Sunday, March 8, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు.



అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు.

“దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మహిళా జర్నలిస్టులు విశ్లేషించాలి.


హైదరాబాద్ :దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌కు తలెత్తకుండా నివారించడంతో పాటు ఈ నగరాన్ని ప్రపంచంలోనే మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అనుముల వెల్లడించారు.కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో తిరిగే ఆర్టీసీ బస్సులను 2026 డిసెంబర్ 9 నాటికి వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు.#InternationalWomenDay సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు.“దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మహిళా జర్నలిస్టులు విశ్లేషించాలి. వర్షాలొస్తే ముంబయ్ అతలాకుతలమవుతోంది. వాయు కాలుష్యంతో ఢిల్లీ సతమతమవుతోంది. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు, వరదలొచ్చినప్పుడు చెన్నై ప్రమాదకర పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం.సమీప భవిష్యత్తులో #Hyderabad నివాసయోగ్యం కాని నగరంగా మారే పరిస్థితులు రావొద్దు. ఇలాంటి పరిస్థితులు హైదరాబాద్‌ నగరానికి తలెత్తకూడదనే ప్రణాళికలు రూపొందించాం. హైదరాబాద్‌లో వాయు నాణ్యత(AQI) ఇప్పటికే ఆరెంజ్ కేటగిరీకి చేరింది. మరింత ప్రమాదకంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు తెచ్చుకోవద్దు.హైదరాబాద్‌లో చెత్త పేరుకుపోతోందని, దోమలు పెరిగాయనో, మూసీలో కాలుష్యం పారుతోందని, నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టకుండా అది ఎలా సాధ్యం. నదుల్లో కాలుష్య నివారణకు ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యూపీలో గంగా నది ప్రక్షాళన, గుజరాత్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టినట్టే, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఎందుకు చేపట్టొద్దు.సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు మూసీ నదికి సంబంధించి బఫర్ జోన్ విషయంలో 2012 లో నిబంధనలు రూపొందించారు. నాలా అయితే బఫర్ జోన్ ఎంతుండాలి. చెరువులైతే ఎంతుండాలి. నదులైతే ఎంతుండాలన్నది ఖరారు చేశారు. ఆ మేరకు మూసీ నది వెంట నాలా అయితే 10 మీటర్లు, నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.కాలుష్య కారక మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో నిర్వాసితులకు ప్రభుత్వం సరైన సహాయం అందిస్తుంది. ప్రాజెక్టును అడ్డుకోవడంకన్నా బాధ్యత కలిగిన వారంతా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడం లేదా వారికి మరే ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వంతో చర్చించవచ్చు.గాంధీ సరోవర్ ప్రాజెక్టు వద్ద ఒక ఆపార్ట్‌మెంట్‌పై ఈ మధ్య చర్చ జరుగుతోంది. 7 ఎకరాల ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ అంతే స్థలమిచ్చి, కొత్తగా నిర్మాణానికి అయ్యే ఖర్చును బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పాం. లేదా నష్టపరిహారం తీసుకుని వేరే ప్రాంతంలో కట్టుకుంటామన్నా ఇబ్బంది లేదని ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను సూచించింది.మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ – 1 లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 5 వేల కోట్లు, పది వేల కోట్లు వెచ్చిస్తున్నారంటూ చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం దాదాపు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం, ఆ ప్రాంత అభివృద్ది మొత్తంగా 200 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది.
ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రణాళికపై ఈ నెల 13 న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాం.
కాలుష్య నివారణలో భాగంగా 2026 డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‌లో ఆర్టీసీ ద్వారా వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతాం. ప్రస్తుతం ఆర్టీసీలో 2800 బస్సులు డీజిల్‌తో నడుస్తున్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా వాటి స్థానంలో 500 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాం.
డీజిల్ వాహనాలను ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో డిసెంబర్ నూటిని నూరు శాతం ఈవీ బస్సులను ప్రవేశపెడుతాం. ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈవీ వాహనాలకు జీరో పన్ను పాలసీ తెచ్చాం.నగరంలో 2 లక్షల ఆటోలున్నాయి. డీజిల్, పెట్రోల్ ఇతర ఇంధన ఆధారంగా నడుస్తున్న ఈ ఆటోలను రెట్రోఫిటింగ్ కింద ఈవీలుగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నాం. నగరంలో కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ కేటగిరీలోని పరిశ్రమలను నగరం అవతలి వైపునకు తరలిస్తున్నాం.దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జీడీపీలో 5 శాతం మేరకు దోహదపడుతున్న నేపథ్యంలో 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యాలను నిర్దేశించాం. 2047 నాటికి దేశ జీడీపీలో పది శాతం తెలంగాణ నుంచి దోహదపడాలి. ఈ లక్ష్యసాధనలో మహిళలు సంపూర్ణంగా సహకరించాలి.మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసే చోట మహిళలకు రక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేస్తాం. రక్షణ కల్పించడమే కాకుండా ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుంది. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో ఎవరికీ అన్యాయం జరగదు.మహిళలు ఆర్థికంగా ఎదిగిన కారణంగానే కొన్ని దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా నిలబడ్డాయి. సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షకు ముగింపు పలకాలంటే మహిళల శక్తిని గుర్తించి సమాన అవకాశాలు కల్పించాలి. మహిళల శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదు. కష్టపడే వారికి గుర్తింపునివ్వాల్సిన బాధ్యత అందరిపైనా ప్రభుత్వాలపైనా ఉంది.
దేశంలో అగ్రస్థానంలో తెలంగాణను నిలపాలన్న లక్ష్య సాధనలో మహిళా జర్నలిస్టుల సహకారం ఉండాలి. మహిళలకు ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చుకుందాం..” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు మంత్రులు @INC_Ponguleti గారు, @iamkondasurekha గారు, @Ponnam_INC గారు, @azharflicks గారు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు, @IPRTelangana కమిషనర్ సీహెచ్ ప్రియాంక గారితో పాటు మహిళా జర్నలిస్టులు పెద్దఎత్తున పాల్గొన్నారు
SOURCE :TelanganaCMO 

Friday, March 6, 2026

ఆకునూరి మురళి నివేదిక - పౌరసమాజం

https://x.com/i/status/2030171275998687394

*మీడియా టుడే :➡️జాతీయ తెలుగు దినపత్రిక*

*#TrendingNow #AkunuriMurali #report #telanganaeducation #teachers salary employees civilsociety facts*

*@TelanganaCMO*
*@Bhatti_Mallu @TelanganaCS* *@Murali_IASretd @edu_commissionTG @IPRTelangana @DigitalMediaTG @GhantaC* *@sravandasoju @TeenmarMallanna*

https://www.facebook.com/share/p/1ASujrRyMP/
                 https://www.instagram.com/p/DVkuLMiEZ_N/?igsh=MTYxYmN4MHp1Nmg1OA==

Meeting with Minister Adluri Laxman Kumar

Meeting with Minister Adluri Laxman Kumar
Dr. K. Koteswara Rao (KKR), Chairman & Managing Director of Media Today National Newspaper, Media Today TV, and N24 News, and National President of the All India Working Journalists Association (AWJA), paid a courtesy visit to Telangana Minister Adluri Laxman Kumar at the Minister’s Quarters.

On this occasion, he congratulated the Telangana State Government for introducing several welfare schemes for SCs, STs, minorities, persons with disabilities, senior citizens, and transgender communities. He appreciated the minister for his efforts to ensure that these welfare schemes reach all eligible beneficiaries fairly.

Minister Laxman Kumar has been active in politics since his college days. He served as NSUI President, Karimnagar District General Secretary, and as the AP Youth Congress General Secretary from 1996 to 2001. He also served as the Chairman of the united Andhra Pradesh State SC Corporation. With his vast political experience, he has now been appointed as a minister in the government led by Anumula Revanth Reddy.

మంత్రి అడ్లూరి తో భేటీ

మంత్రి అడ్లూరి తో భేటీ

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా టుడే జాతీయ పత్రిక,మీడియా టుడే టీవీ, N24 న్యూస్ సంస్థల చైర్మన్ & మేనజింగ్ డైరెక్టర్, AWJA అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు (kkr).

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం, ట్రాన్స్‌జెండర్ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులో తీసుకొచ్చింది అని . అట్టి సంక్షేమ పథకాలు న్యాయంగా అందరికి చేరేలా కృషి చేస్తున్న మంత్రికి అభినందనలు తెలిపారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్ కాలేజీ స్థాయి నుంచి ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది.

Wednesday, March 4, 2026

*_ఇక రండి.. విచారణ ఎదుర్కోండి_* _# 'అనంచిన్ని' చేతిలో జాబితా_

*_ఇక రండి.. విచారణ ఎదుర్కోండి_*
_# 'అనంచిన్ని' చేతిలో జాబితా_

*_న్యాయస్థానంలో  చార్జ్ షీట్ దాఖలు చేసిన కేసులలో తప్పించుకు తిరుగుతున్న నిందితులపై 'నాన్ బెయిలబుల్ వారెంట్ ' జారీ చేసే విధంగా డిజీపి కార్యాలయం కసరత్తులు. ఇందులో అంతరాష్ట్ర నిందితులు, సాప్ట్ వేర్, ఆర్థిక, జర్నలిజం ముసుగులో ఉన్నవారు, సోషల్ మీడియాలో రెచ్చిపోయే మహిళలు ఉండటం గమనార్హం._*

*_మార్చి 9న ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ Crime No: 191/2020_*
CC NO: CC/2403/2021
CNR No: TSKH030090112021

II Additional Junior Civil Judge -cum- II Additional Judicial Magistrate of First Class, Khammam నందు కేసు కలదు సార్.

ఈ కేసులో పట్నాయక్, సంకసర్ల సువర్ణ, ఎస్.కే.గౌస్ పాషా, బిరుదులు దేవరాజులకు సమ్మన్స్ ఇవ్వగలరు సార్..
(పట్నాయక్ ఫోన్ నెంబర్: PATNAYAK NEW NUMBER 
+91 l7997465678, 9000975405), సంకసర్ల సువర్ణ (ఫోన్ నెంబర్: 9959703779 ), ఎస్.కే.గౌస్ పాషా (ఫోన్ నెంబర్:  7731000786 ), బిరుదులు దేవరాజు (ఫోన్ నెంబర్: 8099662345)
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻

*_13/04/2026న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించి Crime No: 166/2020_*
CC No: CC/2377/2021
CNR No: TSKH030089052021

I Additional Junior Civil Judge -cum- Special Judicial Magistrate of First Class (Juvenile Court), Khammam

🤝🤝🤝🤝🤝🤝🤝

*_ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్_* 
Crime No: 212/2020
CC NO: CC/3164/2021
CNR No: TSKH030171672021
*_Next Date: 13/04/2026న_* పట్నాయక్ కు సమ్మన్స్ ఇవ్వగలరు సార్.. ఈ కేసులో పట్నాయక్ ఒక్కడే నిందితుడు సార్...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*_June 18న ఖమ్మం ఖానాపూరం పోలీస్ స్టేషన్ లో_* 
Crime No: 167/2020
CC NO: CC/2372/2021
CNR No: TSKH030089362021
*_Next Date: 18/06/2026న_* 
II Additional Junior Civil Judge -cum- II Additional Judicial Magistrate of First Class, Khammam నందు 
కేసు కలదు సార్.

ఈ కేసులో పట్నాయక్, సంకసర్ల సువర్ణ, ఎస్.కే.గౌస్ పాషా, బిరుదులు దేవరాజులకు సమ్మన్స్ ఇవ్వగలరు సార్..

👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
సంకసర్ల సువర్ణకు నోటీసులు ఇవ్వాలంటే... 

25/03/2026
XIV Addl. Chief Metropolitan Magistrate

CC NO: CC/678/2023
CNR NO: TSHM010007532023
FIR NO: 693/2022


Tuesday, March 3, 2026

సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక చేశారు

సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు...

ఆషామాషీగా IAS కాలేరు.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుంది 

క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు. 

కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు  ప్రజల సమస్యలు అర్థం కావు 

కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశిస్తున్నా. 

ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే..

కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలి. 

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు “ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలి. 

గ్రామాలవారీగా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు,లబ్ధిదారుల వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించాలి. 

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి 

ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలి

ఆ అధికారి విద్యార్థులతో పాటు పాఠశాలలో భోజనం చేయాల్సిందే.

కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి 

ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి 

పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదు

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. 

వంద నియోజకవర్గాల్లో.. నియోజకవర్గానికి  ఒక మండల కేంద్రంలో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం 

ఆరుట్ల తరహాలో అన్ని రకాల వసతులతో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నాం 

ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పూర్తి నివేదిక అందించాలి. 

వైద్యంపై ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోంది. 

భవిష్యత్ లో అన్ని మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తున్నాం.

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 

బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్  ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి 

అలాంటి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయి.

మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే. 

మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిందే 

ఇసుక మాఫియా , అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం. 

ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంది 

మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది 

వార్షిక పర్ఫామెన్స్ రిపోర్ట్ ఆధారంగా మీ పనితీరు తెలుసుకుంటాం. 

జూన్ లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.

Friday, February 27, 2026

_🔥 ఇవి పత్రికలు కాదు — పచ్చి మోసపు సంస్థలు_

*_జర్నలిజం పేరిట జరుగుతున్న బహిరంగ దోపిడీ_*
_🔥 ఇవి పత్రికలు కాదు — పచ్చి మోసపు సంస్థలు_ 
_- అనంచిన్ని వెంకటేశ్వరరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత 📞 9440000009_

పత్రికల పేరుతో నడుస్తున్న కొన్ని సంస్థలు మీడియా కాదు — అవి జర్నలిజం ముసుగులో దాగిన దోపిడీ యంత్రాలు. “బిగ్ పేపర్లు” అంటూ గొప్పగా చెప్పుకుంటూ, లోపల ఖాళీ గూటిలా ఉన్నాయి.
💀 ఇవి వార్తా సంస్థలు కావు — రక్తపిశాచాలు
జర్నలిస్టులను నియమించుకుని:
👉 జీతం ఇవ్వరు
👉 ఖర్చులు భరించమంటారు
👉 ప్రకటనలు తెమ్మని ఒత్తిడి
👉 యాక్రిడిటేషన్ పేరుతో వసూళ్లు
జలగల్లా వారి రక్తం పీల్చుకుని, వాడేసి పారేస్తున్నారు.
❌ పత్రిక అంటే వ్యవస్థ — వీటికి ఏమీ లేదు
సంపాదక వ్యవస్థ లేదు
న్యూస్ ఎడిటర్ లేదు
సబ్ ఎడిటర్లు లేరు
ఫీల్డ్ రిపోర్టింగ్ లేదు
స్వంత ప్రింటింగ్ యంత్రం లేదు
కార్యాలయం కూడా కొన్నిసార్లు లేదు
అయినా “నేషనల్ డైలీ”, “బిగ్ మీడియా హౌస్” అంటూ అధికారుల ముందు నాటకం.
⚠️ అక్షరాస్యత లేకుండా పత్రిక యాజమాన్యం
కొంతమందికి:
👉 అక్షరం ముక్క రాదు
👉 వార్త అంటే ఏమిటో తెలియదు
👉 మీడియా నైతికతపై అవగాహన లేదు.
న్యూస్ ఏజెన్సీల కాపీ వార్తలు తీసుకుని బయట డిజైన్ చేయించి పత్రిక పేరిట ప్రచారం — ఇదే వారి “జర్నలిజం”.
💰 యాక్రిడిటేషన్ — ఓపెన్ మార్కెట్
జర్నలిస్టులకు రక్షణగా ఉండాల్సిన గుర్తింపు:
➡️ అమ్మకానికి పెట్టారు
➡️ వార్షిక కోటాలు
➡️ నెలవారీ కమీషన్లు
➡️ రాజకీయ మధ్యవర్తిత్వం
ఇది మీడియా కాదు — బహిరంగ వ్యాపారం.
🧨 ప్రభుత్వాన్ని మోసం — కోట్ల లాభాలు
ఒక వైపు నిజమైన జర్నలిస్టులు ఆకలితో ఉంటే…
మరో వైపు ఈ నకిలీ పత్రికలు:
👉 ప్రభుత్వ ప్రకటనలు లక్షల్లో
👉 టెండర్ నోటీసులు కోట్లలో
👉 ప్రభావం పేరిట దోపిడీ
👉 అధికారులను తప్పుదోవ పట్టించడం
ప్రజల డబ్బు — మోసపూరిత పత్రికల జేబుల్లోకి.
🕳️ ఇది మీడియా కాదు — మీడియా మాఫియా
ఈ సంస్థలు:
❌ ప్రజలకు సేవ చేయవు
❌ నిజాలను వెలికితీయవు
❌ ప్రజాస్వామ్యాన్ని కాపాడవు
👉 భయపెట్టి డబ్బు సంపాదిస్తాయి
👉 ప్రభావం అమ్ముకుంటాయి
👉 నిజమైన జర్నలిస్టులను నాశనం చేస్తాయి
🚨 వెంటనే చర్యలు అవసరం
ఇంకా ఆలస్యం చేస్తే మీడియా వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోతుంది.
✔️ నకిలీ పత్రికలపై ప్రత్యేక దర్యాప్తు
✔️ యాక్రిడిటేషన్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ
✔️ ప్రభుత్వ యాడ్స్ అర్హత కఠినతరం
✔️ జర్నలిస్టుల శ్రమ చట్టాల అమలు
✔️ నకిలీ మీడియా సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు
🔥 జర్నలిజాన్ని రక్షించాలి — దోపిడీదారులను బహిర్గతం చేయాలి
జర్నలిజం పవిత్ర వృత్తి.
దాన్ని వ్యాపార మాఫియా చేతుల్లో వదిలేయడం దేశానికి ప్రమాదం.
నిజమైన మీడియా బలపడాలి — నకిలీ మీడియా కూలాలి.
జర్నలిస్టులకు న్యాయం జరగాలి — దోపిడీదారులు శిక్షించబడాలి.

(అసలు అక్రెడిటేషన్ కార్డులకు ఉన్న విలువలు ఏమిటి.?)