట్ సైన్యం నడిపించారు. 

బీహార్ రాష్ట్రంలో అనాధికార వ్యవహారాలు నడిపించినట్లు.. బీహార్ కి చెందిన అల్ ఇండియా  అధికారులు, బీఆర్ఎస్ పార్టీని నడిపించారని అరోపణలు ఉన్నాయి. అందుకు అప్పటి  సీఎం కి చెందిన సామాజిక వర్గాన్ని గ్రిప్ లో ఉంచుకున్నారు. సీఎంఓలో పని చేసే వారితో పాటు ఇంటలిజెన్స్ లో పని చేసేవారు ఉన్నారు . అందుకు ప్రభాకర్ రావు పదవి కాలం ముగిసినా కొనసాగించి అత్యంత కీలకమైన ఎస్ఐబీ అప్పగించారు. ఇది మావోయిస్టుల కదలికల పై దృష్టి పెట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ . కాని ఈ పేరుతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతల ఫోన్స్ టాప్ చేశారు. నిజాం రాజు కంటే అత్యంత కఠినంగా నిర్బయించారు. రాత్రికి రాత్రి తలుపు బద్దలు కొట్టి తీసుకెళ్లారు. అదే కాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయివేట్ చాట్ కూడా తెలుసుకున్నారు. చట్టం వారి చుట్టంగా మలుచుకుని ఇష్టానుసారంగా వ్యవహారించారు. అయితే ఈ ఫోన్ టాపింగ్ నే నమ్ముకున్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆరాచాకాలకు తెర లేపింది. సెంట్రల్ యాక్ట్ కి విరుద్దంగా వ్యవహారించారు. ప్రతిపక్షాల ఫోన్ నెంబర్స్  మావోయిస్టుల అనుచరుల పోన్ నెంబర్స్ గా చేర్చి మరి ఫోన్ టాపింగ్ చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు, ఆనాటి ప్రభాకర్ రావు ఇరుకున పడే అవకాశాలు ఉన్నాయి. అందుకు మొదటి అడుగే పోలీస్ చరిత్రలో ఓ ఇంటలిజెన్స్ అధికారి సస్పెండ్‌ వ్యవహారం.   

Courtesy / Source By :
Devender Reddy 
*9848070809*
https://www.landsandrecords.com/news-details.php?nid=76

sexual harassment at work place by 5 male officers

https://x.com/NarasammaSai/status/1763952004421071049?t=H41jhxAQcuf97ETO7wpkYg&s=08                                                              *@TelanganaCMO Sir*                                    I am 75 years old my *daughter* is suffering to get justice in *sexual harassment* at work place by 5 male officers in govt office fighting for justice since few years.I have given letters to the DGP, home principle secretary, home minister all the she team & women's protection wing also. Governor has personally send a letter also. police dept. is not responding to my letters and simply protecting all the accused officers against rules & encouraging the sexual harassment of women at workplace. The home dept. is not protecting a lady working under them? how can they do justice to the others. This is the  biggest sexual harassment case in the country where directly police officers are involve.In tamilnadu DGP Rajesh Das has suspended from duties/removed from service & upheld his conviction, sentence of three years of rigorous imprisonment and fine of 20,500 for the harassment in 2021 of a woman IPS officer. But this not happening in #telangana  is the fate of ladies?                               
@TelanganaCMO @Bhatti_Mallu @seethakkaMLA @TelanganaCS @TelanganaDGP @TS_SheTeams @ts_womensafety @DeccanChronicle @NewIndianXpress @the_hindu @sudhakarudumula @jsuryareddy @Bachanjeet_TNIE @NizamJourno @DonitaJose @AnooradhaR @UNTGAPS *@HRF_Humanrights* @airnewsalerts

Monday, March 4, 2024

మట్టిలో మాణిక్యం

మేట్ పల్లి :   మెట్ల చిట్టాపూర్ "మట్టిలో మాణిక్యం"  పేదరికంలో ఉన్న తండ్రి చిన్న హోటల్ నడుపుతు కుటుంబ జీవనం  సాగిస్తూ ఇద్దరూ పిల్లల్లో పెద్దవాడైన వన్నెల గణేష్ s/o నర్సయ్య కు అమ్మ బీడీలు చుట్టేది, తండ్రికి హోటల్లో చిన్న నాడు, చిన్నచిన్న పనులు సహాయం చేస్తూ టీ అతిథులకు అందించేవాడు, చదువు (సరస్వతీ పుత్రుడు) మీద మమకారంతో పట్టుదలతో చదువుకుని  ఉద్యోగం వస్తుందో రాదో అని బెంగ లేకుండా, తన సొంతంగా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పరచుకొని తన గ్రామంలో మరియు పక్క గ్రామాలలో పండుగ పబ్బాలకు, నీటి సప్లై చేసేవాడు. అయినా చదువు ఎక్కడ ఆపలేదు, ఎంబీఏ, phd, చేస్తూ..
 నేడు డిగ్రీ లెక్చరర్ గా సర్కారు కొలువు సంపాదించి తల్లిదండ్రులకు సంబురాన్ని అందించారు. మట్టిలో మాణిక్యం.. చదువు ఇలా కొనసాగింది.  vannela Ganesh.  Education growth Up to 10th Vivekananda Vidyanikethan High school, Metpally, Jagityal  TS. Intermediate -- Sarala junior college, Metpally ,Degree --- Narendra Degree College, Metpally Mcom -- Aurora PG College, chikkadapally Hyderabad, MBA ---Samskrithi instuite of Business Management, Ibrahimpatnam  Currently pursuing PhD in the department of Business Management , Telangana University, Dichpally Nizamabad. Under the supervision of professor Anjaneyulu. ఇది వన్నెల గణేష్, విజయ గాధ,  ఇన్స్పైరింగ్ స్టార్ కలలు సాకారమైన వేళ.

Courtesy / Source :
https://twitter.com/satyan559/status/1763825157942984970?t=cq18cyc4StuxowYKb6Wacg&s=19


Sunday, March 3, 2024

అసైన్డ్ భూమిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను మార్చుకోవాలి

*మానవ హక్కుల వేదిక పత్రిక ప్రకటన*
కొడంగల్.
తేదీ 03.03.2024. 

*అప్పాయిపల్లి అసైన్డ్ భూమిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను మార్చుకోవాలి* 

    వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం  అప్పాయి పల్లి గ్రామంలో ఏర్పాటుచేయ తలపెట్టిన మెడికల్ కాలేజీ కోసం పేద, బలహీన వర్గాల భూములను స్వాధీనం చేసుకోవడంలో తలఎత్తిన వివాదం నేపథ్యంలో ఈరోజు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ అప్పాయి పల్లి గ్రామంలోని బాధితులను కలిసి వివరాలు సేకరించింది. 

కొడంగల్ మండలం అప్పాయి పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 19 లోని 75 ఎకరాల భూమిని1972 ప్రాంతంలో 47 కుటుంబాలకు జీవనాధారంగా అసైన్డ్ పట్టాలు అందజేయడం జరిగింది. ఆ రోజు సాగుకు అనుకూలంగా లేకుండా,  బండలు, రాళ్లు, రప్పలతో కూడిన ఆ భూములను కొన్నేళ్ల పాటు కష్టపడి, సాగు యోగ్యం చేసుకొని, మూడు తరాలుగా జీవనాధారం పొందుతున్నారు. ఆ భూముల్లో బోర్లు, బావులు వంటి వ్యక్తిగత సాగునీటి సౌకర్యాలు కల్పించుకొని ఆ భూమే ఏకైక జీవనాధారంగా ఈరోజు దాదాపు 150 కుటుంబాలు బ్రతుకుతున్నాయి.
     ముఖ్యమంత్రి గారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కొడంగల్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం కోసం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలనే ఆలోచనే పెద్ద తప్పు. మెడికల్ కాలేజీ ద్వారా
ఈ ప్రాంత ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ ఎటువంటి ప్రయోజనం జరగదు.  ఇప్పటికే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు  అశాస్త్రీయంగా పెంచబడి ఉన్నాయి. ఇంకా అదే విధంగా, రాజకీయ అవసరాల కోసం మెడికల్ కాలేజీలను పెంచుకోవటం అనే విధానాన్ని వదిలివేయాలి. ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే నిమ్స్ లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టి, ఆ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. 
ఇక, మెడికల్ కళాశాల నిర్మించాలనుకున్నా, ఆసుపత్రి నిర్మించాలనుకున్నా దానికి పేద, బలహీన వర్గాల పొట్టని కొట్టాల్సిన అవసరం లేదు. కొడంగల్ పరిసరాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి వివిధ సర్వే నెంబర్లలో అందుబాటులో ఉంది. అప్పాయి పల్లి శివారులో 198 సర్వే నెంబర్లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పలుగురాళ్ల తండాలోని 450వ సర్వే నెంబర్లో 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అని స్థానిక ప్రజలు సమాచారం ఇస్తున్నారు.  అది కాకుండా, సీలింగ్ చట్ట పరిధి దాటిన వందల ఎకరాల భూమి ఇంకా బినామీ పేర్లతో భూస్వాముల చేతుల్లో ఉంది. ఇవన్నీ వదిలేసి అత్యంత కడగొట్టు జీవితం గడుపుతున్న 150 కుటుంబాల జీవనాధారమైన భూమిని లక్ష్యంగా చేసుకోవటం అనేది ప్రభుత్వ పెద్దలు ఆలోచించి చేసినా, అనాలోచితంగా చేసినా అది చాలా హేయమైన చర్య అవుతుంది. కాబట్టి ఈ అసైన్డ్ భూముల స్థలంలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తక్షణమే మార్చుకొని, అటువంటి అవసరం కోసం వేరే భూమిని ఎంచుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 150 నిరుపేద దళిత వెనుకబడిన మైనారిటీ కుటుంబాల తీవ్రమైన ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుండి అసైనీల భూమిని తీసుకోబోమనే ప్రకటనను తక్షణమే చేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాం.
  ఈరోజు జరిగిన నిజనిర్ధారణ కార్యక్రమంలో మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వి. వసంతలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ బొల్లి ఆదం రాజు, హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి సంజీవ్ మరియు వెంకటనారాయణ, టి. రోహిత్, జి. మధు లు పాల్గొన్నారు. 

        --- *వి. వసంత లక్ష్మి* 
( ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు) 

    -- *డా. ఎస్. తిరుపతయ్య* (తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి).
9849228212

Hard Work, Commitment, and Success:

Hard Work, Commitment, and Success: These Everyday Individuals Secure Multiple Government Jobs

Balwant Rao, a Zomato delivery executive from Sangojiwadi village in Tadwai mandal who had been working in Hyderabad, was selected for positions as a Trained Graduate Teacher (TGT), Post-Graduate Teacher (PGT), and Junior Lecturer (JL) in Telangana."

Kolapudi Shruthi from Khammam bags four government jobs - Excise Constable, Extension Officer in Women Child Welfare Department, Gurukul Librarian and Gurukul Degree Lecturer.

Akshay Kumar from NagarKurnool and Daggu Manisha from Nizamabad bagged four government jobs - Trained Graduate Teacher, Post Graduate Teacher, Junior Lecturer, Degree lecturer

Vanaja from Rajanna Siricilla district secured two government jobs - Post Graduate Teacher and Junior Lecturer

Nagula Suresh from Jagtial secured four government jobs - Eklavya Model Residential School (EMRS)  Post Graduate Teacher along wih Gurukul TGT and PGT and JL.

K Pavani from Jagtial secured two government jobs - PGT and JL

Amaravadi Mrunalini from Siddipet secured 5 government jobs.

Mahipal from Vikarabad secured 4 government jobs.

Pushapala Mamatha from Jagtial secured 5 government jobs

#telangana #Hyderabad
Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1764219414944403460?t=jKGa_IHsM0QOo6P2EuAwYA&s=19

Saturday, March 2, 2024

Billionaire MPs: The richest Rajyasabha MP is from Telangana

Billionaire MPs: The richest Rajyasabha MP is from Telangana

Dr Bandi Partha Saradhi Reddy of Bharat Rashtra Samithi tops in the country among Rajyasabha Members of Parliament with Rs 5300 crore assets.

Alla Ayodhya Rami Reddy of  Yuvajana Sramika Rythu Congress Party from Andhra Pradesh has assets worth Rs 2577 crore assets and stands number 2 in the country among Rajyasabha MPs.

The total assets for 7 MPs analysed from #Telangana is Rs 5,821 crores, followed by 11 MPs analysed from Andhra Pradesh is Rs 3,934 crores

5(45%) out of 11 MPs from Andhra Pradesh, 4 (57%) out of 7 MPs from Telangana are Billionaire MPs with declared assets worth more than Rs 100 crores.

11 YSRCP Rajya Sabha MPs have average assets worth Rs. 357 crores. The total assets of  11 YSRCP MPs analysed is Rs 3,934 Crores

4 BRS Rajya Sabha MPs have average assets worth Rs. 1383 crores. The total assets of 4 BRS MPs analysed is Rs 5,534 Crores.

71 per cent of Rajayasabha MPs from Telangana are facing criminal cases.

4(36%) out of 11 Rajya Sabha MPs from YSRCP are facing criminal cases.

Source: Association for Democratic Reforms

@adrspeaks

medicines made of chalk powder

Uttarakhand Pharma factory sold medicines made of chalk powder to Telangana

The drugs had labels from reputed companies like Cipla, GlaxoSmithKline (GSK), Alkem, and Aristo, but they actually contained chalk powder instead.

Telangana's Drug Control Administration and Hyderabad police dismantled an interstate network operating from a pharmaceutical factory named Nectar Herbs and Drugs, located in Kotdwar, Uttarakhand.

Accused admitted to manufacturing counterfeits of Augmentin - 625, Clavum - 625, Omnicef-O 200, and Montair - LC, and sending them through courier to various states.

Officials stated that the factory was supplying chalk powder to at least half a dozen states.

The network was busted after a raid at Malakpet revealed a carton of 27,200 tablets of spurious antibiotic MPOD - 200 tablets worth ₹7.43 lakh. Additionally, a man was caught selling the stock near Moosaram Bagh.

Officers seized 38,350 tablets (3,835 strips) of counterfeit Omnicef-O 200 Tablets (Cefixime Tablets IP 200 mg), 60.27 kilograms of orange-coloured tablets, 65.27 kilograms of white-coloured tablets, 30.18 kilograms of counterfeit Omnicef-O 200 Aluminium Foil, and 33.45 kilograms of counterfeit Omnicef-O 200 Cartons (packing material)

This organized network included several individuals: buyers who placed orders for the spurious drugs, distributors, individuals who arranged fake labels, those involved in manufacturing and packing the drugs, and the CEO of the unit that allowed the manufacturing of spurious drugs.

Five people, including the manufacturers Sachin Kumar and Vishad Kumar, have been arrested.

This interstate operation is named "Operation JAI".

#Telangana #Hyderabad
Courtesy / Source by :
https://twitter.com/sudhakarudumula/status/1763769836398899272?t=6usL0EtMSDpuxln2JBNTmQ&s=19

Friday, March 1, 2024

త్వరలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్లు

పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు.

✅ రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం

✅ త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం

✅ మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది

✅  ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నాం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నాం
✅ పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నాం

✅ గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశాం

✅ యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతాం

✅ కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నాం

✅ రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నాం

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1763557094446580086?t=oIRPCxzOldRgvzpBddi9UA&s=19

Raj Pakala @KTRBRS Brother in law

https://x.com/Praja_Snklpm/status/1763476290173349959?t=5gsF7e26sMlnjn5DT8fxig&s=08                                                                       
 *Raj Pakala @KTRBRS Brother in  law*

*#DrugsFreeTelangana*
*#DrugsFreeHyderabad*
*#DrugMafia*
*#TeluguFilmIndustry*
*@the_hindu* *@DeccanChronicle*
*@NewIndianXpress*
*@sudhakarudumula @umasudhir @jsuryareddy @TOITelangana @NizamJourno @Bachanjeet_TNIE*

*Cc:@director_tsnab @cyberabadpolice*