Monday, July 31, 2023

Why tomato prices are increasing in India

According to the Department of Consumer Affairs, the daily average retail price of tomatoes went from Rs 56.95 per kg on June 30 to Rs 126.18 per kg on July 31, this year.

A tomato vendorCourtesy / Source by : (thenewsminute.com) REPRESENTATIVE IMAGE/PIXABAY
NEWS INFLATION MONDAY, JULY 31, 2023 - 19:18
Edited by  Anna Isaac 

From being dropped from the McDonald’s menu to being stolen from shops and carts, tomatoes in India are definitely in the race for newsmaker of the month. The reason for this is that the price of tomato, an important commercial crop and daily staple in Indian households, witnessed a four-fold increase in just a month. According to the Department of Consumer Affairs, the daily average retail price of tomatoes went from Rs 56.95 per kg on June 30 to Rs 126.18 per kg on July 31, this year. However, in many of the shops across the country, the maximum retail price of the fruit (yes, tomato is a fruit not a vegetable) ranges from Rs 160 per kg to Rs 220 per kg. Exactly a year ago, on July 30, the average retail price of the tomato was just Rs 33.

Various reasons ranging from extreme weather conditions to market factors have been attributed to the exorbitant rate of tomatoes over the past month.

A huge chunk of tomato production in the country is concentrated in the states of Andhra Pradesh, Maharashtra Karnataka, Odisha and Gujarat. Policy experts point out that unfavourable weather conditions in these states, starting from the high temperatures in April and May, along with delayed monsoon showers to the heavy-rain induced floods in some of these states contributed to the price surge.

“Tomatoes have this phenomenon called the cobweb phenomenon. This means that when the supply increases, demand and price collapses. And when the supply decreases, demand stays the same or increases and price increases,” says RS Deshpande, former professor Agricultural Economics.

Speaking to TNM, Deshpande, who was also the former Director of Institute for Social and Economic Change (ISEC) in Bengaluru, says that this cobweb phenomenon is applicable to most seasonal commodities like tomato. “The prices of those commodities which are produced industrially remain stable as their production supply is controlled and known beforehand. However, it is not the same case for seasonal commodities like tomatoes, whose production and supply depends on various other external factors,” he said.

India basically has two types of tomato crops – Rabi or the winter crop, which is grown in states like Karnataka, Maharashtra, Andhra Pradesh and Kharif or monsoon crop, which is grown in places like Uttar Pradesh.

The supply of Rabi crop tomatoes usually takes place in the months of March and August, while the Kharif crops hit the markets from September. However, the heatwaves and the hot weather during the months of April and May in parts of south India and Maharashtra led to pest attacks on these tomato crops, resulting in reduced supply and higher market rates. After this, the heavy rainfall affected the production and logistical side of the tomato business.

Professor Venkatesh Athreya, a development economist based in Chennai, says that there is a fundamental reason for the exorbitant price rise. Speaking to TNM, he says, “ India is an inflation prone economy. The reason for this is that structurally, there is a great deal of monopoly both in Industry and agriculture. Land is owned by a small proportion of people and industrial production is also dominated by a few sets of big companies. Secondly, Indian government policies in recent years have focussed on increasing GST and other indirect taxes.” This, according to Professor Athreya has a harsh impact on the farmers and the poor as a major share of their budget goes into competing with the big players in the market as well as into paying GST, all of which can lead to surge in prices. 

A seasonal issue?

The Union government has termed this abnormal increase of tomato price as a “seasonal” and “temporary” issue and that the prices of tomatoes would come down in a couple of months when the supply increases. As per reports, Rohit Kumar Singh, Secretary of the Consumer Affairs Ministry said that the data on tomato prices over the last five years showed that the prices increased during the same time every year.

Ashwini Kumar Chaubey, India’s Minister of State for Consumer Affairs had also told the Rajya Sabha that tomato prices will come down upon the arrival of new crops in the month of August.

Meanwhile, in order to tackle the vegetable supply crisis, the Department of Consumer Affairs, in mid July, had directed agricultural and consumer cooperatives to “immediately procure” tomatoes from high production states and distribute them to places with less production. 

 

Saturday, July 29, 2023

_బడుల గాథలు పట్టించు కోని సర్కార్ ఒక్కక్క బడిది ఒక్కొక కథ_

ప్రెస్ నోట్
-------------
పాలకుల మాటలు కోటలు దాటుచున్నాయ్  కానీ కాలు బడుల గడప దాటడం లేదు 

బడుల గాథలు పట్టించు కోని సర్కార్ ఒక్కక్క బడిది ఒక్కొక కథ

Courtesy by : నారగోని ప్రవీణ్ కుమార్
అద్యక్షులు,ఉచిత విద్య వైద్య సాధన సమితి 

మన ఊరు మన బడి నత్త నడక నడుస్తుంది,రైతు బంధు,దళిత బంధు బీసీ బంధు,లాగ బడి బంధు పెట్టీ ఒక కోటి రూపాయలు ప్రతి బడికి ఇవ్వండి, విద్యార్థులకు ఓటు హక్కు లేదు కదూ వుంటే  ఇచ్చే వాడివే కదా కెసిఆర్ సారు, మీలాంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడే నాయకులు ఉంటారు అనుకుంటే విద్యార్థులకు కూడా ఓటు హక్కు కల్పించే వారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు
 అది   వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గం విద్యారణ్య పురి లో సాంఘీక సంక్షేమ పాఠశాల స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పాలన లో 1984 లో 19 ఎకరాలలో నిర్మాణం అయినది, ఎంతో మంది విద్యార్థులను విజ్ఞానులుగా తీర్చిదిద్దింది,
బంగారు తెలంగాణ లో అన్ని బడులు ఆగమైనట్లే ఇది కూడా ఆగమైంది,
బిల్డింగ్ పెచ్చులు ఊడి పిల్లలపై పడుచున్నవి క్షణం క్షణం బయం బయం వాన వస్తె క్లాస్ రూం లకు హాస్టల్ గదులకు  నీళ్ళు వస్తాయి కిటికీ అద్దాలు లేవు చలికి వనికి పోతున్నప్పుడు పిల్లలు కిటికీలకు దుప్పట్లు కట్టుకుంటున్నారు బిల్డింగ్ ప్రక్కన మోరి ఉన్నది మోరిలో ఉన్న బురద లో పందులు ఆడుచుంటాయి, దోమలను చేతితో పట్టుకోవచ్చు దుర్గంధం వస్తున్నా బ్లీచింగ్ పౌడర్ చల్లే నాథుడు లేడు 
పేరుకు నలబై వాష్ రూమ్ లు ఉన్నాయి అన్ని వాష్ రూమ్ లు పని చేయడం లేదు 
వాటికి వాటర్ కనెక్షన్ లేదు నీళ్ళు రావు చుట్టూ గడ్డి పెరిగి ఉంది పాముల సంచారం పిల్లలు దిన దిన గండంగా గడుపుచున్నారు, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి BRS పార్టీ నాయకుడు కనీసం ఒక్క సారైనా అటు తొంగి చూసిన పాపాన పోలేదు తన నియోజక వర్గం లో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ఉన్నదనే విషయము ఆయనకు తెలుసో లేదో దేవుడికే తెలియాలి, విద్యాశాఖ మంత్రి గారికి అసలే తెలియదు 600 వందల మంది విద్యార్థులు ఉండే పాఠశాలల పై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉన్నదో ఈ గురుకుల పాఠశాలను చూస్తే తెలుస్తుంది కనీసం 20 లక్షల రూపాయలు ఖర్చు పెడితే బాగు చేయవచ్చు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ అన్ని శాఖలను చూసే కెసిఆర్ కేటీఆర్ గార్లు కానీ వెంటనే సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి పాఠశాలను బాగు చేపించాలని ఉచిత విద్య వైద్య సాధన సమితి కోరుకున్నది

_57 farmers approach HC for polluting Lakes_

57 farmers approach HC against MNC, pharma co for polluting Tungakunta

Courtesy by :Md Nizamuddin Hans News Service | 29 July 2023 7:46 AM IST x Telangana High Court Hyderabad: Over 50 farmers on Friday filed a PIL in the Telangana High Court against various companies, including an MNC and a pharma company, alleging encroachment and pollution to Tungakunta Lake of Mekaguda village, Nandigama mandal of Ranga Reddy district. A PIL signed by 57 farmers was filed in HC against several companies for encroaching the lake, road and causing pollution. The WP(PIL) 49/2023 in HC mentions Natco Pharma, Microsoft, NDL, Pokarna Granite, alleging their activities polluted the groundwater in five villages in the vicinity, impacting lives of 20,000 villagers.The PIL emphasises on safeguarding the lake in survey no 886 and Naksha Road in survey nos 856 858 878 880 884 883 882 891 892 893 894 895 897 898 899 900 902 904 of the village. This is in pursuant to the joint inspection and order issued by the Pollution Control Board, as ‘illegal arbitrary unconstitutional violative of principles of natural justice and violative of Section 23 1 to 5 of Walta Act and Contrary to Article 14 21 and 300A of the Constitution’, says the petition. Also Read - PIL seeks direction to State govt to hold local body elections. Speaking to The Hans India, BandaruShekaraiah, a tenant farmer of Mekaguda, said the lake and the surrounding areas are largely polluted because of the effluents released by the companies into the water body. Owing to this, he was devastated and facing huge losses as he was unable to grow vegetables. The pharma companies, which found the place to be suitable for industries, were the major contributors of the pollution impacting all surrounding villages. “Twenty of my cows died during the past couple of years, after they consumed polluted water. The situation is such that you cannot even use the groundwater and cultivate crops. Even the groundwater is not good, as I am now suffering from skin-related ailments,” explained the farmer. He depends on some seven acres of farmland in the village

https://www.thehansindia.com/news/cities/hyderabad/57-farmers-approach-hc-against-mnc-pharma-co-for-polluting-tungakunta-811984

Friday, July 28, 2023

_తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు!_

*తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు!*

*కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం*
దిల్లీ: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.న్యాయవాదుల కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్‌ జూకంటి, న్యాయాధికారుల కోటా నుంచి సుజన కలసికంలను అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 12న చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ శుక్రవారం రాత్రి నియామక ఉత్తర్వులు జారీచేసింది. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బాంబే, కోల్‌కతా, గువాహటి, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులకు చెందిన మొత్తం 15 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి పచ్చజెండా ఊపారు.ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టులో ఖాళీల సంఖ్య 12కి తగ్గింది. ఈ హైకోర్టుకి మంజూరుచేసిన న్యాయమూర్తుల సంఖ్య 42. అందులో శాశ్వత న్యాయమూర్తులు 32, అదనపు న్యాయమూర్తి పోస్టులు 10 ఉన్నాయి. ప్రస్తుతం 25 మంది శాశ్వత, ఇద్దరు అదనపు న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. శాశ్వత న్యాయమూర్తుల్లో 7, అదనపు న్యాయమూర్తుల్లో 8 పోస్టులు కలిపి మొత్తం 15 ఖాళీగా ఉండగా.. ఇప్పుడు ఈ ముగ్గురి నియామకంతో ఖాళీల సంఖ్య 12కి తగ్గింది. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు ఆదివారం లేదా సోమవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

_అప్రజాస్వామ్య బద్దంగా విద్యాశాఖ నోటీసులు_

ప్రచురణార్ధం/ప్రసారర్ధం:
తేదీ: 28-07-2023

విషయం:- అప్రజాస్వామ్య బద్దంగా విద్యాశాఖ నోటీసులు..
- సమస్యలు పరిష్కారం చేయకుండా బయట వ్యక్తులు రావొద్దని నోటిసులు ఇవ్వడం సరికాదు.
- రాష్ట్ర,జిల్లా వ్యాప్తంగా ఉద్యమం లో కూడా ఇలాంటి నిర్ణయాలు చేయలే.
 - ఎక్కడ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రశ్నించోద్దని నిర్బంధం 
- తక్షణమే నోటీసులు వెనక్కి తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర,జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం.
-ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్.

*ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ*..... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో ప్రభుత్వ పాఠశాలల్లో,గురుకుల,కెజీబివిలో,మోడల్ స్కూల్స్ లోకి డిఇఓ అనుమతి లేకుండా లోపలికి రావడానికి అనుమతి లేదని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన గారు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ.జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది.
- రాష్ట్ర,జిల్లాలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటీకీ యూనిఫామ్ ఇవ్వలేదు, ఆశ్రమ పాఠశాలల, కెజిబివిలు పాఠ్యపుస్తకాలు రాలేదు. మధ్యాహ్నం భోజనం నిధులు లేవు,టీచర్ పోస్టులు భర్తీ లేదు, ఇన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేయకుండా సమస్యలు గురించి తెలుసు కోని పోరాడేవారిని రావోద్దని ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టల్ లో ఇక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఎక్కడున్నా సమస్యలు వంకరనే ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం, కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులతో గురవుతున్నారు. సమస్యలు ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తే బాగుండేదేమో అని హెచ్చరించారు. గురుకుల పాఠశాలలు,కళాశాలలు అద్దె భవనంలో నడుపుతున్నారు. అరకొర సౌకర్యాలతో విద్యార్థినీ విద్యార్థులు అనేక బాధలు పడుతున్నారు. గురుకులాలకు సొంత భవనం నిర్మించేటట్టు చర్యలు చేపడితే బాగుండేదని తెలియజేశారు.
-సాక్షతూ సిఎం మనుమడే గచ్చిబౌలి బాలికల పాఠశాల గురించి వివరించి టాయిలెట్స్ లేకపోవడంతో కోన్ని నిధులు పెట్టి మరమ్మతులు చేశారు. ఆలాంటి దుస్థితి రాష్ట్ర,జిల్లాలో ఉందన్నారు. కెజిబివిలను కళాశాలకు ఆఫ్ గ్రేడ్ చేసి కనీసం భవనాలు లేకుండా పాఠశాలలోనే తరగతులు, డార్మెటరి నిర్వహిస్తున్న ఈ దేవసేవ గారు ఎక్కడ పర్యటించలేదు. కనీసం పట్టించుకున్న సందర్భం లేదు. 
- మోడల్ పాఠశాలలో కనీసం టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ఉన్న  జిల్లాలో మోడల్ పాఠశాలలో ఉండాల్సిన టీచర్లు సంఖ్య కంటే చాలా తక్కువగా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయరు. కానీ నిర్బందాలు పెట్టి పోరాడే వారిని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
- 24 వేల టీచర్స్ పోస్టులు భర్తీ లేదు, 30 లక్షల మందికి మధ్యాహ్న భోజనం నిధులు పెంచలేదు, కెజిబివిలలో సరైన సదుపాయాలు కల్పన ఉండదు, టాయిలెట్స్, బాత్ రూమ్స్ నిర్మాణం ఉండదు. "మన ఊరు-మన బస్తీ-మన బడి" పేరుతో వచ్చిన నిధులు గుత్తేదారులు యధేచ్చగా బిల్లులు పెట్టి దోచుకుంటుటే చోద్యం చూశారు తప్ప కనీసం విచారణ లేదు. విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన గారు తక్షణమే మన ఊరు, మనబస్తీ, మన బడి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలి.
- ఈ మద్యనే విడుదల అయినా పిజీఐ రిపోర్ట్ నివేదికలే చెబుతున్నాయని  విద్యాభివృద్ధి ఎలా ఉందో తెలుస్తుంది.
- రాష్ట్ర, జిల్లా లో ఉద్యమంలో ఇలానే నోటిసులు ఇచ్చి, సర్య్కూలర్స్ జారీ చేస్తే రాష్ట్రం సాధించేవారమా మరి తెలంగాణ వచ్చిన తర్వాత అప్రజాస్వామిక చర్యలు ఎందుకు అని తక్షణమే ఈ చర్యలు విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాము.

ధన్యవాదములతో...

ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ 
9618604620

_ఆగస్టు 3 నుంచి.... అసెంబ్లీ సమావేశాలు_

*ఆగస్టు 3 నుంచి.... అసెంబ్లీ సమావేశాలు*

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

తెలంగాణలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటం, సెప్టెంబర్‌లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగస్టులోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఎన్నికలకు ముందు జరగనున్న ఈ చివరి అసెంబ్లీ సమావేశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, July 27, 2023

చెరువుల పరిరక్షణ కమిటీపై హైకోర్టు ఆగ్రహం

15 ఏళ్లయినా బఫర్‌ జోన్‌లు గుర్తించరా?

ప్రస్తుతం ఉన్న నీటి వనరులు భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది.

 Courtesy by : ఈనాడు మీడియా (ట్విట్టర్)
Updated : 28 Jul 2023 05:30 IST

చెరువుల పరిరక్షణ కమిటీపై హైకోర్టు ఆగ్రహం

15 ఏళ్లయినా బఫర్‌ జోన్‌లు గుర్తించరా?

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం ఉన్న నీటి వనరులు భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. చెరువుల పరిరక్షణ అంశాన్ని తేలికగా తీసుకోరాదని హెచ్చరించింది. సుప్రీంకోర్టు తీర్పులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చెరువుల బఫర్‌ జోన్‌ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 2008లో ఏర్పాటైన చెరువుల పరిరక్షణ కమిటీ.. 15 ఏళ్లయినా రాష్ట్రంలోని చెరువుల బఫర్‌ జోన్‌లను గుర్తించకపోవడంపై నిలదీసింది. చట్టప్రకారం అది విధులు నిర్వహించని పక్షంలో రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్‌లోని రామమ్మకుంట బఫర్‌ జోన్‌ పరిధిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐటీహెచ్‌ఎం) భవన నిర్మాణాన్ని సవాలు చేస్తూ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ట్రస్ట్‌ గతంలో పిల్‌ వేయగా... నిర్మాణాలపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ జూన్‌ 5న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

అనుమతులు తీసుకున్నాం: అడ్వొకేట్‌ జనరల్‌

అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. జీహెచ్‌ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే 3 ఎకరాల్లో మాత్రమే ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.  తరగతి గదుల కోసం చేపట్టిన జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణాలు 80% పూర్తయ్యాయన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... నిర్మాణాల్లో జాప్యం జరిగితే వ్యయం పెరిగి ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలుసని, అయితే బఫర్‌ జోన్‌లో నిర్మాణాలకు అనుమతించలేమంది. అనంతరం రామమ్మకుంటలో జరుగుతున్న పనుల మ్యాప్‌ను పరిశీలించిన ధర్మాసనం.. ఇందులో ఎక్కువ భాగం బఫర్‌ జోన్‌ ఆవల నిర్మాణం జరుగుతోందని, బఫర్‌ జోన్‌ బయట పనులను కొనసాగించుకోవడానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణ కమిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రామమ్మకుంట బఫర్‌జోన్‌ను ఈ కమిటీ గుర్తించిందా అని ప్రశ్నించింది. చెరువుల నిర్వహణ స్థానిక సంస్థల పరిధిలో ఉందన్న కారణంతో కమిటీ తమ బాధ్యత నుంచి పారిపోకూడదని పేర్కొంది. ఆగస్టు 11లోగా కనీసం హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల బఫర్‌జోన్‌లను నిర్ధారించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లేకుంటే బాధ్యులైన అధికారులందరూ కోర్టులో హాజరుకు ఆదేశించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.

_ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యం.... మంత్రి KTR_

*ప్రాణ నష్టం  జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యం.... మంత్రి KTR*

హైదదరాబాద్: గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌ నగరం అతలాకుతలమవుతోంది. ఇవాళ మూసారాంబాగ్‌ వద్ద వరద పరిస్థితి, మూసీపై లో లెవెల్‌ వంతెనను కేటీఆర్‌ పరిశీలించారు.ఇవాళ అసాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచన నేపథ్యంలో.. నగరవాసులకు భారాస శ్రేణులు అండగా నిలవాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ''ముంపు ప్రాంతాల్లో చేపట్టే సహాయక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, ఇతర సాయం అందించాలి. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలి'' అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

*సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు..*
సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. పురపాలకశాఖ అధికారులతోనూ సీఎం ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిపారు. వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రాథమిక ప్రాధాన్యతగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితులపైనా సమీక్షించిన కేటీఆర్‌.. హైదరాబాద్‌ నుంచి పురపాలక అధికారులు, అడిషినల్‌ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.అనంతరం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా హుస్సేన్‌సాగర్‌ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, July 26, 2023

_#Telangana #RedAlert ⚠️_

 #RedAlert ⚠️

#Telangana expected to experience Heavy to Very Heavy rainfall with Extremely heavy downpours (more than 204.4 mm) on 26th & 27th July. Stay safe!

#HeavyRainfall #WeatherWarning #WeatherAlert

@moesgoi
@DDNewslive
@ndmaindia
@airnewsalerts

https://twitter.com/Indiametdept/status/1684111990128791553?t=mZiMbCHLGqEnhGW0f4W3Ag&s=19

Tuesday, July 25, 2023

_KTR మెప్పు కోసం BRS నాయకుల దిగాజారుడు తనం_

*KTR మెప్పు కోసం BRS నాయకుల దిగాజారుడు తనం*

నాయకులు, ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈరోజు ఉంటారు.. రేపన్న రోజు కనుమరుగువుతుంటారు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఇలా స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి..
పోయాయి. కాకపోతే ఎవరు అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జోష్‌లో ఉంటారు. నాయకులను మెప్పించాలని శ్రేణులు ఉబలాటపడుతుంటారు. లీడర్ల కోసం వాళ్లు ఏమైనా చేయొచ్చు. అంతేకాని వీటిల్లోకి విద్యాకుసుమాలను లాగడం మాత్రం బాధాకరం. విచారకరం. నేటి బాలలే.. రేపటి పౌరులు అన్నారు. వారిని ఇబ్బంది పెట్టడం అంత సబబు కాదు. అలాంటిది నాయకుల బర్త్‌డే కార్యక్రమాల కోసం లేనిపోని విన్యాసాలతో ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చోటుచేసుకుంది. దీనిపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.సోమవారం ఐటీ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ పుట్టిన రోజు  ఆయన బర్త్‌డేను పురస్కరించుకుని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుడి దృష్టిలో పడేందుకు మరికొందరు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓ చోట ఒకడుగు ముందుకేసి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లోకి విద్యార్థులను కూడా లాక్కొచ్చారు. చొప్పదండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో లోకల్ బీఆర్ఎస్ నేతలు  వినూత్నంగా కేటీఆర్‌కి విషెస్ చెప్పించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా కార్యక్రమాలనునిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలతో చేయించిన యాక్టివిటీస్‌పై కాంగ్రెస్ నేతలు  మండిపడుతున్నారు. కేటీఆర్‌ బర్త్‌డేకు విద్యార్థులను ఉపయోగించడమేంటి? అని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్చార్సీలో కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, దర్పల్లి రాజశేఖర్, తదితరులు ఫిర్యాదు చేశారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

_మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కుదురు_

*_మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కుదురు_*

Courtesy by : _(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారంటూ మహబూబ్‌నగర్‌ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌కు అర్హత లేదని పిటిషన్‌ను కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ మరో పిటిషన్‌ వేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ఇరువాదనలు పూర్తి అవగా.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది._*

Monday, July 24, 2023

_సమాచారకమిషనర్ల పోస్టు కొరకు దరఖాస్తు_

మిత్రులకు,సమాచార కార్యకర్తలకు, శుభోదయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  సమాచార కమిషన్ నందు  ఖాళీగా ఉన్న 6 రాష్ట్ర సమాచార  కమీషనర్ల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది  దరఖాస్తులకు చివరి తేదీ. 04-08-2023.  కావున సమాచార హక్కు చట్టంపై పనిచేస్తున్న మిత్రులు, వివిధ రంగాల్లోని వారు కమిషనర్ల పోస్టు కొరకు దరఖాస్తు దాఖలు చేసుకోగలరు.   *(నేను దరఖాస్తు  చేస్తున్నాను.)*. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ  రాష్ట్ర సెక్రటేరియట్   హైదరాబాద్ కు.రిజిస్టర్ పోస్ట్ చెయ్యగలరు. దరఖాస్తు దాఖలు చేసినట్లు పత్రికలకు వార్త,PRESS NOTE  కూడా ఇవ్వండి. పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన కమీషనర్ల నియామకాలు కావాలని కోరుకుందాం. నియామకాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిన పక్షంలో రేపు మనం ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైతే (హైకోర్టు) న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు అవకాశం  కూడా ఉంటుంది. సమాచార హక్కు చట్టంపై అవగాహన లేని, వ్యతిరేక భావంతో ఉన్నవారు, రాజకీయ పునరావాసంగా  సమాచార కమిషనర్లుగా నియామకం జరిగితే  సమాచార హక్కు చట్టం అమలు విఫలం అయ్యే పరిస్థితి వుంటుంది. కావున అవకాశం ఉన్న మిత్రులు తప్పకుండా  మీ దరఖాస్తును దాఖలు చేయండి. నోటిఫికేషన్ ,దరఖాస్తు మోడల్ కొరకు 9949649766 కు మీ పేరు,జిల్లా పేరు, REQUEST TO RTI COMMISANER POST NOTIFICATION అని SEND చెయ్యగలరు.  సదా ప్రజా చైతన్యం కోసం పారదర్శకత పాలన కోసం,, జవాబుదారితనం కోసం. మీ డాక్టర్ యర్రమాధ కృష్ణారెడ్డి. MA,MCJ,(LLB). వ్యవస్థాపకులు - సమాచార హక్కు వికాస సమితి. 9949649766..

_పరమశివుణ్ని పెళ్లి చేసుకున్న యువతి_

*_పరమశివుణ్ని పెళ్లి చేసుకున్న యువతి_*

Courtesy by : _(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాకు చెందిన ఓ యువతి పరమశివుడిని పెళ్లి చేసుకుంది. భగవంతుడిపై భక్తితో ఆయన్ను భర్తగా స్వీకరిచించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయంగా మారింది. అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి, ఆమె తల్లిదండ్రులు.. చాలా ఏళ్లుగా బ్రహ్మకుమారి సంస్థతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. శివుడిపై మమకారాన్ని పెంచుకున్న వారి కుమార్తె ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకు తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో జీవితాన్ని పరమశివుడికి అంకితం చేయాలని ఆ యువతి నిశ్చయించుకుంది. ఈ వివాహాన్ని సంప్రదాయాల ప్రకారం నిర్వహించాలనుకున్న ఆ యువతి కుటుంబసభ్యులు నెల ముందుగానే ఏర్పాట్లను ప్రారంభించారు. ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధువులందరికీ పంచారు. ఆదివారం పరమశివుడితో ఆ యువతి పెళ్లి జరిపించారు. అనంతరం భోజన ఏర్పాట్లు కూడా చేశారు._* 

ధరణి పోర్టల్ తో అద్భుతాలు.... సీఎం KCR....!

*ధరణి పోర్టల్ తో అద్భుతాలు.... సీఎం KCR....!*

హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ధరణిలో భూమి వచ్చిందంటే ఎవడూ మార్చలేడని.. నీభూమి హక్కు నీ బొటన వేలుతో మాత్రమే మార్చేలా తీసుకొచ్చామన్నారు.ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా రావాలని అని ప్రశ్నించారు. ధరణితో భూమి సేఫ్‌, రైతు బంధు డబ్బులు నేరుగా బ్యాంకులోనే పడతాయని చెప్పారు. 

యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనిల్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. త ముఖ్యమంత్రులు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కరెంట్‌ లేక గతంలో పోలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్‌ ఇస్తామంటే ఎవరూ నమ్మలేదని.. ప్రస్తుతం.రాష్ట్రంలో మూడు పంటలు పండుతున్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, July 23, 2023

_మణిపూర్ లో మరో ఘోరం.... స్వాతంత్ర సమరయోధుని భార్య సజీవ దహనం....!

*మణిపూర్ లో మరో ఘోరం.... స్వాతంత్ర సమరయోధుని భార్య సజీవ దహనం....!*

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఓ సాయుధ మూక సజీవ దహనం చేసిన ఘటన చోటు చేసుకొంది.ఈ దారుణం కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్‌ చురాచాంద్‌ సింగ్‌ భార్య సోరోకైబామ్‌ ఇబెటోంబి(80)ని సజీవ దహనం చేశారు. చురచాంద్‌ సింగ్‌.. గతంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలామ్‌ నుంచి సత్కారం అందుకొన్నారు. ఈ ఘటన మే 28 తెల్లవారుజామున చోటు చేసుకొన్నట్లు ఆంగ్లపత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఆ రోజు గ్రామంలో భారీగా హింస చోటు చేసుకొంది. కాల్పులు కూడా జరిగాయి. 80ఏళ్ల ఇబెటోంబి ఇంట్లో ఉండగా.. సాయుధ దుండగులు ఆ ఇంటి బయట గడియ పెట్టారు. అనంతరం ఆ ఇంటికి నిప్పుపెట్టారు. ఆమెను రక్షించేందుకు కుటుంబీకులు అక్కడికి చేరుకొనేసరికే.. ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు ప్రేమ్‌కాంత వెల్లడించాడు. ఆ సమయంలో తాను కూడా ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొన్నట్లు వెల్లడించాడు. తమపై కూడా కాల్పులు జరిగాయని.. కొన్ని తూటాలు చెయ్యి, కాలులో దూసుకుపోయాయని చెప్పాడు. ''మాపై కాల్పులు జరగడాన్ని గమనించిన మా మామ్మ ముందు తమను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరింది. అయితే.. ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది'' అని అతడు గుర్తుకు తెచ్చుకొన్నాడు.ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం రాష్ట్రంలో హింస ప్రారంభానికి ముందు చాలా సుందరంగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామంలో కాలిన గృహాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. చాలా ఇళ్ల గోడలపై తూటాలు దర్శనమిస్తున్నాయి. కుకీ-మైతేయ్‌ ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఇబెటోంబి అస్థికలు ఇప్పటికీ అక్కడే పడి ఉన్నట్లు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ గ్రామం నుంచి ప్రజలు ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయారు. ప్రస్తుతం ఇది నిర్మానుష్యంగా మారిపోయింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, July 22, 2023

ఉస్మానియా యునివర్సిటీ భూమిని కూడా అమ్మెస్తారా?

*ప్రెస్ నోట్*
-------------
*ఉస్మానియా యునివర్సిటీ భూమిని కూడా అమ్మెస్తారా?*
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 
ఉస్మానియ యునివర్సిటీ **1918 లో హైదరాబాద్ 7వ నిజాం పత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసప్ జా 1918 స్థాపించారు*
*ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన సుమారు*
*2200*  *ఎకారాల స్థలం ఉన్నది*
 *ఈ స్థలాన్ని HMDA లేఅవుట్ చేసి అమ్మ నుందా? ఈ ప్రభుత్వం* *2200 వందల ఎకరాలకు సుమారు 600 వందల ఎకరాలు ఖబ్జా అయింది*   *ఈ యునివర్సిటీ లో చదివిన వారే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు*  *అసలు యునివర్సిటీ నే లేకుండా చేయాలనే కుట్రనా*
       *లేదంటే వందల కొలది ఉద్యోగ పోస్టులు కాలిగా ఉంటే ఎందుకు నియామకాలు జరపడం లేదు*
        *రాష్ట్రంలో ఉన్న అనేక యునివర్సిటీ ల పరిస్థితి కూడా ఇంతేనా?*
         *ఎందుకు? చదువును నిర్లక్ష్యం చేస్తున్నది ఈ ప్రభుత్వం*
       *యునివర్సిటీ లలో ఉన్న ఉద్యోగనియామకాలు జరిపితే తెలంగాణ విద్యలో ముందడుగు వేస్తుంది కదా*
     *విజ్ఞానం ఉన్న కాడనే ప్రశ్న ఉంటుంది*
     *ఇది బాగా తెలిసిన కెసిఆర్ గారు* *కావాలనే ఉద్యోగ నియామకాలు జరపకుండా నిర్వీర్యం చేస్తుండా?* *యునివర్సిటీ భూమిని అమ్మాలను కుంటున్నాడా* *యునివర్సిటీ పరపతిని మసకపారుస్తున్నది ఎవ్వరు? ఎందుకు?*
     *ఉస్మానియా విద్యార్థులతో బాటు మిగితా యూనివర్సిటీ ల విద్యార్థులు ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చేదా?*
      *ఇదే యునివర్సిటీ ల విద్యార్థులు నా పాలను కూల్చడానికి ఉద్యమం చేస్తారేమో అని కెసిఆర్ గారు భయపడి హూష్మానియ యునివర్సిటీ ఉనికినే ప్రశ్నార్ధకం చెస్తుండా?*
      *రాయప్రోలు సుబ్బారావు లాంటి మహానుభావులు అధ్యాపకులుగా చేసినారు*
     *ఎంతో మంది మహానుభావులను మహామహులను అందించింది*
    *Pv నరసిoహరావు మాజీ ప్రధాని నీ,నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్ , ధరమ్ సింగ్ లాంటి ముఖ్య మంత్రులు లను*అసదుద్దీన్ ఓవైసీ,జైపాల్ రెడ్డి,విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, శివరాజ్ పాటిల్ కేటీఆర్ లాంటి రాజకీయ నాయకులను*
   *రాకేష్ శర్మ లాంటి వ్యోమగామి నీ, సరోజినీ నాయడు, సి నారాయణ రెడ్డి లాంటి కవులను, జీవీకే రెడ్డి,లాంటి పారిశ్రామిక వేత్తలను,అజారుద్దీన్, అంబటి రాయుడు, గగన్ నారంగ్,pv సింధు,సైనా నెహ్వాల్,లాంటి క్రీడా కారులను*డయానా హేడెన్ 1997 మిస్ వరల్డ్ విజేతను,ఖాదర్ ఖాన్,నందమూరి బాలకృష్ణ,నిఖిల్,లాంటి హీరో హిరోహిన్ లను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దిన యూష్మానియ యునివర్సిటీ*
    *ఇంత గొప్ప యునివర్సిటీ నీ కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రస్తుత విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు ఉన్నది* *యునివర్సిటీ సమస్యలపై ఉద్యమించి కాపాడు కోవాలి వందల కొలది టీచింగ్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు కాలిగా ఉండటం విచారకరం ఉద్యమం చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించదు* *అందరు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలి*

నారగొని,ప్రవీణ్ కుమార్
+919849040195
అధ్యక్షులు(ఉచిత విద్య వైద్య సాధన సమితి)

Friday, July 21, 2023

Stop Releasing of Water from Himayath sagar.

Hyderabad 21 July 2023
To
The Minister of MAUD Government of Telangana Hyderabad
&
The Managing Director HMWSSB, Hyderabad
Dear Minister for Municipal Administration & Urban Development,
Sub: Removing water instead of removing encroachments and roads from the FTL of twin reservoirs- Condemning the release of 700 cusecs (around 20000 litres per second) of water from Himayath sagar by lifting 2 gates -
Ref: Officially demarcated encroachments in Reservoir(enclosed) - One of the enclosures submitted to the NGT in OA 103/2022 (SZ) Chennai (Dr Lubna Sarwath vs Govt of Telangana)
We urge you to stop releasing of water from Himayath sagar. It is understood from your press release and media sources that 2 gates of Himayath sagar reservoir are lifted and 700 cusecs of water is being released into Esi river/Musi river.
The questions to be answered are the following:
1- When the reservoir has over 100 encroachments inside the reservoir how can the reservoir be claimed to be nearing full capacity without removing the encroachments?
2- There is a case pending in the National green tribunal OA No. 103/2022 (Dr Lubna Sarwath vs Govt of Telangana & others) for eviction of encroachments from both the reservoirs Osman sagar and Himayath sagar.
It has been submitted and appealed in the petition that waters are being released without removing the encroachments. What is your reply in the case?
3- Is it not a deceit on the people of Hyderabad and Telangana when potable waters are being removed while it is the encroachments that should be removed?
4- Is it not true that a report was submitted in 2017 to the government of Telangana that over 45% of Himayath sagar's area is shrunk and reduced? What was your action taken?
1 of 2
21/07/23, 10:08 pm
Gmail - STOP REMOVING WATER; REMOVE ENCRO... https://mail.google.com/mail/u/0/?ik=5c20aefe18&vie...
 5- Is it not in the knowledge of authorities that fresh BT roads have been laid into the FTL of Himayath sagar and Osman sagar and fresh constructions have come up inside the FTL of the reservoirs.
6- If all the encroachments are removed , and reservoir maintenance of removing silt done, and the original area of the reservoir is restored the holding capacity of reservoir would have increased and today two gates would not have to be lifted. Is this not true?
7- Is it not true that many people in the HMDA/GHMC area across all sections of society, do not receive the prescribed 135 litres per person per day that is a standard for decent hygiene living?
As such we urge you to give an answer to the public;
to immediately take up the task of restoration of original area of both the reservoirs.
Hence, stop release of the waters for which we hyderabadis in many parts of the city do not get prescribed water of 135 litres per person per day municipal water even to this day on a daily basis.
best
On behalf of every person in Hyderabad/Telangana who uses water for any purpose.

Courtesy by : 
Dr Lubna Sarwath
State President, Water Resources Council-WICCI
9963002403

Lubna Sarwath لبنى ثروة �బ� సర�� ल�ु ना सव�त <sarwath.lubna@gmail.com>
Fri, Jul 21, 2023 at 10:07 PM
To: min.peshi.maud@gmail.com, prlsecy_maud@telangana.gov.in, Dana Kishore M <mdhmwssb@hyderabadwater.gov.in>, Managing Director HMWSSB <mdhmwssb@gmail.com>, G Ravinder Reddy <gm-om18@hyderabadwater.gov.in>, "Trs.Ramu.Kcr PA-Thirupathi Bhandari" <osd.min.maud@gmail.com>, dthmwssb@hyderabadwater.gov.in, dt-peshi@hyderabadwater.gov.in, drhmwssb@hyderabadwater.gov.in, Praveen Kumar <praveenvlkumar@gmail.com>, Mansee Bal Bhargava <wicci.wrc@gmail.com>
Cc: "Cc:" <press-friends@googlegroups.com>, HUM HYDERABADI <hum-hyderabadi@googlegroups.com>, napmap@googlegroups.com, sapacc@googlegroups.com, thealigarhforum@googlegroups.com, Dalits Media Watch <PMARC@dgroups.org>, NAPM -AP Hyderabad <napmhyderabad@gmail.com>, Napm India <napmindia@gmail.com>, soulhyderabad <soulhyderabad@googlegroups.com>, "Cc:" <Sustainability- equity@googlegroups.com>

గోషామహల్ భాజపా టికెట్ నాదే.... భాజపా నేత విక్రమ్ గౌడ్...!

*గోషామహల్ భాజపా టికెట్ నాదే.... భాజపా నేత విక్రమ్ గౌడ్...!*

హైదరాబాద్‌: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ తనయుడు, భాజపా నేత విక్రమ్‌గౌడ్‌తో ఆ పార్టీ రాష్ట్రఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు.ఎంజే మార్కెట్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఈటల.. గోషామహల్‌ నియోజకవర్గంలో తాజా రాజకీయాలపై సుదీర్గంగా చర్చించారు. మొన్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ని, ఈరోజు విక్రమ్‌ గౌడ్‌ని ఈటల రాజేందర్‌ కలవడంపై గోషామహల్‌లో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈటలతో భేటీ అనంతరం విక్రమ్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. గోషామహల్‌ టికెట్‌ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అందుకోసం రాజాసింగ్‌ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కూడా కోరతానని చెప్పారు. తన కుటుంబానికి గోషామహల్‌ నియోజకవర్గ ప్రజలతో 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. రాజాసింగ్‌పై పెట్టిన సస్పెన్షన్‌ భాజపా కేంద్ర అధిష్ఠానం పరిధిలో ఉందని, ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని విక్రమ్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

MP అరవింద్ కు MLC కవిత వార్నింగ్

*MP అరవింద్ కు MLC కవిత వార్నింగ్*

నిజామాబాద్‌: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. 24 గంటల్లో అరవింద్‌ చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే పులంగ్‌ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని కవిత సవాల్‌ విసిరారు.పిచ్చిపిచ్చిగా ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని, తప్పుడు ఆరోపణలతో తమాషాలు చేస్తే బాగుండదని ఆమె హెచ్చరించారు.

''ధరణిని రద్దుచేసి దళారీలను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. మా విధానం ధరణి... కాంగ్రెస్ విధానం దళారి. మేము ఎన్డీఏ కాదు, ఇండియా కూటమి కాదు.. మేము ప్రజల వైపు'' అని కవిత అన్నారు.కాగా, తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దారబోస్తున్నారంటూ అరవింద్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్‌ వెళ్తోంది. ఒకే పనికి డబుల్‌ బిల్లింగ్‌ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్‌ డెవలప్‌మెంట్‌ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్‌ జరిగింది'' అంటూ అరవింద్‌ ఆరోపణలు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్(రెవిన్యూ)

*#మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ విజయేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం & Link Media'.... బాపట్ల కృష్ణమోహన్ Bplkm🪶*

Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/

మేడ్చల్ జిల్లాలోని అద్దె భవనంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలను సొంత భవనం నిర్మించాలి.. SFI

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ

పత్రిక ప్రకటన
తేదీ:- 20-07-2023


విషయం:- అద్దె భవనంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలను సొంత భవనం నిర్మించాలి. సంక్షేమ,గురుకుల హాస్టల్ విద్యార్థిని,విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కేటాయించాలి- SFI జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్...

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ.... జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాల కళాశాలలు అద్దె భవనంలో నడుపుతున్నారు,కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా నడుపుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ బిల్డింగ్ ఖాళీ అయితే అక్కడ తీసుకెళ్లి గురుకుల పాఠశాల కళాశాలలో పెట్టడం వల్ల విద్యార్థులకు కనీస మరుగుదొడ్లు, స్నానం చేసుకోనికే, కూర్చొని భోజనం చేయడం కూడా లేకపోవడం, సిగ్గుచేటు అన్నారు. ఖాళీగైనా ఇంజనీరింగ్ కళాశాల బిల్డింగ్, ఇతర ఖాళీగా ఉన్న బిల్డింగ్లలో పెట్టడం వల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ మాత్రం మేము గురుకుల విద్యాసంస్థలు పెట్టామని చెప్పుకుంటుంది. పేద, బడుగు బలహీనత విద్యార్థులు బాగా చదువుకుంటున్నారని గొప్పలు చెప్పుకుంటుంది. గొప్పలు చెప్పుకోవడం కాదు అద్దె భవనంలో ఉన్న గురుకుల పాఠశాలలను సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. హాస్టల్లో భోజనం పెట్టే దాంట్లో కూడా నాణ్యత లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. గురుకుల లో భోజనం పెడితే నీలాచారు రాలల అన్నం పెట్టడం ఎంత కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నము. కెసిఆర్ మనుమడు తినే భోజనమే విద్యార్థులకు పెడుతున్న కేసీఆర్ మాట తప్పాడ. కెసిఆర్  మనుమడు స్టార్ హోటల్లో భోజనం చేస్తుంటే, పేద విద్యార్థులు మాత్రం పురుగుల అన్నం తినవలసిన పరిస్థితి వచ్చింది. గురుకుల హాస్టల్స్ పెట్టడమే కాదు గురుకుల హాస్టల్ పై అధికారుల పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నాం. సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ధరల కనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు పెంచాలి, అదేవిధంగా ధరలకు అనుగుణంగా నాణ్యమైన భోజనం అయ్యేటట్టు మెనూ అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. సంక్షేమ గురుకుల హాస్టల్ పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేద బడుగు బలహీన విద్యార్థులు అనేక సమస్యలతో కూటమిటలాడుతున్నారని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సంక్షేమ గురుకుల హాస్టల్ లో సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.

ఇట్లు

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్
9618604620

Wednesday, July 19, 2023

సాయిచంద్ భార్యకు కీలక భాద్యతలు...KTR, మంత్రులు హాజరు

*సాయిచంద్ భార్యకు కీలక భాద్యతలు...KTR, మంత్రులు హాజరు*

హైదరాబాద్‌: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నూతన చైర్మన్‌గా రజనీ సాయిచంద్‌ గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు.సంస్థ చైర్మన్‌ వి.సాయిచంద్‌ ఇటీవల గుండెపోటుతో మరణించడం తెలిసిందే.

అయితే, సాయిచంద్‌ స్థానంలో ఆయన సతీమణి రజనిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న రజని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరవుతారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం చెందిన విషయం తెలిసిందే. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని కేసీఆర్‌ అన్నారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని.. కళాకారున్ని కోల్పోయింది. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఎస్ఐ కుటుంబానికి సిబ్బంది ఆర్థిక సాయం

*ఎస్ఐ కుటుంబానికి సిబ్బంది ఆర్థిక సాయం*

*- సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు చెక్కు అందజేత*

దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బొక్క ప్రభాకర్ రెడ్డి జూన్ 8వ,2023న గుండెపోటు తో మరణించారు.

2014 బ్యాచ్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి గతంలో దారూర్, యాలాల్, తాండూర్, కొడంగల్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, కూతురు అక్షయ ఉన్నారు.

క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించిన ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి మృతి పట్ల సిబ్బంది సంతాపం తెలిపారు. మేడ్చల్ డీసీపీ శ్రీ సందీప్ ఆధ్వర్యంలో మేడ్చల్ జోన్ పోలీస్ సిబ్బంది కలిసి తమ వంతు సాయంగా రూ. 10 లక్షల జమ చేసి ఆ చెక్కు ను  సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,  చేతులమీదుగా ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులైన ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మీప్రసన్న, తల్లి రమాదేవి, తండ్రి సాగర్ రెడ్డి కి అందజేశారు.

పోలీస్ శాఖ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా వచ్చేలా చూస్తామని సీపీ గారు ఎస్ఐ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.

సీపీ గారి వెంట మేడ్చల్ డీసీపీ సందీప్, మేడ్చల్ ఏసిపి వెంకట్ రెడ్డి, దుండిగల్ సిఐ రామకృష్ణ ఉన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఆరోగ్యశ్రీ సేవల పరిమితి

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం శ్రీ కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని ₹2 లక్షల నుంచి ₹5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేస్తున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 

కొంచెం బుర్ర పెట్టీ ఆలోచించండి ..

కొంచెం బుర్ర పెట్టీ ఆలోచించండి ..

👉 ఒకడేమో 2030 కల్లా భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తాం అంటాడు...

👉 ఇంకొకడేమో 2035 కల్లా భారతదేశం ఇస్లాం దేశం అయిపోతుంది అని భయపెడతాడు...

👉 ఇంకొకడేమో 2వ రాకడ, రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు, 2030 కల్లా మొత్తం క్రైస్తవంతో నిండిపోతుంది అంటాడు...

బుర్ర తక్కువ స్వార్థపరుల్లారా రానున్న కాలంలో భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి... 

2030 - 2040 కల్లా 

ఈ భూమి ఉష్ణోగ్రత 58 - 60 డిగ్రీలకి చేరబోతుంది.. మీ హైందవ వీరులు, మీ క్రైస్తవ వీరులు, మీ ఇస్లాం వీరులు, మీ మత రాజ్యాలు ఏర్పాటు చేయడానికి .. శవాల కుప్పలు తప్ప, మనుషులు మిగిలే పరిస్థితి లేదు.. 

ఇప్పటికే

-- పీల్చుకోడానికి స్వచ్ఛమైన గాలి లేదు

-- కొనుక్కుని తాగితే తప్ప తాగగలిగే నీరు మిగలలేదు

-- అయితే అతి వర్షాలు, లేకపోతే వర్షాభావ పరిస్థితులు

-- భగభగ మండే ఎండలో నిలబడడానికి, నీడనిచ్చే చెట్టు మిగలలేదు

-- తినే తిండి మొత్తం పురుగుల మందుల మయం 

-- భూమి మీద ప్లాస్టిక్ పొరలు పొరలు పేరుకుపోతున్నాయి

-- నదులు మొత్తం మురుగు కాల్వలుగా మారుతున్నాయి

-- సముద్రాలు అన్నీ మృత్యు కుహరాలుగా మారుతున్నాయి

-- కొత్త కొత్త జబ్బులు, క్యాన్సర్లు, వైరస్లు

ఇంకో పది సంవత్సరాల్లో ఈ దేశమే కాదు, ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగి ఈ భూమ్మీద  40% నాగరికత అంతరించబోతుంది..

తుఫానులు, భూకంపాలు, పేదరికం,ఆకలి అంటురోగాలు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాయి.. 

అంతా నాశనం అయ్యాక...
అందరూ చచ్చాక.... 
ఇంకెక్కడ ఏర్పాటు చేస్తారు మీ మత రాజ్యాలు... 
ఇంకా ఎవడికోసం మీ దేవుడి రాజ్యాలు...

మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు
హాయిగా సుఖంగా బ్రతకాలంటే
కావలసింది ..
ఈ దేవుళ్ళు, మతాలు కాదు 

*  వ్యర్ధాలు లేని భూమి కావాలి

*  స్వచ్ఛమైన గాలి కావాలి

*  కలుషితాలు లేని నీరు కావాలి

మీ తరువాతి తరాల మనసుల్లో విద్వేషపు  విష బీజాలు నాటడం మాని ... అందరూ కలిసి కనీసం తలోక చిన్న మొక్క నాటండి 

స్మశానాల మీద మతరాజ్యాల నిర్మాణం కోసం కాదు .. 
సాటి మనిషిపట్ల, ప్రేమభావం, సమభావం గల నవనాగరికతను నిర్మించడం కోసం ఆలోచించండి

మతాలకు పుట్టిన వాళ్ళలాగా కాకుండా,
మనుషులకు పుట్టినవాళ్లుగా జీవించండి.... 

- ఒక పర్యావరణ ప్రేమికుడైన మిత్రుడు పంపించాడు.
మీరు కూడా అన్ని గ్రూపులకు పంపించండి. 

దేశాలను మానవజాతిని కాపాడుకుందాం🙏

Courtesy by : social media 

Monday, July 17, 2023

నెలకు రూ.5 వేలు ఇచ్చే.. 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్ స్కీమ్' గురించి తెలుసా?

నెలకు రూ.5 వేలు ఇచ్చే.. 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్ స్కీమ్' గురించి తెలుసా?

యువతకు వారి ప్రాంతంలో వాలంటీర్‌గా కొంత‌కాలం ప‌నిచేయ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తూ 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్' స్కీమ్‌ని కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తోంది.

Courtesy By: అంజి (న్యూస్ మీటర్ ట్విట్టర్ )Published on  18 July 2023 10:53 AM

National Youth Volunteer Scheme, Central Govt, National news
నెలకు రూ.5 వేలు ఇచ్చే.. 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్ స్కీమ్' గురించి తెలుసా?

సమాజానికి తమ వంతు సేవ చేయాలని చాలా మంది యువత అనుకుంటూ ఉంటారు. అయితే వారు.. సమాజానికి ఎలాంటి సేవ చేయాలో తెలియక అటువైపు వెళ్లరు. అలాంటి యువతకు వారి ప్రాంతంలో వాలంటీర్‌గా కొంత‌కాలం ప‌నిచేయ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తూ 'నేష‌న‌ల్ యూత్ వాలంటీర్' స్కీమ్‌ని కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తోంది. ఈ స్కీమ్‌లో చేరి వాలంటీర్‌గా పని చేసిన వారికి కేంద్ర సర్కార్‌ నెలకు రూ. 5 వేల వేతనం కూడా అందిస్తోంది. ఈ స్కీమ్‌ కింద చేరేవారినే 'నేష‌న‌ల్ యూత్ కాప్స్' అని కూడా పిలుస్తారు. ఈ స్కీమ్‌ని 2011 నుంచి కేంద్ర యువ‌జ‌న, క్రీడ‌ల శాఖ నేతృత్వంలోని ‘నెహ్రూ యువ కేంద్రా సంఘ‌ట‌న్’ ప‌ర్యవేక్షిస్తోంది. ఈ స్కీమ్‌లోని వారు గరిష్ఠంగా రెండేళ్లు వాలంటీర్‌గా పనిచేసేందుకు ఛాన్స్‌ ఇస్తారు.

ప్రతి నెల రూ.5 వేలు ఇస్తారు. ప్ర‌తి సంవ‌త్స‌రం కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం కింద 12,000 మంది వాలంటీర్ల‌ను ఎంపిక చేసి, వారిని ఆయా రాష్ట్రాల్లో బ్లాక్ లెవ‌ల్ స్థాయి ప్రాంతాల‌కు పంపి, అక్క‌డ వారితో సేవ చేయిస్తుంది. ఈ స్కీమ్‌లో వాలంటీర్‌గా చేరాల‌నుకున్నవారి వ‌య‌సు 18 నుంచి 29 సంవ‌త్స‌రాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి 4 వారాల పాటు శిక్ష‌ణ ఇస్తారు. ఈ స్కీమ్‌లో చేరాలనుకునే వారు 10వ త‌ర‌గ‌తి త‌ప్ప‌నిస‌రిగా పాసై ఉండాలి. అయితే మొదట నేష‌న‌ల్ యూత్ వాలంటీర్‌గా ఎంపిక‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసి, టెక్నికల్‌ స్కిల్స్‌ క‌లిగిన అభ్య‌ర్థుల‌కు ప్రాధాన్యం ఇస్తారు. స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌లు ఉప‌యోగించ‌డంపై అనుభవం ఉన్న‌వారికి కూడా ప్రాధాన్యం ఇస్తారు.

నేష‌న‌ల్ యూత్ వాలంటీర్‌గా లేదా నేష‌న‌ల్ యూత్ కాప్‌గా ఎంపికైన వారిని నెహ్రూ యువ‌జ‌న కేంద్రం అధికారులు ఆయా ప్రాంతాల్లోని బ్లాక్ లెవ‌ల్ స్థాయికి తీసుకెళ్లి సామాజిక సేవ‌లు అందించేలా చేస్తారు. ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ‌లో ఈ స్కీమ్‌ కింద చేరిన వాలంటీర్లు ‘ఆజాదీకా అమృత్‌కాల్’ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ స్కీమ్‌లో చేరాలంటే ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు యూత్ వాలంటీర్ల నియామ‌కానికి నోటిఫికేష‌న్ జారీ చేస్తారు. దీనిపై ఆ ప్రాంతంలోని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో కూడా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తారు. అప్పుడు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. క‌లెక్ట‌ర్ నేతృత్వంలో జిల్లా యువ‌జ‌న వ్య‌వ‌హారాల అధికారి, మ‌రో ఇద్ద‌రు అనుభ‌వ‌జ్ఞులైన స‌భ్యులతో కూడిన ఒక క‌మిటీ ఉంటుంది. ఇది ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి వాలంటీర్ల‌ను ఎంపిక చేస్తుంది.

_దేవుడి దగ్గర నీ గొప్ప ఏందిరా బై...!

*_దేవుడి దగ్గర నీ గొప్ప ఏందిరా బై...! పైలట్ రోహిత్ రెడ్డీ..జస్ట్ నువ్వు ప్రస్తుతానికి ఎమ్మెల్యేవి మాత్రమే..._*

*_మిస్టర్ రోహిత్ రెడ్డి... ఈ కింది వార్త ఎమ్మెల్యేల గ్రూపులో చూసి.. నన్ను తులనాడుతూ..కులం ప్రస్తావన చేసి.. అదీ తప్పుగా.. ఈ ఐటెం చివరిలో నా కులం చెప్పాను.. ఇంకా నుంచి నోరు జారకు.._*

Courtesy by : _(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

కుడిఎడమల పలు తుపాకుల కాపలా... ఇది సాయుధ రాజశ్యామలం... - 

“రథ-గజ తురగ-పదాతి సమావృత…పరిజన మండిత లోకనుతే… శాంతి సమావృత హాస్య ముఖే…” అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం (నేల మీద నడిచే సాయుధ దళాలు) వెంట రాగా రాజ వీధుల్లో ఊరేగే అమ్మవారిని చూస్తే చాలట- మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన భయాలన్నీ పటాపంచలవుతాయి. ఇన్ని బలగాలు వెంట ఉన్నాయి కాబట్టి ఆమె “శాంతి సమావృత” అయ్యిందని పొరబడ్డవారు కూడా లేకపోలేదు. ఆ బలగాలతో లోకాలకు రక్షణ ఇవ్వడంలో ఆమె శాంతి పొందుతూ ఉంటుందని అర్థం. అంటే ఆమె దగ్గర ఉన్న సాయుధులు మనల్ను రక్షించడానికే తప్ప…ఆమెను రక్షించడానికి కానే కాదు.

*_కట్ చేస్తే..._*
తెలంగాణ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రాజశ్యామల యాగం చేశారు. రాజ శ్యామల, చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి…అన్నీ అమ్మవారి రూపాలే అయినా ఒక్కో రూపం ఒక్కో రాక్షసుడిని చంపడానికి వచ్చినది. ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ ఏ పీఠాధిపతులు చెబుతున్నారో కానీ…రాజశ్యామల యాగం చేస్తే రాజకీయంగా ఇక తిరుగు ఉండదనే నమ్మకం బలంగా నాటుకుపోయింది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి అందరూ రాజశ్యామల యాగాలే చేస్తున్నారు. రాజశ్యామలలో ఉన్న “రాజ” అన్న మాట రాజు కావడానికి, రాజకీయంగా బలపడడానికి అని అనుకుంటూ సంపన్న రాజకీయ నాయకులందరూ స్థానిక ఓరుగల్లు భద్రకాళి, బాసర సరస్వతి, వర్గల్ చదువులమ్మ, ఏడుపాయల వన దుర్గలను వదిలేసి రాజశ్యామలమ్మను పట్టుకున్నారు.

శ్రీశైలంలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని అనుకుందాం. దాన్ని నేరుగా మన సెల్ ఫోన్ ఛార్జింగ్ కు పెట్టుకోగలమా? దాన్ని తట్టుకోగల అత్యంత బలమయిన హై టెన్షన్ వైర్ల ద్వారా ప్రసారమై మొదట పెద్ద ట్రాన్స్ ఫార్మర్లకు…ఆ తరువాత 33 కేవీ , 11 కేవీ ట్రాన్స్ ఫార్మర్లకు…చివర మన ఇంట్లో 230 వోల్ట్స్ మాత్రమే ప్లగ్గులో వస్తే…వాడుకోగలం. నాలుగు వేల మెగావాట్ల హై టెన్షన్ వైర్ మన ఇంటికో, ఒంటికో కనెక్ట్ చేస్తే…చిటికెలో కాలి బూడిద కూడా మిగలదు.

అలా అమ్మవారి రాజశ్యామల, చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి రూపాలు కొన్ని కోట్ల కోట్ల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉన్నవి. ఆ రూపాలను తలచుకున్నా…ఆ నామాలను స్మరించుకున్నా చాలు- సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరి ఆ రూపాలను ఆవాహన చేసే యాగాలు…వారిని పిలిచి కూర్చోబెట్టే మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు జరిగినప్పుడు- లోకానికి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్నది ఆగమశాస్త్ర నిపుణులు తేల్చాల్సిన విషయం. ఒకవేళ నిజంగా మంచి జరుగుతుందనుకున్నా…వాటికి పాటించాల్సిన నియమాలు వేరే ఉన్నాయి. యజ్ఞయాగాదులు లోక కల్యాణానికి పనికివచ్చేవే కానీ…వ్యక్తిగతంగా ఒకరి ప్రయోజనానికి ఉద్దేశించినవి కావు.

*_ఈ కోణంలో-_*
లోక కల్యాణానికి పైలట్ రోహిత్ రెడ్డి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి రాజశ్యామల యాగం చేసి…యాగశాలలో సాయుధులు వెంటరాగా…పెదవి మీద నవ్వు పెదవి దాటి రాకుండా అదిమి పట్టి…యాగ దీక్షా కాషాయ వస్త్రాలతో నడిచి వస్తుంటే…రాజశ్యామలమ్మే భయపడి పక్కకు తప్పుకుని ఉంటుంది. అలాంటిది…ఆయనేదో కే జి ఎఫ్ సినిమా బ్యాగ్రౌండ్ తో సోషల్ మీడియాకు రీల్స్ షూటింగ్ చేశారని…అదని…ఇదని…నానా మాటలు అనడం మర్యాదస్తులు చేయాల్సింది కాదు.

…తప్పు. కళ్లు పోతాయి. లెంపలేసుకోండి!

“రథ-గజ తురగ-పదాతి సమావృత…పరిజన మండిత లోకనుతే… శాంతి సమావృత హాస్య ముఖే…” అన్న ఎత్తుగడ మాటతోనే ముగిస్తే- లోకాలను రక్షించడంలో పొందే ఆనందంతో లోకనుత అమ్మ నవ్వుతూ ఉంటుంది. లోకకల్యాణానికి సాయుధ యజ్ఞ దీక్షతో పొందిన, పొందబోయే శాంతితో సాయుధ పరిజన మండిత లోకనుత కాషాయాంబరధారి పెదవి మీద నవ్వు మొగ్గ తొడిగి ఉంటుంది!

*_లోకాస్సమస్తాసుఖినో భవంతు. సాయుధ జెడ్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి సహిత రాజశ్యామల ఆర్ముడ్ ఫోర్స్ అనుగ్రహ ప్రాప్తిరస్తు!_*

*_నోట్: బీట్ నేను బ్రాహ్మణ్ కాదు.. చౌదరి. వేదాలు చదవటానికి కులం, మతం అడ్డు కాదు. జస్ట్ జాగ్రత్తగా ఉండు.. 'నీ' మీద కన్నేశాను.. ఎమ్మెల్యేగారూ.._*

Sunday, July 16, 2023

ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్ సిద్దహాస్తుడు.... మంత్రి KTR....!

*ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్ సిద్దహాస్తుడు.... మంత్రి KTR....!*

జగిత్యాల: ఐదు దశాబ్దాల పాటు దేశ ప్రజలను కాంగ్రెస్‌ రాచి రంపాన పెట్టిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.రేవంత్‌రెడ్డి మాటలు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. రైతులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు కరెంటు, విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పుల్ని లైన్‌లో పెట్టి నిల్చున్నది నిజం కాదా?అని ప్రశ్నించారు.

''ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పాలనలో రైతుల పరిస్థితి మారిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రైతుల్ని రాజుగా చేసిన పార్టీ భారాస మాత్రమే. మూడెకరాలున్న రైతులకు 3 గంటల విద్యుత్‌ చాలన్న రేవంత్‌ రెడ్డి మాటలు పార్టీ మాటలు కాదా? కేసీఆర్‌ది 3 పంటల నినాదమైతే కాంగ్రెస్‌ది మూడు గంటల నినాదం.'' అని కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రజలు.. రైతుబంధు తీసుకొచ్చిన కేసీఆర్‌ను
విశ్వసిస్తారా లేదా కాంగ్రెస్‌ని నమ్ముతారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. గతంలో ఏ చెరువులనైనా నింపిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందా? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రాహుల్‌గాంధీ అంటున్నారని, అదెలా జరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రేపటి నుంచి రైతు వేదికలో 'కాంగ్రెస్ పార్టీ కటిక చీటక్ల పాలన వద్దు' అని తీర్మానం చేస్తామన్నారు. ఉచిత కరెంటు మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్న కేటీఆర్‌.. ఇప్పుడున్నది రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ కాదని, చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. '' మహారాష్ట్ర రైతులు కూడా కేసీఆర్‌ పాలనను మెచ్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్త. ఆర్ఎస్ఎస్ ఎజెంట్. రేవంత్‌రెడ్డి ఏనాడూ మోదీని ప్రశ్నించలేదు. రేవంత్‌ పూర్వాశ్రమం అంతా ఆర్‌ఎస్‌ఎస్‌దే. ఎమ్మెల్యేలని కొనడంలో రేవంత్‌ సిద్ధహస్తుడు. గాంధీభవన్‌లో గాడ్సే రేవంత్‌రెడ్డి.'' అనికేటీఆర్‌ అన్నారు. హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదని, ప్రతి పాఠశాలని కేసీఆర్‌ ప్రభుత్వమే బాగు చేస్తుందన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

మానవత్వం చాటిన మంత్రి KTR

*మానవత్వం చాటిన మంత్రి KTR.... క్షతగాత్రులను  ఆసుపత్రికి తరలింపు*

చేగుంట: ఆపదలో ఉన్న వారని ఆదుకోవడంలో ముందుండే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి తన గొప్ప మనసు చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన కాన్వాయ్‌లో తూప్రాన్‌ ఆసుపత్రికి తరలించారు.రామాయంపేట నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న రాణిగంజ్ డిపో బస్సు చేగుంట జాతీయ రహదారి బైపాస్‌ వద్ద మలుపు తీసుకుంటుండగా.. జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి అతి వేగంగా వస్తున్న కారు బస్సును వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న షేక్‌ సల్మాన్‌, జమీరుద్దీన్‌ గాయపడ్డారు. వారిని స్థానికులు కారులో నుంచి బయటకు తీశారు. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మంత్రి కేటీఆర్‌, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ తనయుడు సంజయ్‌ కారు ఆపి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం వారిని తమ కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

ఫ్లెక్సీ లో ఫొటోలేదని.... MLA మాగంటి గోపి నాథ్ వీరంగం....!

*ఫ్లెక్సీ లో ఫొటోలేదని.... MLA మాగంటి గోపి నాథ్ వీరంగం....!*

హైదరాబాద్‌: బోనాల వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదంటూ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వీరంగం సృష్టించారు.వెంగళరావునగర్‌లో బోనాల వేడుకలు జరుగుతుండగా అక్కడకొచ్చిన ఎమ్మెల్యే గోపీనాథ్‌ ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని మండిపడ్డారు.ఈ క్రమంలోనే ఆ బోనాల వేడుకల్లో భాగమైన సామాన్య వ్యక్తి గణేష్‌ ఇంటిపై దాడి చేశారు. తన అనుచరులతో కలిసి గణేష్‌ ఇంట్లోకి చొచ్చుకువెళ్లి దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడగా.. వారు ఏమీ చేయలేక చేతులెత్తేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

మేడ్చల్ నుంచి మంత్రి మల్లారెడ్డి పై తీన్మార్ మల్లన్న పోటీ....!

*మేడ్చల్ నుంచి మంత్రి మల్లారెడ్డి పై తీన్మార్ మల్లన్న పోటీ....!*

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. వచ్చే ఎన్నికల్లో పోటీపై తేల్చేశారు. తాను మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు.శనివారం రోజున మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులకు తీన్మార్ మల్లన్న నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అయితే.. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు మిగిలే ఉండాలంటే.. తనపై విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న విజ్ఞప్తి చేశారు.

గత పదేళ్లుగా సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తి తానేనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద పెట్టని కేసులు తనపై పెట్టారని తెలిపిన తీన్మార్ మల్లన్న.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంతకన్నా అర్హత ఇంకేముంటదని మల్లన్న ప్రశ్నించారు. అయితే..గత కొంతకాలంగా నవీన్ పోటీపై వస్తున్న వార్తలపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. తీన్మార్ మల్లన్న తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు అంటూ.. కామెంట్ చేశారు. ఈ కామెంట్‌‍పై స్పందించిన తీన్మార్ మల్లన్న.. ఆయన డిపాజిట్ల స్పెల్లింగ్ చెప్పిన తర్వాత ఆ వ్యాఖ్యలపై స్పందిస్తానని.. సెటైర్ వేస్తూనే కొట్టిపారేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, July 15, 2023

వైరస్ ను గుర్తించే..... స్మార్ట్ వాచులు...!

*వైరస్ ను గుర్తించే..... స్మార్ట్ వాచులు...!*

కోవిడ్‌' మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ పేరు చెబితేనే జనాలకు వెన్నులో వణుకు మొదలయ్యే పరిస్థితి దాపురించింది. వైరస్‌ల నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం కూడా చేశారు.కోవిడ్‌' తర్వాత వైరస్‌ల ఆచూకీని కనిపెట్టే సాంకేతికత కూడా అభివృద్ధి చెందింది. తాజాగా వైరస్‌ల జాడ గుర్తించగలిగే 'విక్లోన్‌' అనే ఈ స్మార్ట్‌వాచ్‌ అందుబాటులోకి వచ్చింది.

టైమ్‌ చూపించడం సహా మిగిలిన పనులన్నీ ఇది ఇతర స్మార్ట్‌వాచీల మాదిరిగానే చేయడమే కాకుండా, చుట్టుపక్కల గాలిలో వైరస్‌లు ఉంటే, వెంటనే అప్రమత్తం చేస్తుంది. గాలిలోని సూక్ష్మకణాలను ఇది లోపలికి పీల్చుకుంటుంది.

ఇందులో అమర్చిన అధునాతన సాంకేతికత ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కణాలు, వైరస్‌ కణాలు ఉన్నట్లయితే, వాటిని వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అమెరికన్‌ కంపెనీ 'డిజైనర్‌ డాట్‌' వైరస్‌ను గుర్తించే ఈ స్మార్ట్‌వాచీని 'విక్లోన్‌' పేరుతో రూపొందించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, July 14, 2023

తెలంగాణ లో విద్య ఎలా ఉండాలి

*ప్రియమైన మిత్రులకు,SDF నుండి శుభాభివందనములు....*

*మేము రేపు అనగా 15-07-2023 ఉదయము 11 గంటల నుండి 2 గంటల వరకు ప్రెస్ క్లబ్, సోమాజిగూడ హైదరాబాద్ లో 'తెలంగాణ లో విద్య ఎలా ఉండాలి' అనే అంశం మీద ఒక మీటింగ్ పెడుతున్నాము. ఈ మీటింగ్ లో మీడియా ద్వారా ప్రజలకు రాజకీయ పార్టీలకు రాష్ట్రం లో విద్య అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుందో SDF ప్రతిపాదిస్తుంది ( SDF Recommended manifesto on Education ) దయచేసి ఈ మీటింగ్ కి మీరు హాజరు కావాలని మేము కోరుతున్నాము.అలాగే మన like minded మిత్రులను మీ whaysapp group ల ద్వారా ఆహ్వానించ గలరు.

 - ఆకునూరి మురళి IAS (retd ), కన్వీనర్ ,సోషల్ డెమోక్రాటిక్ ఫోరమ్ ( SDF ),

బాపట్ల కృష్ణమోహన్(SDF general body member),

హైదరాబాద్.

Thursday, July 13, 2023

ఉచిత విద్యుత్ పై నా వ్యాఖ్యలు వక్రీకరించారు.... రేవంత్ రెడ్డి...!

*ఉచిత విద్యుత్ పై  నా వ్యాఖ్యలు వక్రీకరించారు.... రేవంత్ రెడ్డి...!*

హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉచిత విద్యుత్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ''ఐటీ మంత్రి కేటీఆర్‌ తనకున్న ఐటీ నైపుణ్యంతో నేను వేర్వేరుగా మాట్లాడిన మాటలను ఎడిట్‌ చేసి తప్పుదారి పట్టించారు. ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు సిద్ధం. రైతులకు ఉచిత విద్యుత్‌ను తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన జరిగినప్పుడు కేసీఆర్‌ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కుదరదు అని ఆనాడు కేసీఆర్‌ తెదేపా ప్రభుత్వంతో చెప్పించారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత్‌ విద్యుత్‌ దస్త్రంపైనే పెట్టారు. సాగుకు 9గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఉచిత విద్యుత్‌తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చింది. రాష్ట్రవిభజన తర్వాత విద్యుత్‌ విషయంలో నష్టం జరగకుండా కాంగ్రెస్‌ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంది. వినియోగం ఆధారంగా
తెలంగాణకే ఎక్కువ విద్యుత్‌ వచ్చేలా సోనియాగాంధీ చర్యలు తీసుకున్నారు. కన తెలంగాణకు 53శాతం, ఏపీకి 47 శాతం విద్యుత్‌ కేటాయించారు. అందుకోసం అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు కృషి చేశారు. ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీదే'' అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు

*వై... కేటగిరి సెక్యూరిటీతో తాండూర్ MLA... రోహిత్ రెడ్డి!*

తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు కల్పించిన సెక్యూరిటీ సిబ్బందితో ఏకంగా రీల్స్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ, పోలీస్ సెక్యూరిటీతో రోహిత్ రెడ్డి సినిమా స్టైల్ లో వాడుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోలో రోహిత్ రెడ్డి మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే అతని చుట్టూ పోలీస్, ఇతర సెక్యూరిటీ వారు బందోబస్తు కల్పిస్తున్నట్టు ఉంది. కొన్నిరోజులుగా రోహిత్ రెడ్డి యాగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీతో రీల్స్ చేసిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో భద్రతా దృష్యా రోహిత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు భద్రత కల్పించిన విషయం తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️

Wednesday, July 12, 2023

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పేవరకు తిరగనీయొద్దు... MLC కవిత....!

*రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పేవరకు  కాంగ్రెస్ నేతలను తిరగనీయొద్దు... MLC కవిత....!*

హైదరాబాద్‌: రైతులు సంతోషంగా బతకాలంటే పంటలకు నాణ్యమైన విద్యుత్‌ ఉండాలని భారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని విద్యుత్‌సౌధ వద్ద భారాస (BRS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారాస నేతలు, కార్పొరేటర్లు పాల్గని రేవంత్‌, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రేవంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రైతులకు సీఎం కేసీఆర్‌ నాణ్యమైన విద్యుత్‌.. కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. రేవంత్‌ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ బోగస్‌ అని అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. ''60 ఏళ్ల పాటు దేశంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతులుకు 24 గంటల విద్యుత్‌ ఎందుకు ఇవ్వొద్దు? పరిశ్రమలకు ఇవ్వొద్దు అనే ధైర్యం రేవంత్‌కు ఉందా?మూడు పూటలా అన్నం పెట్టే రైతులకు 3 గంటలే విద్యుత్‌ ఇవ్వాలనే రేవంత్‌ను ఊరు పొలిమేర వరకు తరిమికొట్టాలి. రైతులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. రేవంత్‌ క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్‌ నేతలను గ్రామాల్లోతిరగనీయొద్దు'' అని కవిత మండిపడ్డారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, July 11, 2023

టీ కాంగ్రెస్ లో సీఎం సీటు లొల్లి

*టీ కాంగ్రెస్ లో సీఎం సీటు లొల్లి.... అధిష్టానం దృష్టికి రేవంత్ వ్యాఖ్యలు*

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి సీఎం పదవి లొల్లి మొదలైంది. 'సీఎం సీటు'పై ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి చేరాయి.సీఎం సీటు కోసం పోటీ నెలకొన్న క్రమంలో.. నిన్న మొన్నటి వరుకు చర్చలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి పేరు వినిపించాయి.. తాజాగా ఈ జాబితాలోకి సీతక్క కూడా చేరింది.

అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌.. ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వ హించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో గిరిజన మహిళగా సీతక్క సీఎం అయ్యే అవకాశం లేకపోదన్న రేవంత్‌ వ్యాఖ్యలపై పార్టీలో, అటు సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

ఎస్సీ, ఎస్టీల పట్ల కాంగ్రెస్‌ వైఖరి ఎలా ఉంటుంది? ఎస్సీల నుంచి భట్టివిక్రమార్కను సీఎంగా ప్రతిపాదిస్తున్నారు. ఎస్టీల నుంచి సీతక్కకు కనీసం ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నకు స్పందించిన రేవంత్‌.. కాంగ్రెస్‌ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ముగ్గురు సీఎంలు ఓబీసీలేనని చెప్పారు. పేదలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పక్షాన పార్టీకి స్పష్టమైన విధానం ఉందని చెప్పారు.
అయితే, ఫలానా పోస్టుకు ఫలానా నేతను ఎంపిక చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ చెప్పదని స్పష్టం చేశారు. సీతక్కకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న ఎన్‌ఆర్‌ఐల సూచనను పార్టీ వేదికల మీద చర్చిస్తామని, అవసరమనుకుంటే సందర్భాన్ని బట్టి సీతక్క సీఎం కూడా అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్‌ వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్లు స్పందిస్తూ ఇప్పుడే సీఎం ఎవరనే విషయంపై కామెంట్స్‌ చేయొద్దంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, July 10, 2023

12న పాఠశాలలు,ఇంటర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్తంగా బంద్: ఎస్ఎఫ్ఐ

ప్రచురణార్ధం/ప్రసారర్ధం:
తేదీ: 10-07-2023

విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం జూలై 12న పాఠశాలలు,ఇంటర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్తంగా బంద్: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేడ్చల్ మండలంలో విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని పిలుపు. నిరసన చేసి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు,ఇంటర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఈ బంద్ లో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చాయి.
 
ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్, మాట్లాడుతూ*....
రాష్ట్రంలో కార్పోరేట్, ప్రైవేట్ ఫీజులు దందా కోనసాగుతున్న ఇప్పటికీ ప్రభుత్వం వాటి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రులు ఉపసంఘం, తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయకపోవడం చూస్తే ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనూకులంగా వ్యవరిస్తున్నట్లుగా ఉందని అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా యూనిఫామ్ ఇవ్వలేదు, కోన్ని టైటిల్స్ పాఠ్యపుస్తకాలు పంపలేదు, చదువులు చెప్పే టీచర్లు లేరు, పారిశుద్ధ్య కార్మికులు లేరు ,అనేక సమస్యలతో విద్యాసంవత్సరం ప్రారంభమైన నిర్ధిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదు. త్రాగునీరు, మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్, ముత్రశాలలు, సరైన మౌళిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యారంగం గోల్లుమంటుంది. మన ఊరు-మనబస్తీ-మనబడి నిధులు గుత్తేదారులు తూతూమంత్రంగా మాత్రమే పనులు జరిగాయి కానీ ఎక్కడ సరిగ్గా పాఠశాలలకు ఉపయోగ పడింది లేదు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ అందని ద్రాక్షగా మారింది. ఇంటర్ విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందివ్వలేదు. లెక్చరర్స్ లేరు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి.
- రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుండి ఫీజు రీయంబర్స్ మెంట్స్& స్కాలర్ షిప్స్ 5,177 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని కనీసం విడుదల చేయడం లేదు.
-గురుకులాలు, కెజిబివిలు, ఇంటర్ కళాశాలలుగా అఫ్ గ్రేడ్ చేసిన కెజిబివిలు భవనాలు లేక అరకోక సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటికి నిధులు లేవు, లెక్చరర్స్, టీచర్స్ లేరు. నాణ్యమైన భోజనం లేక పుడ్ ఫాయిజాన్స్ అవుతున్న ఘటనలు కో కొల్లలు గా ఉన్నాయి. 
- రాష్ట్రంలో భారీ సంఖ్యలో టీచర్,లెక్చరర్స్ ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీ చేయడం లేదు, ఒక్క డిఎస్సీ ఇప్పటివరకు వేయలేదు. అందుకే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కదిలించి బంద్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. జిల్లాలో బంద్ విజయవంతం చేయాలని విద్యార్ధి లోకానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల కార్యదర్శి M.కిరణ్,యశ్వంత్, శివ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ధన్యవాదములతో....

రాథోడ్ సంతోష్
SFi జిల్లా కార్యదర్శి

బీసీలకు 50శాతం సీట్లు ఇవ్వాలి....బండి సంజయ్ ను తప్పించడం సరైంది కాదు.... R కృష్ణయ్య

*బీసీలకు 50శాతం సీట్లు ఇవ్వాలి....బండి సంజయ్ ను తప్పించడం సరైంది కాదు.... R కృష్ణయ్య*
బండి సంజయ్ లాంటి బీసీ నేతని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం సరికాదు.. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలి..అంటూ బీసీ ఉద్యమనేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సుధీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న ఏఎన్ఎంల ధర్నాలో పాల్గొని ఎంపీ ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు.. ఈ సందర్భంగా కృష్ణయ్య హాట్ కామెంట్స్ చేసారు.. సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్య శాఖ మంత్రిని కలిస్తే వేరే పని చేస్కోండి అని అంటారా..? వెంటనే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా టైంలో ఎవరు బయటకి రాని సమయంలో anmలు ఇంటింటికి తిరిగారు. అలాంటి వారిపై చిన్న చూపు ఎందుకు అని ప్రశ్నించారు.

ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించకపోతే వైద్య ఆరోగ్య వ్యవస్థని స్తంభింప చేస్తాం అని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్, సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయని వీళ్లను పట్టించుకోకపోతే మీకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.Anm ల ధర్నాలో పాల్గొన్న అర్ కృష్ణయ్య బీసీల రాజ్యాధికారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాట చేస్తున్నామని.. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ లాంటి బీసీ నేతని బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం సరికాదని దీన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️