Friday, July 31, 2020

ఈద్ ముబారక్

హైదరాబాద్ : 01/07/2020

*ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలు.త్యాగం, సహనం బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలు.*

#BakridGreetings 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

చెరువులు పరిరక్షణ

హైదరాబాద్ : 31/07/2020

*బ్రేకింగ్ న్యూస్ **

*ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న మరియు పెద్ద చెరువుల విషయంలో ప్రజా సంకల్పం & link Media ఇచ్చినటువంటి కంప్లైంట్ కు (కంప్లైంట్ నెంబర్ : 0102210 Dt: 14/07/2020) EVDM (ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మానేజిమెంట్) అధికారులు P.సతీష్ కుమార్ గారు బృందం  ఈరోజు విచారణ నిమిత్తము  రామంతాపూర్ చెరువులను పర్యవేక్షించి స్థానికులతో వివరాలు సేకరించి వెళ్లడం  జరిగింది.*

గంగపుత్ర సంఘము అధ్యక్షులు కాపర్తి మోహన్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ & సభ్యులు, మరియు  జగన్, రామకృష్ణ కూడా పాల్గొన్నారు 

Bapatla Krishnamohan 
 *ప్రజా సంకల్పం & link Media* 

https://prajasankalpam1.blogspot.com/

బంగారు తెలంగాణా లో బతుకు భారం

హైదరాబాద్ : 31/07/2020

*బంగారు తెలంగాణలో బ్రతుకు భారం*

*ఇసుక మాఫియా ని అడ్డుకున్నందుకు రైతు హత్య*

*తన పట్టా భూమిని ఇవ్వనందుకు దళిత రైతు ఆత్మహత్య*

*ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబం*

*ముమ్మాటికీ ఈ మరణాలు అన్ని ప్రభుత్వ నిర్లక్ష్య వల్ల జరిగిన హత్యలే!*

*వీటికి అంతం ఎప్పుడు..??*
*మనిషి ప్రాణం కంటే ఇసుక డబ్బులు ఎక్కువయ్యాయా? ఎంత డబ్బుతో ఇప్పుడు ఈ రైతు ప్రాణం తిరిగి పోయగలరు? **

*తన పొలంపై తనకే హక్కు లేదా?*
*మన తెలంగాణ నిజమైన సంపద అయిన ప్రకృతిని , రైతుని చంపి ఈ డబ్బుతో ఎక్కడికి పోదామని? **

Source :
@GayathriBandar7

#Farmer #Killed by #SandMafia in #Telangana -

 @DrTamilisaiGuv @narendramodi

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Thursday, July 30, 2020

చెరువుల పరిరక్షణ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం

*కబ్జాదారులకు ఏం చర్యలు తీసుకున్నారు*? , ప్రభుత్

http://dhunt.in/aryAI?s=a&uu=0xf65d89340ddf4822&ss=wsp
Source : "Krishna Mohan Kittu" via Dailyhunt

యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి
http://dhunt.in/DWND

చెరువులను కాపాడుకుందాం -3

హైదరాబాద్ : 30/07/2020

ఉప్పల్ నియోజకవర్గం *రామంతాపూర్ పెద్ద చెరువును* నిన్న అనగా (29/07/2020)రోజు *లోకాయుక్త హైదరాబాద్, తెలంగాణ* విచారణ అధికారి  పర్యవేక్షించి అన్ని వివరాలు స్థానికులతో మాట్లాడి తీసుకోవడం జరిగింది. 

*అందరికి నా విన్నపం దయచేసి చెరువులను కాపాడుకుందాం అనే ఉద్యమంలో మీ అందరి భాగస్వామ్యం చాలా ముఖ్యం.* 

*రామంతాపూర్ పెద్ద చెరువు ప్రతి వర్షాకాలంలో నిండు కుండలా ఉండేది. ప్రస్తుతం వాస్తవ పరిస్థితులను చూసి విచారణ అధికారి ఆశ్చర్యపోయారు.మొత్తం చెరువు లో నీరు లేకుండా చేసిన పెద్దలు ఎవరో త్వరలో అధికారులు తెలపాల్సిన అవసరం ఎంతైనా వుంది. చెరువుకు ఒకవైపు మొత్తం చెరువులోకి OU నుంచి వర్షం నీటిని రాకుండా మట్టితో పెద్ద కట్ట కట్టడం విచారణ అధికారి ద్రుష్టికి రావడం జరిగింది. ఆ కట్ట పైననే గుడిసెలు వేసుకొని కొందరు నివాసం ఏర్పాటు కూడా చేసుకోవడం విచారణ అధికారి దృష్టికి రావడం వారితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అదే ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.అన్ని వివరాలు వాస్తవంగా చూసి రికార్డ్ పరంగా నోట్ చేసుకొని వెళ్లారు*

*తెలంగాణ లోకాయుక్త లో చెరువుల పరిరక్షణ కోసం ఒక సంకల్పం తో చేస్తున్న ఈ ఉద్యమం ద్వారా న్యాయం జరుగుతుంది అని పూర్తి నమ్మకంతో వున్నాము 🙏*

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, July 29, 2020

చెరువులను కాపాడుకుందాం

చెరువులను కాపాడుకుందాం

హైదరాబాద్ : 29/07/2020

ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ చిన్న చెరువు ఆక్రమణల గురించి లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన విషయం పై  విచారణ చేయడానికి ఈరోజు *లోకాయుక్త హైదరాబాద్  తెలంగాణ ** నుండి *విచారణ  అధికారి గౌరవనీయులు మాధ్యు కోషి* గారు మన రామంతాపూర్ డివిజన్ లోని చిన్న చెరువుకు విచ్చేసి పరిసర ప్రాంతాలను అన్ని పర్యవేక్షించి  *రామంతాపూర్ గంగపుత్ర సంఘము అధ్యక్షులు కాపర్తి మోహన కృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి భాస్కర్  &  సంఘము సభ్యులు అలాగే *ప్రజా సంకల్పం ప్రతినిధులు బాపట్ల కృష్ణమోహన్ & సభ్యులు  మరియు శారదా నగర్ సంక్షేమసంఘము అధ్యక్షులు అమ్మన వెంకట రెడ్డి గారు అలాగే *పట్నం స్వచ్చంద సంస్థ రాష్ట్ర నాయకులు ఎర్రం శ్రీనివాస్ గారు, అలాగే రామంతాపూర్ SRSSS దేవాలయం ఫౌండర్ ట్రస్టీ కోట్ల నర్సింహా రెడ్డి గారు మరియు సభ్యులు జగన్ గారు* వీరందరి సమక్షంలో సమావేశం నిర్వహించి అందరి వద్ద వివరాలు సేకరించి వెళ్లడం జరిగింది. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, July 28, 2020

తెలుగు సాహితీ దిగ్గజం

హైదరాబాద్ : 29/07/2020

*తెలుగు సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి సర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తోంది *ప్రజా సంకల్పం & link Media*

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Save Lakes

హైదరాబాద్ : 28/07/2020

అందరికి నమస్కారం 🙏
GHMC పరిధిలో మరియు చుట్టూ వున్న మున్సిపాలిటీ లలోని చెరువులను పర్యావరణము & కాలుష్యం & ఆక్రమణల నుంచి కాపాడి భూగర్భ జలాలను పెంచే విధంగా అలాగే మూసీ పరివాహక ప్రాంతం ఆక్రమణలను అడ్డుకోవడం కోసం పర్యావరణపరిరక్షణ కోసం ఎన్నో సంవత్సరాలనుండి పోరాటం చేస్తున్న NGO's తో *ప్రజా సంకల్పం &link Media* కలిసి భవిష్యత్ తరాల కోసం ఒక మంచి సంకల్పంతో ఉద్యమంలో అడుగులు వేసింది 👍🙏. 

*ఈ ఉద్యమం లో వెనకడుగు వేసేది లేదు*

*దయచేసి అందరికి విజ్ఞప్తి సమాజశ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని చేస్తున్న ఈ పోరాటం లో మీరు అందరు పాల్గొంటారని కోరుకుంటున్నాను👍🙏*

Note : Copy to Group link Media.

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Monday, July 27, 2020

తెలంగాణా లో కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 28/07/2020

తెలంగాణా లో కరోనా టెస్టుల గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి లో వచ్చిన వాస్తవ కథనానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Skywalk

Hyderabad : 27/07/2020

Skywalk @Uppal x-road accorded administrative sanction by Minister @KTRTRS .. 
it’s 660 mtrs and will connect all sides incl Metro station ..

Taken up by @HMDA_Gov and Bids are being called for ..
Will take about a year for completion 

Source : @arvindkumar_ias 

Bapatla Krishnamohan 
Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

అనంతగిరిని దత్తత తీసుకుంటా

హైదరాబాద్ : 27/07/2020

అనంతగిరిని దత్తత తీసుకుంటా : ఎంపీ రంజిత్ రెడ్డి
   
Jul 27, 2020 , 18:43:05

*అనంతగిరిని దత్తత తీసుకుంటా* : ఎంపీ రంజిత్ రెడ్డి

*వికారాబాద్* : ప్రకృతి అందాలకు నెలవైన అనంతగిరిని దత్తత తీసుకొని.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. అనంతగిరి ఫారెస్ట్ డెవలప్ మెంట్ కోసం ఎంపీ, డీఎఫ్ వో వేణుమాధవ రావుతో కలిసి అనంతగిరిలో పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతగిరి ఇప్పుడిప్పుడే అభివృద్ధి  చెందుతున్నది. హైదరాబాద్ నగరానికి దగ్గరలో వుండి అభివృద్ధికి నోచుకోక పోవడం దురదృష్టకరం అన్నారు. నుంచి ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని రంజిత్ రెడ్డి అన్నారు.

Source : నమస్తే తెలంగాణ 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

SALUTE TO YOU MAM

Hyderabad : 27/07/2020

*AARTI DOGRA* 
Is An IAS Officer Of RAJASTHAN CADRE
AARTI May Be Short Stature But Today She Has *Emerged As An Example* In The Administrative Class Of WOMEN IAS Across The Country.     
*Women Empowerment*
SALUTE TO YOU MAM 

Bapatla Krishnamohan 
Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, July 26, 2020

Humble tributes to the Missile Man of India'

Hyderabad : 27/07/2020

Humble tributes to the Missile Man of India' - Dr.A.P.J.AbdulKalam on his death anniversary.
Wisdom as his missile and dreamed INDIA as his mission. - An everlasting inspiration. 

Bapatla Krishnamohan 
Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Please come forward to protect the Lake

Hyderabad : 27/07/2020

*Appeal*

*My appeal to all the residents of Ramanthapur(Uppal Assembly Constituency).*

*Please come forward to protect the Lake( Chinna Cheruvu , Ramanthapur)*

Yesterday  an attempt was made by some people to cover the tank area with mud , in the name of laying 

*Walking Track*

Under the instructions of *MRO Shri.Goutam Kumar Sir*, his officials are conducting a survey and its in the process now. *In the meanwhile some people are trying to encroach the water body in the aforesaid title.* 

*Which is incorrect and illegal.*

*However,our team of representatives rushed to the locality,fought with the people and stopped the work immediately.* 

*I therefore appeal to all the residents of Ramanthapur, that everyone should take the responsibility of protecting the precious property for the next generation.*

*Such a big activity is going on and none of us are aware of this.*

*I strongly feel that our MRO.  Shri Goutam Kumar Sir  has to intervene in the matter and take appropriate action against the officials involved.*

*Copy to* : @TelanganaCMO
@KTRoffice 
@bonthurammohan
@Collector_MDL 
@Director_EVDM 
@CommissionrGHMC 

*Print & Electronic Media & Group link Media*

Bapatla Krishnamohan 
Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, July 25, 2020

Madhya Pradesh CM Admitted in government hospital

Hyderabad : 26/07/2020

*MP(MadhyaPradesh) CM @ChouhanShivraj admitted in government hospital.* 

*But in Telangana TRS mlas , MPs, ministers running into private hospitals with public money.**

*Even TRS leaders don’t have trust on Government hospitals.*

#bangarutelangana 
#SaveTelangana from Covid-19

Bapatla Krishnamohan 
Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

CP_Rachakonda appeals to people

Hyderabad : 26/07/2020

*CP_Rachakonda conducted a VideoConference with Police Personnel to take adequate measures to reduce the count of positive cases in Rachakonda.*

*CP_Rachakonda appeals to people not to discriminate  #COVID patients.*

*Report us on WhatsApp*
 No. 9490617111. 

Source : RachakondaCop 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

సైన్యానికి కార్గిల్ విజయ దినోత్సవ శుభాకాంక్షలు.

హైదరాబాద్ : 26/07/2020

అసమాన శౌర్య పరాక్రమాలతో పాకిస్తాన్ దురాక్రమణను తిప్పికొట్టి దేశానికి కార్గిల్ యుద్ధ విజయాన్ని అందించిన సైన్యానికి కార్గిల్ విజయ దినోత్సవ శుభాకాంక్షలు.
కార్గిల్  యుద్ధంలో ప్రాణాలర్పించిన 527 మంది వీరసైనికుల స్మృతికి  నివాళులు అర్పిస్తోంది *ప్రజా సంకల్పం & link Media*

#KargilVijayDiwas2020 #KargilWar #KargilVijayDivas 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

ఒక్క పిలుపుతో 100 అంబులెన్స్‌లు

హైదరాబాద్ : 25/07/2020

*ఒక్క పిలుపుతో 100 అంబులెన్స్‌లు*

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల శ్రేయస్సుకు తనవంతుగా ఆరు కరోనా టెస్టింగ్‌ అంబులెన్స్‌లను ప్రభుత్వ దవాఖానలకు ఇస్తానని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి శ్రీ @KTRTRS ప్రకటించారు...

*తెలంగాణ యువ మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుకు ప్రజా సంకల్పం మరియు link Media స్వాగతిస్తుంది 👍.*

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Friday, July 24, 2020

Towards A Better World campaign

Hyderabad : 25/07/2020

https://t.co/dnewFZoJuR  Senior activist Medha Patkar launched a youth led, Towards A Better World campaign, in an online session where several youth leaders of Fridays For Future (a global movement led by Greta Thunberg) and other youth activists took part @GretaThunberg @UN

Source : @LubnaSarwath

*Praja Sankalpam group & The Public, Asha Parivar and India's green party, Socialist Party (India), invite you to participate in the online launch of an important campaign led by young people, Towards A Better World campaign. This campaign is aimed to encourage everyone to take individual actions to "Be The Change" and make this world a better place.*

*yesterday Praja Sankalpam Group participated*

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

ఉస్మానియా హాస్పిటల్‌ తెలంగాణ

హైదరాబాద్ : 25/07/2020

ఉస్మానియా హాస్పిటల్‌ బిల్డింగ్ పరిస్థితి చూస్తే మాత్రం.. ట్రీట్‌మెంట్‌ ఇవ్వకుండా చచ్చిపో అని చెప్పినట్లు ఉంది’’ అని హెరిటేజ్‌ యాక్టివిస్ట్ అనురాధా రెడ్డి గారు 
#osmaniahospital #Heritageactivist #KCR #Telangana #ghmc 
@TelanganaCMO 

Source : V6News 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/


Universities of Telangana state.

Hyderabad : 25/07/2020

*One year completed since IAS officers were appointed as in-charge VCs of prestigious universities of Telangana state.*

Telangana is the only state in country to have universities run by IAS officers and not eminent academicians. 
Shocking! 

Source : @revathitweets

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Transmission of the virus in communities

Hyderabad : 24/07/2020

#Breaking : Telangana to be on high alert for 4-5 weeks says Dr G Srinivas Rao, Director of Public Health, hinting at the possibility of community transmission in the state.  
“We have noticed transmission of the virus in communities," he said. 

Source :@NewIndianXpress

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Thursday, July 23, 2020

కరోనాను కట్టడిచేసే వ్యాక్సిన్ లేనట్టే

హైదరాబాద్ : 23/07/2020

*కరోనా వైరస్ ను అరికట్టేందుకు వ్యాక్సిన్ ఈ ఏడాదికి వచ్చే అవకాశాలు దాదాపు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది...*

కరోనా వైరస్ ను అరికట్టేందుకు వ్యాక్సిన్ ఈ ఏడాదికి వచ్చే అవకాశాలు దాదాపు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. కరోనా కట్టడికి వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి పలు దేశాలు పోటీ పడుతున్న టైంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలు దేశాలలో వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. అవి సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో టీకా అందుబాటులోకి ఈ ఏడాది వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ‌ ప్రపంచంలోని పలు దేశాల్లో వివిధ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, కొన్ని మూడో దశ ప్రయోగాలకు చేరుకున్నాయని గుర్తు చేసింది. అయితే ఇందులో ఏ ఒక్కటీ ఫెయిల్ కాలేదని తెలిపింది.

#Coronavaccine #WHO #coronavirus 
@WHO 

Source : @V6News 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, July 22, 2020

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేష‌న్

హైదరాబాద్ : 23/07/2020

*డిగ్రీ, టెన్త్‌ అర్హ‌త‌తో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలు‌‌*
   
పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో ఖాళీగా ఉన్న *ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.* మొత్తం 22 పోస్టుల‌కు రాత ప‌రీక్ష ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేయ‌నుంది. ఆస‌క్తి క‌లిగినవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. 

*పోస్టుల వివ‌రాలు.. **

మొత్తం పోస్టులు‌- 22

ల్యాబ్‌టెక్నీషియ‌న్- 9 

ఇందులో జ‌న‌ర‌ల్‌-4, బీసీ-1, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్‌-1 చొప్పున ఉన్నాయి.  

*అర్హ‌త‌లు*: బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.  దీంతోపాటు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిగ్రీ లేదా మెడిక‌ల్ ల్యాబొరేట‌ర్ టెక్నాల‌జీలో డిప్లొమా చేసి ఉండాలి.

వెట‌ర్న‌రీ అసిస్టెంట్‌- 22 

ఇందులో జ‌న‌ర‌ల్ 7, బీసీ 2, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్‌సీ-1 చొప్పున పోస్టులు ఉన్నాయి. 

*అర్హ‌త‌లు*: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ లేదా పౌల్ట్రీ కోర్సులో రెండేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా త‌ప్ప‌నిస‌రిగా ఉత్తీర్ణులై ఉండాలి.  ‌

*ద‌ర‌ఖాస్తు విధానం*: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, నిరుద్యోగులు రూ.80 చెల్లించాలి.

వ‌య‌స్సు: 18 నుంచి 34 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌యోప‌రిమితిలో సడ‌లింపు ఉంటుంది. 

*ఎంపిక విధానం*: రాత‌ప‌రీక్ష ఆధారంగా

*ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జూలై 28*

*ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 17*

*వెబ్‌సైట్‌: www.tspsc.gov.in **

Source : నమస్తే తెలంగాణ 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Balala Hakkula Sangham president and former member of State Child Rights Commission P.Achyuta Rao Sir passed away

Hyderabad : 22/07/2020

Sad news to *ప్రజా సంకల్పం family & link Media*  😔😔😔

Sad to inform that Balala Hakkula Sangham president and former member of State Child Rights Commission P.Achyuta Rao passed away after battling #Covid_19 at Yashoda Hospital, Malakpet.

Achyuta Rao Sir was known to every Journalist Jr & Senior. *He rescued many children from child marriage, raised voice against child atrocities*. 

*He was part of the rescue team who saved Pratyush who was later adopted by CM KCR*. 

*loss to the society.*

*RIP*😔😔😔

*Achyuta Rao Sir* member & Adviser of *Praja Sankalpam*

Bapatla Krishnamohan 
Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

CovidSurvivors-Cops భరోసా

Hyderabad : 22/07/2020

#CovidSurvivors 
If anyone #insults you
#Report us on WhatsApp No. 9490617111.

@TelanganaDGP @cyberabadpolice @hydcitypolice @TelanganaCOPs 

Source : @RachacondaCop 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, July 21, 2020

ఓవర్ లోడ్ ప్రమాదకరం-ట్రాఫిక్ పోలీస్

హైదరాబాద్ : 22/07/2020

*పరిమితికి మించి బరువుతో బండి నడపకండి.
*బండిని ఎప్పుడు మంచి కండిషన్ లో పెట్టుకోండి.
*ఇనుప రాడ్లు, రేకులు మరియు ఇతర వస్తువులను బయటకు కనిపించే విధంగా, ప్రమాదకరంగా తీసుకెళ్లకూడదు.
*రోడ్డు పై బండ్ల మధ్య దూరం పాటించాలి.
*మద్యపానం చేసి, నిద్రమత్తులో వాహనం నడపకూడదు.
*వేగంగా నడపకూడదు. 

Source : @CYBTRAFFIC 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం

హైదరాబాద్ : 22/07/2020

రెండో ఏడాదే కాళేశ్వరానికి రెస్ట్.. ఇంకా స్టార్ట్ కాని మోటర్లు
Read More >> https://t.co/0AvJtk15PU

#KaleshwaramProject #Godavari #MedigaddaBarrage #Telangana #motors 
@TelanganaCMO @trsharish 

Source : @V6News 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Rich political leaders treatment

హైదరాబాద్ : 22/07/2020

*AndhraPradesh #YSRCP MP Vijayasai Reddy tests positive for  #COVID-19*

Wishing him a speedy recovery!

*CONFIRMED*: 
MP Vijaya Sai Reddy gets admitted at Apollo Hospital at Hyderabad for #COVID19 treatment. Healthcare situation in India will change when politicians start going to Govt hospitals. If you can’t trust Govt hospitals- how can normal public trust? #AndhraPradesh

Source : @revathitweets

*రాజకీయ నాయకులు ప్రజలకి "ఆరోగ్య శ్రీ" అని చెప్పిన, రాజకీయ నాయకులకు కరోనా సోకితే.. కరోనా కి మందు లేదు అని తెలిసిన,చికిత్స కోసం ఒక రాష్ట్రం నుండి ఇంకొక్క రాష్ట్రానికి వెళ్ళుతున్నారు. అదే ఒక వేళ కరోనా కి మందు విదేశాల్లో ఉంది అని తెలిస్తే.. అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు.*

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ CMO ఆఫీస్ ట్విట్టర్ న్యూస్

హైదరాబాద్ : 21/07/2020

*బ్రేకింగ్ న్యూస్ **

*తెలంగాణ CMO ఆఫీస్ విడుదల చేసిన వార్తలు చదువుతుంటే ఏమి అర్థం అయింది అంటే ప్రభుత్వం తను చేసిన తప్పుకు వైద్య అధికారులతో ఎలా చెప్పించిందో జాగ్రత్తగా చదవండి*

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, పరీక్షలు-చికిత్స విషయంలో ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ ఇవాళ నిర్వహించిన సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు అభిప్రాయాలు వెల్లడించారు.

1.కరోనా విషయంలో హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్ ను స్వీకరించింది. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు విచారణల వల్ల నిత్యం కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది.

2.ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలి పెట్టి కోర్టు విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం. వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నది: *వైద్యాధికారులు*

3.తెలంగాణ ప్రభుత్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఎంత మందికైనా సరే వైద్యం అందించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బాధకలిగిస్తున్నది: *వైద్యాధికారులు*

4.కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయి. ఇది ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీస్తున్నది: *వైద్యాధికారులు*

5.వైరస్ నిర్ధారిత పరీక్షలు, అందిస్తున్న వైద్యం, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి *వాస్తవాలను, ఖచ్చితమైన సమాచారాన్ని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సీఎం అధికారులకు సూచించారు*.

Source : @TelanganaCMO 
సౌజన్యంతో 

అయ్యా తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు *రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం* చెప్పింది మీ అధికారులకు అర్ధం కాలేదు అనుకుంటా. దయచేసి మళ్ళీ ఒకసారి న్యాయస్థానం ఏమి చెప్పిందో అధికారులకు బాగా చదివి మళ్ళీ CMO ఆఫీస్ నుండి వార్తలు పంపించగలరు అని *ప్రజా సంకల్పం మరియు link Media* ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

పేరెంట్స్- సైబర్ సేఫ్టీ (తెలంగాణ)

హైదరాబాద్ : 21/07/2020

*సైబర్  నేరాల్లో  40% మహిళలే బాధితులు*

*మహిళా భద్రతావిభాగం  విభాగం డీఐజీ సుమతి*

 తెలంగాణ పోలీస్ శాఖలోని మహిళా భద్రత విభాగం  ఆధ్వర్యంలో చేపడుతున్న సైబ్ - హర్ కార్యక్రమమంలో భాగంగా *పేరెంట్స్- సైబర్ సేఫ్టీ* అనే  అంశంపై సోమవారం వర్కషాప్ నిర్వహించారు.

Source : @ts_womensafety 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Monday, July 20, 2020

ఇది పరిస్థితి తెలంగాణ లో


హైదరాబాద్ : 21/07/2020

తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇలా అయితే ఎలా ??? 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, July 19, 2020

పోలీసుల మానవత్వం

హైదరాబాద్ : 19/07/2020

*విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి లోనై అసువులుబాసిన అజయ్ SPO(ఉప్పల్ పోలీస్ స్టేషన్ )కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఉప్పల్ పోలీసులు మరియు రూ:45,000/-లు ఆర్థిక సహాయం చేసిన రాచకొండ SPO లు.*

అజయ్ (SPO) ఉప్పల్ పి యస్ లో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తు  విధి నిర్వహణలో తేది:10-7-2020 ఒక కారు ఆక్సిడెంట్ చేయగా తలకు బలమైన గాయాలు అయ్యి చికిత్స పొందుతూ మలక్ పేట లోని  యశోద ఆసుపత్రి లో తుదిశ్వాస విడిచినాడు.

*ఇతని స్వగ్రామం అయ్యవారిపాలెం, షాద్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా. ఇతను దేశానికి సేవచేయాలనే తలంపుతో ఆర్మీలో చేరి 18 సంవత్సరాలు పని చేసి తిరిగి SPO గా చేరి ఉప్పల్ లో పని చేసి విధినిర్వహణలో రోడ్డు ప్రమాదం సంబవించి  అసువులు బాసినాడు.* ఇతనికి వసంత భార్య ఇద్దరు కొడుకులు కలరు. 

*SHO ఉప్పల్ ద్వారా అజయ్ మరణ వార్త విన్న శ్రీ మహేష్ భగవత్ IPS, ADGP, Commissioner of Police రాచకొండ గారు దిగ్బ్రాంతికి లోనై తన ఆత్మ శాంతిచాలని కోరుతూ తన అంత్యక్రియలకు రూ:20,000/- లు ఇవ్వడమే కాకుండా అతనిని  వాహనంలో తరలించే ఏర్పటు చేసినారు. అలాగే తన భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది.* 

*అతని అంత్యక్రియలకు సుమారు 50 మంది ఉప్పల్ పోలీస్ వారు హాజరు అయినారు.*

*ఈ రోజు ఉప్పల్ ఇన్స్పెక్టర్ రంగస్వామీ గారు మరియు సిబ్బంది అజయ్ యొక్క దశదిన కర్మకు హాజరై సమిష్టిగా అందరు కలసి ఇచ్చిన ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అజయ్ కుటుంబానికి అందిచడం అయినది*. 

*అలాగే రాచకొండలో పని చేస్తున్న తన తోటి SPO లు కూడా రూ: 45,000/-లు తన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినారు.*

అలాగే అజయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఉప్పల్ పోలీస్ వారు ప్రార్దిచటం జరిగింది.

*Covid లాంటి గడ్డు పరిస్థితులో ఆర్థిక సహాయం అందించిన ఉప్పల్ పోలీస్ వారిని మరియు రాచకొండ కమీషనరేట్ లో పని చేసిన తన తోటి SPO లకు శ్రీ మహేష్ భగవత్ IPS, ADGP, Commissioner of Police Rachakonda గారు, రక్షిత మూర్తి IPS, DCP మల్కాజ్ గిరి గారు, శ్రీ Y. నర్సిహ్మ రెడ్డి ACP మల్కాజ్ గిరి గారు అభినందనలు తెలిపినారు.*

*సహా ఉద్యోగి అజయ్ ఆకస్మిక మరణంతో కలత చెందిన తన సహచర సిబ్బంది మరియు అధికారులు అజయ్ కుటుంబానికి మానవతాదృక్పదంతో చేసిన సహాయానికి *ప్రజా సంకల్పం మరియు link Media*అభినందనలు తెలుపుతుంది. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Religous structures and Hospitals

@narendramodi @TelanganaCMO *Religous structures such as temples, church, mosque etc. are very important but by end of September the only temple that all of us will need & revere are the HOSPITALS. If we have resources please invest in hospitals,today god resides only there.*
పద్మశ్రీ అవార్డు గ్రహీత *సునీత కృష్ణన్* మేడం గారి సందేశం. 
*ప్రజా సంకల్పం*
🙏
https://prajasankalpam1.blogspot.com/

HYDERABAD GHMC gives approval to two major road- proposals*

Hyderabad : 19/07/2020

*HYDERABAD GHMC gives approval to two major road- proposals*

*The GHMC enforcement Amberpet-Uppal road* 
                   &
*Gachibowli-BHEL stretch may be widened*

The Standing Committee of the GHMC   cleared two major road widening proposals to provide relief to people from traffic congestion on existing roads.

One proposal is to widen the existing road between *Ali Cafe at Amberpet and Nalla Cheruvu lake of Uppal, to a width of 150 feet. The road runs along the Musi via Patel Nagar STP, Nagole Metro Station, till Nalla Cheruvu of Uppal.*

Once widened, the five-kilometre road is expected to ease traffic on the busy thoroughfare between Amberpet and Uppal via Ramanthapur, which is set for major overhaul in view of the elevated corridor being planned on the stretch as part of the SRDP project.

Traffic tedium is already a regular issue all the way between Amberpet and Boduppal, which is set to worsen once the flyover works begin. Widening of the alternative road will help ease traffic jams on the stretch, officials hope.

The existing road is only 30 feet wide, and increasing the width by five times might require acquisition of 148 properties, the proposal mentioned.

Source :
*EDITOR TRENDING TODAY**

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, July 18, 2020

తెలంగాణ బోనాలు శాస్త్రీయత

హైదరాబాద్ : 19/07/2020

*అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు 🙏*

*బోనాలు అమ్మవారుని పూజించే పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.* సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

*బోనాల పండగ కు శాస్త్రీయ కారణాలు*

*బోనం అంటే భోజనం అని అర్ధం.* ఆ భోజనాన్ని ఆషాఢమాసంలో అమ్మవారికి నైవేజ్యంగా పెట్టడం ఆచారంగా వస్తున సంప్రదాయం.ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు ఆలావండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడ్తారు అలాగే ఆ కుండా పై ఒక దీపాన్ని ఉంచుతారు.ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుభ్రమైనది కూడా. ఆలా వండిన బోనానికి *సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు.ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవ్వన్ని యాంటీ సెప్టిక్, యాంటీ బైయోటిక్ కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి  వెళ్ళే అవకాశం లేదు.అందువలన ఈ బోనానికి ఇంతపవిత్రత, శుభ్రత ఉంటుంది*. అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక  చీకటిగా ఉంటే అప్పుడు మనకు *ఆ దీపమే మనకు త్రోవ్వ చూపిస్తుంది అంటే దారిలో వెలుగుల అనమాట .  ఇది బోణం యొకా ప్రత్యేకత.*

మనకు ముఖ్యంగ వానా కాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భద్రపద మాసంలో ముగుస్తుంది. *వానాకాలంలో మనకు కలరా, మలేరియా వంటి అంటు వ్యాధులు చాల త్వరగ వ్యాపిస్తాయి .వానా కాలంలో వచ్చే అంటూ వ్యాధులు చాలా ప్రమాదకరం.సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదంకూడా ఉంది.అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాఢ, శ్రావన మసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరి కాళ్ళు చెడుతయీ అలా కాకుండా మహిళలు పసుపును కళ్ళకు పెట్టుకుంటారు*

అసలు పండగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏంటంటే బోనాల పండుగకు అలంకారంగా  *ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడ్తారు కనుక ఆ వేపాకులో ఉండే గుణ్ణం ఆ క్రిమి కీటకాలను నాశనంచేస్తుంది కాబట్టి ఈ పండగలో వేపాకులు ప్రదానంగా వాడుతారు. వేపాకులో ఉన్న గుణ్ణం వల్ల ఎటువంటి అంటూ వ్యాధులుమనకురావు.*

*బలి* 

సవరించు
బోనాల పండుగలో ముఖ్యమైనది బలి.ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు.ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.సాధారణంగా ఈ *ఆషాఢ మాసంలో మొదలైయే వానా కాలం వలన వచ్చే అంటూ వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేకలకు, గొర్రెలకు మొదలైన వాటికీ త్వరగా సోకే అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు.* బహుశా అందువలననేమో శ్రావణ మాసం లో  కొంత మంది మాంసాహారం తినరు.

*అమ్మవారి ఊరేగింపు*

బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు.ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు, గుగ్గీలం లేదా మైసాచి పొగలు వేస్తారు.ఈ ఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్లు ఆ చప్పుళ్లతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు.అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి.

*గుగ్గీలం లేదా మైసాచి పొగ*

అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గీలం లేదా మైసాచి పొగ వేస్తారు.ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే. వానా కాలంలో *దోమలు,ఇతర కీటకాలు చాల వ్యాపిస్తాయి అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు.*

*శాస్త్రీయంగా ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలతో ఇన్ని పద్దతులతో జరుపుకునే పండుగ కావున భారత దేశంలో అన్ని రాష్ట్రాలలో వారి వారి భౌగోళిక పరిస్థితులను బట్టి  వివిధ రకాలుగా శాస్త్రీయ పద్దతులతో పండుగలు కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవడం ప్రపంచంలో మరెక్కడా జరుగదు **
వీకీపీడియా సౌజన్యంతో 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/