Saturday, January 30, 2021

పల్స్ పోలియో - 2021

హైదరాబాద్ : 31/01/2021

*ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ RTC కాలనీ E - సేవ వద్ద పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం హెల్త్ అసిస్టెంట్ మంగ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుచున్నది.*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Friday, January 29, 2021

జాతిపిత మహాత్మాగాంధి గారి వర్ధంతి

హైదరాబాద్ : 30/01/2021

" నిజాయితీ, సత్యం, అహింస, శాంతి, సహనం.. " ఇవన్నీ ఎంత గొప్పవో, శక్తివంతమైనవో ఆచరించి చూపిన గొప్ప దార్శనికులు జాతిపిత మహాత్మా గాంధీ గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజా సంకల్పం & link Media ఘన నివాళులు అర్పిస్తుంది.

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Thursday, January 28, 2021

ఆంధ్రాబ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్

హైదరాబాద్ : 29/01/2021

*ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తెలియజేయునది ఏమనగా జనవరి నుండి పూర్తిగా యూనియన్ బ్యాంక్ లోకి మార్చడం జరిగింది.*

1. అకౌంట్ నంబర్ పాతదే ఉంటుంది.

2. కస్టమర్ ఐడి పాతదే ఉంటుంది.

3. కొత్త పాస్ బుక్ యూనియన్ బ్యాంకు ముద్ర తో వస్తుంది.

4. ఆంధ్ర బ్యాంక్ చెక్ బుక్ లో 31/03/2021తారీఖు వరకు మాత్రమే పనిచేస్తాయి తరువాత పని చేయివు. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంకు చెక్కు బుక్కులు కొత్తవి తీసుకోవాలి.

5.ఆంధ్ర బ్యాంక్ ifsc కోడ్ 31/03/ 2021 వరకు మాత్రమే పని చేస్తది. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంక్ IFSC కొత్త  కోడ్ మీ దగ్గరి లో యూనియన్ బ్యాంక్ లేదా (ఆంధ్రబ్యాంక్)తెలుసుకోవలెను.
ఇంకా ఏమైనా నా సందేహాలు ఉంటే యూనియన్ బాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కి1800 208 2244 ఫోన్ చేయగలరు.

6.మొబైల్ బ్యాంకింగ్ వాడేవారు U-mobile app అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ Install చేసుకోవాలి పాత (App ab tej) పని చేయదు కాబట్టి.

@PulseTelangana

https://prajasankalpam1.blogspot.com/

Front line Warriors

Hyderabad : 29/01/2021

Many of us have faced big changes to the way we work in COVID times. Many have been required to go the extra mile. This especially applies to those who protect our home and office; today we had a small ceremony to recognise our excellent @Securitas_Group guards contributions.

Sir good morning 🙏

I salute Security (Frontline Warriors)🙏 https://t.co/hwMBvGU2kR

🙏 https://t.co/Hgaj9BMxXr

ఢిల్లీ రైతు పోరాటంలో నకిలీ రైతులు చోరబడ్డారు

హైదరాబాద్ : 28/01/2021

        *బిగ్ బ్రేకింగ్ న్యూస్*

*నిన్న దేశ రాజధాని ఎర్రకోటలో జరిగిన విద్రోహచర్యలకు అసలైన రైతు సంఘాలు ఢిల్లీ వదిలి తమ తమ గ్రామాలకు పోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల నుండి వచ్చిన సమాచారం.*

*దేశ గౌరవాన్ని & ప్రతిష్టను అగౌరవపరిచిన సంఘావిద్రోహులను త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు అమిత్ షా సర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, January 27, 2021

Nationalist Collective

Hyderabad : 27/01/2021

https://twitter.com/Praja_Snklpm/status/1354471145932689409?s=08

Tuesday, January 26, 2021

రైతు పోరాటంను అడ్డంపెట్టుకొని దేశాన్ని అగౌరవపారుస్తున్న కొన్ని పార్టీలు

హైదరాబాద్ : 26/01/2021

https://twitter.com/Praja_Snklpm/status/1354063004376043521?s=08

         *జాతికే అవమానం*

*దేశ రాజధాని ఎర్రకోట మీద వున్న తిరంగా జండాను తీసివేసి వారికి సంబందించిన జండాను పెడుతున్న వారు నిజమైన రైతులు కాదు... నిజమైన రైతు ఆలా ఎప్పటికి జెండాను అగౌరవపరచడం జరుగదు... దేశ ప్రజలు అన్నీ ఘమనిస్తున్నారు... సోషల్ మీడియా లేకపోతే వాస్తవాలు తెలిసేవా ??... సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీ నాయకులారా వచ్చే జమిలి ఎన్నికలలో మిమ్మల్ని భూ స్థాపితం చేయడం మాత్రం ఖాయం...కొన్ని జాతీయ మీడియా యాజమాన్యాలు అమ్ముడు పోయాయి త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయి.ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట మీద జరిగిన ఘటన దేశానికే అవమానం... మొత్తం ప్రపంచం చూసింది చూస్తుంది...   వామపక్ష పార్టీ నాయకులు , బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే స్పందించాలి... సిగ్గుపడాలి రాజకీయ నాయకులు*

*రైతు పోరాటంలో దేశంలో వున్న ఉగ్రవాదులు చేరారు*
 
     *భారత్ మాతాకీ జై 🙏*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Monday, January 25, 2021

72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్ : 26/01/2021

అందరికి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🎉🙏.

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

GHMC చెరువుల పరిరక్షణ కోసం పోరాటం


హైదరాబాద్ : 25/01/2021

*రామంతాపూర్ చిన్న & పెద్ద చెరువుల పరిరక్షణ కోసం Dr లుబ్నా సర్వత్ మేడం గారి ఆధ్వర్యంలో ప్రజా సంకల్పం & రామంతాపూర్ గంగపుత్ర సంఘం తెలంగాణ గౌరవ లోకాయుక్త (హైదరాబాద్) ప్రజా ప్రయోజనాలకోసం 2019 లో  ఫిర్యాదు చేయడం జరిగింది.ఈరోజు లోకాయుక్త కు రావడం జరిగింది.*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/ 

Saturday, January 23, 2021

National Girl ChildDay

Hyderabad : 24/01/2021

*Happy NationalGirlChildDay to all the amazing daughters of Andhra Pradesh and Telangana and all the organisations and individuals who support those who need a little help the most.*

Never forget, #AGirlCanDoAnything

@Dr Andrew Fleming

https://prajasankalpam1.blogspot.com/

జాతీయ బాలికల దినోత్సవం

హైదరాబాద్ : 24/01/2021


*@తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన గవర్నర్ మేడం గారి సందేశం.*

*మన దేశ బాలికలందరికి జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు*.
మనదేశంలో జాతీయ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24 న జరుపుకుంటాము.దీని లక్ష్యం మనదేశ బాలికలకు మద్దతు, అవకాశాలను అందించడం, హక్కుల గురించి అవగాహన కల్పించడం, బాలిక విద్య యొక్క ప్రాముఖ్యత మరియు వారి పోషణపై అవగాహన పెంచడం.

https://prajasankalpam1.blogspot.com/

Friday, January 22, 2021

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి

హైదరాబాద్ : 23/01/2021

*జాతికే అంకితమై ఉద్యమం నడిపిన ఘనచరిత గలిగిన మహనీయులెందరెందరో*

*బ్రిటీష్ వారి గుండెల్లో సింహ స్వప్నం స్వాతంత్ర్య సమరంలోకి దూసుకెళ్లిన బోస్ గారు యువతకు చక్కని స్ఫూర్తి జైలు శిక్షలకు వెరువని త్యాగ మూర్తి*

*అనారోగ్యాన్ని అరికాలు కింద తొక్కిపెట్టి ఉద్యమ కడలిలో ఎదురీదిన ధీశాలి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటు చేసి బ్రిటీష్ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించిన సాహసం ఇతడు*

*ఆయన త్యాగనిరతి నిబద్ధత ధైర్యసాహసాలు ప్రతీ భారతీయుడిలో ఉత్తేజాన్ని రేకిస్తాయి*

*మత తత్వము రూపు మాపడమే భారతీయులు మొదటి కర్తవ్యం అని నొక్కి చెప్పిన వక్త భిన్నత్వంలో ఏకత్వం మన ఆనవాయితీ*

*దీనికి పూర్తిగా కట్టుబడిన వ్యక్తి బోస్ గారు ఉమ్మడి స్వాతంత్ర్యంలో సమైక్యత సమభావం ఉండాలనే ధ్యేయం దాస్య శృంఖాలను తెంచుటకై నడుం కట్టిన బెంగాల్ తేజం*

*శుభాస్ చంద్ర బోస్ ఒక వ్యక్తి కాదు ఉద్యమ శక్తి నేతాజీ అన్న పేరు సుభాష్ చంద్రబోస్ లోనే ఇమిడి పోయింది వెనుదిరగని ధీరత్వానికి అధిపతి*

*నేతాజీ లోని తెగువ ధైర్యం సాహసం నాయకత్వ పటిమ రక్తంలో రంగరించుకొని*

*నేటి యువతేజాలు పిడికిలి బిగించి ప్రతీ ఒక్కరు నేతాజీ ప్రతి రూపాలై ఆజాద్ హింద్ ఫౌజ్ అంటు ఉత్చాహంగా ముందుకు కదలాలి....*

*సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ప్రజా సంకల్పం & link Media ఘన నివాళులు అర్పిస్తుంది 🙏*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Thursday, January 21, 2021

పర్యావరణ పరిరక్షణ ప్రేమికులు

హైదరాబాద్ : 22/01/2021

*Part - 1*
https://youtu.be/NRZa-RSfx5g

*Part - 2*
https://youtu.be/sXcq9ljGKvM

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, January 20, 2021

ఎల్ఆర్ఎస్ పై కఠిన చర్యలొద్దు

హైదరాబాద్ : 21/01/2021

*ఎల్ఆర్ఎస్ పై కఠిన చర్యలొద్దు.......!*
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)లో భాగంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదంటూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌తోపాటు అపరాధ రుసుంతో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకం(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం/బీపీఎస్‌)కు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ల వ్యవహారాలు ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 28కు వాయిదా వేసింది.
అక్రమ లేఔట్లు, అందులోని ప్లాట్‌లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 20న జారీ చేసిన *జీవో 131* ను సవాలు చేస్తూ *ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కప్పర ప్రసాదరావు, పి.శ్రీధర్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌ తదితరులు ప్రజాప్రయోజన పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం విదితమే*.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో కొందరు మొత్తం జీవోను సవాలు చేయగా, మరికొందరు కొన్ని నిబంధనలను సవాలు చేశారని పిటిషనర్ల తరఫు *సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి* తెలిపారు. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్‌లను 4 నెలలపాటు నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ జీవో 131 మొత్తాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపడతామని, ఇతర పిటిషనర్‌లు దీనికి అనుబంధంగా వాదనలు వినిపించాలని సూచించింది.

ఈ దశలో అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బి.ఎస్‌.ప్రసాద్‌ జోక్యం చేసుకుంటూ ఇందులో ఒక పిటిషన్‌లో మినహా మిగిలినవాటిలో కౌంటర్లు దాఖలు చేశామని తెలిపారు. అయితే ఈ వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని తెలిపారు. జువ్వాడి సాగర్‌రావు వర్సెస్‌ కేంద్రం కేసులో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలనూ ప్రతివాదులుగా చేసిందని తెలిపారు. తెలంగాణతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు క్రమబద్ధీకరణకు జీవోలు జారీ చేశాయని, ఇలాంటి సమస్య దేశం మొత్తం ఉన్న నేపథ్యంలో మొత్తం పరిస్థితి గురించి తెలుసుకోవడానికిగాను సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చిందన్నారు.

ఈ మేరకు డిసెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసిందని, దీనికి సంబంధించిన ఉత్తర్వుల కాపీ అందిందని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌లకు చెందిన జీవోలు 131, 152లు కూడా ఈ పరిధిలోకి వస్తాయన్నారు. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ సుప్రీం కోర్టు పిటిషన్‌తోపాటు ఉత్తర్వుల కాపీని హైకోర్టుతోపాటు అందరికీ అందజేయాలని ఆదేశించింది.

*ఈ దశలో సీనియర్‌ న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించడానికి జనవరి 31వ తేదీ గడువుగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. సుప్రీం కోర్టులో తేలేదాకా ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇవ్వడంతో ధర్మాసనం నమోదు చేస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టులో తేలిన తరువాత వీటిపై విచారణ చేపడతామంటూ ఏప్రిల్‌ 28వ తేదీకి వాయిదా వేసింది*.

*link Media 🖋️ **

https://prajasankalpam1.blogspot.com/

ప్రజాధనం దుర్వినియోగం

https://twitter.com/Praja_Snklpm/status/1352128998151634944?s=08
21/01/2021

https://t.co/xvPRwWT3ax
అందరు ఆలోచించండి
@DrTamilisaiGuv
@KTRTRS
@MinisterKTR
@KTRoffice
@TelanganaCS
@SomeshKumarIAS
@SwachSurvekshan
@LubnaSarwath
@revathitweets
@IndiaAheadNews
@KVishReddy
@VijayGopal_
@RajNewsLive
@Teenmarmallana
@TeenmarMallanna
@TvNavtej
@HemaJurno

*తెలంగాణ యువమంత్రివర్యులు కేటీఆర్ సారు ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం న్యాయమేనా ?? అని ప్రజా సంకల్పం & link Media ప్రశ్నిస్తుంది. సామజిక కార్యకర్త Dr లుబ్నా సర్వత్ మేడం గారికి ధన్యవాదములు.*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/
 https://t.co/vWXDv1M3Ql

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.

హైదరాబాద్ : 20/01/2021

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆపథకాలకు సంబందించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

ఇక ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోందని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. అదేవిధంగా ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని ఏజీ వివరించారు. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైకోర్టుకు, పిటిషనర్లకు సమర్పించాలని ఈ సందర్భంగా హైకోర్టు సీజే ధర్మాసనం ఏజీని ఆదేశించింది.ఇక సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

@hmtv మీడియా సౌజన్యంతో

బాపట్ల కృష్ణమోహన్ 

Monday, January 18, 2021

బెస్ట్ కోవిడ్ వారియర్ ఆఫీసర్ గా డీఐజీ సుమతి

హైదరాబాద్ : 19/01/2021

*బెస్ట్ కోవిడ్ వారియర్ ఆఫీసర్ గా డీఐజీ సుమతి.......!*

రాష్ట్రంలో బెస్ట్‌ కోవిడ్ వారియర్‌ విమెన్‌ ఆఫీసర్‌గా డీఐజీ బడుగుల సుమతిని డీజీపీ ఎంపిక చేశారు. కోవిడ్‌ విజృంభించిన వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో పోలీసులు అందించిన సేవలు మరువలేనివి. మన రాష్ట్రంలో దాదాపు ఆరు వేలకుపైగా పోలీసులు వైరస్‌ బారిన పడగా.. దాదాపు 70 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసు అధికారుల వివరాలు అందజేయాలని నేషనల్‌ విమెన్‌ కమిషన్‌ (ఎన్‌సీ డబ్ల్యూ) అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.
దీంతో తెలంగాణ నుంచి డీఐజీ బడుగుల సుమతి పేరుని సోమవారం డీజీపీ డాక్టర్‌ ఎం.మహేందర్‌ రెడ్డి ఖరారు చేశారు.
డీఐజీ సుమతి లాక్‌డౌన్‌ కాలంలో డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో సేవలందించారు. లాక్‌డౌన్‌ కాలంలో పేదలు, వలస కూలీలు, అన్నార్థులకు ఎక్కడికక్కడ ఆహారం, మందులు, బియ్యం, దుస్తులు చేరేలా నిరంతరం పర్యవేక్షించారు. అదే విధంగా అత్య వసర సేవలు, రాష్ట్రంలోనికి రావాల్సిన దిగు మతులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఎగుమతులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించే బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు

DIG సుమతి మేడం గారికి అభినందనలు తెలియచేస్తుంది ప్రజా సంకల్పం & link Media.


బాపట్ల కృష్ణమోహన్

prajasankalpam1@gmail.com@

Praja_Snklpm (ట్విట్టర్)

prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)

prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

సాయుధ పోరాట యోధుడు.... బూర్గుల నర్సింగరావు గారు కన్నుమూత

హైదరాబాద్ : 18/01/2021

*సాయుధ పోరాట యోధుడు....  బూర్గుల నర్సింగరావు గారు  కన్నుమూత!*
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు(89) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. బూర్గుల నర్సింగరావు మృతి పట్ల మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు. విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన యోధుడు బూర్గుల అని ఆయన కొనియాడారు. తెలంగాణ ఉద్యమం తొలిదశ నుంచి మలిదశ దాకా బూర్గుల పోరాడారన్నారు. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయమని వివరించారు.
నర్సింగరావు మృతిపట్ల సీపీఐ నేత నారాయణ కూడా సంతాపం ప్రకటించారు. నర్సింగరావు తెలంగాణ ఉద్యమంలో సైనికుడిగా నిలబడ్డారన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ పురోభివృద్ధిలో పెద్దదిక్కుగా ఉండేవారన్నారు.
ఆయన మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఈయనతో పాటు సురవరం సుధాకర్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి తదితర సీపీఐ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

*link Media 🖋️*

https://prajasankalpam1.blogspot.com/

Sunday, January 17, 2021

నందమూరి తారకరామారావు గారి వర్ధంతి

హైదరాబాద్ : 18/01/2021

*తెలుగుజాతి విశ్వ విఖ్యాతం తెలుగు జాతికి ఒక రాజసం తెచ్చిన విశ్వ విఖ్యాత నట సార్వబౌమ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్బంగా ఆయనకు ఇవే మన ఘననివాళులు ప్రజా  సంకల్పం & link Media 🙏*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

ప్రజలకోసం జీవితాలనే పణంగా పెట్టిన మహానుభావులను చూసి నేర్చుకోవాలి ప్రజాప్రతినిధులు

హైదరాబాద్ : 17/01/2021

https://youtu.be/pCD_R2zkCqY

*GHMC ఎన్నికలలో గెలుపొందిన 150 డివిజన్ల ప్రజాప్రతినిధులకు నమస్కారం 🙏. ఈ వీడియోను చూసి మీరు నేర్చుకోవాల్సింది చాలా వుంది అనుకుంటాను. ఎన్నికలలో గెలవడం సంపాదనకోసం కాదు ప్రజా ప్రయోజనాలకోసం అని తెలుసుకోవాలి. ముఖ్యంగా మహిళా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మీ డివిజన్ లలో ఎవరి ప్రమేయం(కుటుంబ సభ్యులు) లేకుండా  ప్రజలకు ఎల్లప్పుడూ  అందుబాటులో ఉండాలి👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Friday, January 15, 2021

ILLEGALITY OF CMO TELANGANA FOR ‘SECRETARIAT COMPLEX’ HYDERABAD

Hyderabad : 16/01/2021


Hyderabad 15 january 2021

From:

Dr Lubna Sarwath

Socialist Party (India)

Telangana State Gen Secy.

Voter ID (old):WRH0435222

Voter ID (Current): WRH2244622

9963002403

sarwath.lubna@gmail.com

Hyderabad


To:

The Chief Justice of High Court at Hyderabad

Southern banks of Moosi nadi

Adjacent to heritage city college

Hyderabad


Dear Chief Justice of High Court at Hyderabad, May peace Be Upon You


REPRESENTATION TO THE HIGH COURT AT HYDERABAD

REGARDING ILLEGALITY OF CMO TELANGANA THAT IS BLOCKING THE CONSTITUTING OF APPELLATE AUTHORITY AT TELANGANA STATE POLLUTION CONTROL BOARD, HYDERABAD, THUS BLOCKING APPEAL AGAINST THE CONSENT FOR ESTABLISHMENT DATED 9 SEP 2020

FOR ‘SECRETARIAT COMPLEX’ HYDERABAD


PETITION


Sub: Telangana State Pollution Control Appellate Authority to be constituted under Sec 28 of Water Act 1974 and under Air Act 1981 and blockage by CMO be removed so that appeal against the Consent for Establishment issued by TSPCB for ‘Secretariat Complex’ can be lodged immediately.


Ref:

1- Environment Clearance Order No. SEIAA/TS/OL/HYD-47/2020-297, dt 1sep2020 for proposal no. SIA/TG/MIS/169948/2020 received on 28aug2020 .

(enclosed)


2- Consent for Establishment(CFE) as per order No. 7/TSPCB/CFE/HYD/RO-HYD/HO/2020-761 dt 9sep2020 (enclosed)


3- Amendment to Environment Clearance Order No. SEIAA/TS/OL/HYD-48/2020-367 dt 25sep2020 for proposal no. SIA/TG/MIS/174043/2020 received on 23sep2020. (enclosed)


4- CFE if issued for the Amended EC dt 25sep2020 is not available on the TSPCB website as on date.


From the above cited references, It is observed that on 9sep2020 the project ‘Secretariat Complex of Telangana state government by R&B department at Saifabad, Near Necklace Road, Khairathabad, Hyderbad’ has been granted Consent for Establishment(CFE) as per order No. 7/TSPCB/CFE/HYD/RO-HYD/HO/2020-761 under Sec 25 of Water Act 1974 and under Sec.21 of Air Act 1981.


1) WHERE IS APPELLATE AUTHORITY MENTIONED IN CONSENT FOR ESTABLISHMENT?


At Item no. 29 of the CFE, it is mentioned that any person aggrieved by order made by State Board under Sec 25, Sec. 26, Sec. 27 of Water Act 1974 or Sec. 21 of Air Act 1981 may within 30 days from the date on which the order is communicated to him, prefer an appeal to Appellate Authority under Sec. 28 of Water Act 1974 and Sec. 31 of Air Act 1981.


As we could not find Appellate Authority details on TSPCB website, upon some research we find that as per GO Ms 21 of 21 may 2015 of EFS&T department, Telangana State Pollution Control Appellate Authority was constituted under section-28 of the Water (Prevention and Control of Pollution) Act, 1974 and section-31 of the Air (Prevention and Control of Pollution) Act, 1981 for hearing the cases pertaining to Telangana State with the retired High Court Judge as Chairman and two Technically qualified persons for a term of two years.


It is further observed that the Appellate Authority’s members term of two years expired in May 2017 and Appellate Authority has not been re-constituted till date.


This implies that no appeal could be made against the CFEs issued by the TSPCB from May 2017 onwards, thus scope of crucial judicial remedial intervention wherever necessary was deliberately kept defunct by the state government and blocked. This leads to the question of validity of all the CFEs issued after May 2017 as the provision to question the CFEs as mandated under the Water Act 1974 was not fulfilled.



2) APPELLATE AUTHORITY FOR EXPEDITIOUS RESOLVING OF APPEALS AGAINST TSPCB ORDERS:


Sec. 28 of Water Act 1974 as cited below mandates that State government is responsible for constituting the Appellate Authority in the TSPCB.

Further it has also been reported in the Times of India in 2018 that matter is pending at the CMO.


28. Appeals:

(1) Any person aggrieved by an order made by the State Board under section 25, section 26 or section 27 may, within thirty days from the date on which the order is communicated to him, prefer an appeal to such authority (hereinafter referred to as the Appellate Authority) as the State Government may think fit to constitute:

PROVIDED that the Appellate Authority may entertain the appeal after the expiry of the said period of thirty days if such authority is satisfied that the appellant was prevented by sufficient cause from filing the appeal in time.

[(2) An Appellate Authority shall consist of a single person or three persons as the State Government may think fit, to be appointed by that government.]

(4) On receipt of an appeal preferred under sub-section (1), the Appellate Authority shall, after giving the appellant and the State Board an opportunity of being heard, dispose of the appeal as expeditiously as possible.’


It was imperative on the TSPCB that they could have appealed at the NGT or at the High Court for complying with the Act and constituting the Aappellate Authority.


But the TSPCB continued to issue orders without the statutory body in place.

How could it issue Consent for Establishment orders with the clause of Appeal to Appellate Authority against the order when it knew that Appellate Authority was not there. This is a deliberate deceitful statement in every CFE since May 2017 issued by the TSPCB.



3) PENALTY FOR CONTRAVENTION OF PROVISIONS OF WATER ACT:


The constitution of the Appellate Authority that was blocked since may 2017 is illegal and liable for punishment and imprisonment as per sec. 45A and sec. 48 of the Water act 1974.


[45A. Penalty for contravention of certain provisions of the Act

Whoever contravenes any of the provisions of this Act or fails to comply with any order or direction given under this Act, for which no penalty has been elsewhere provided in this Act, shall be punishable with imprisonment which may extend to three months or with fine which may extend to ten thousand rupees or with both and in the case of a continuing contravention or failure, with an additional fine which may 23extend to five thousand rupees for every day during which such contravention or failure continues after conviction for the first such contravention or failure.]


48. Offences by government departments Where an offence under this Act has been committed by any Department of Government, the Head of the Department shall be deemed to be guilty of the offence and shall be liable to be proceeded against and punished accordingly:

PROVIDED that nothing contained in this section shall render such Head of the Department liable to any punishment if he proves that the offence was committed without his knowledge or that he exercised all due diligence to prevent the commission of such offence.’



TSPCB, CMO and EFS&T ministries and departments all are liable for overriding the provisions of water act and not constituting statutory body as mandated by the act.


Even Supreme court had observed that it is immediate need that state governments constitute the Appellate authority under both water and air acts with sitting or retired high court judge and with team of scientists, environmental engineers, experts, etc.



4) RESPONSIBILITY OF GOVERNMENT AND ITS AGENCIES TO STRENGTHEN DUE PROCEDURE AND STRENGTHEN INSTITUTIONS OF JUSTICE


Under the Constitutional ethos and under good governance practices, distributive, transparent and accountable governance are sine qua non for democracy to be vibrant, dynamic and for last mile connectivity.


When the State Board and Appellate Authority were to be constituted and functional parallelly it is beyond the mandate of the CMO, Ministry of EFS&T and TSPCB that CFEs were issued with a clause that was quite deceitful, in the sense, state pollution control board, asks any person to go for appeal to a non-existent Appellate Authority. A deceipt to the citizen of mammoth proportions.



SOS Prayer at the threshold of halls of justice as follows:


1- Cancel the CFE dt 9sep2020 and any subsequent amendment CFEs(not in public domain) issued to project ‘Secretariat Complex of Telangana state government by R&B department at Saifabad, Near Necklace Road, Khairathabad, Hyderbad’


2- Proceed against the CMO and EFS&T hyderabad for allowing CFEs to be issued while blocking re-constituting the expired mandatory Appellate Authority for recourse against the CFEs or any order or grievance.


3- Proceed against TSPCB for issuing CFEs with a deceitful clause to approach the non-existent Appellate Authority, while TSPCB was in full knowledge that the statutory recourse to appeal was blocked by the government of telangana and not approaching the higher judiciary like NGT or High court for re-constitution of expired Appellate Authority.


4- Cancel/Put on Hold all CFEs issued after May 2017 and handle all the appeals pending if any at TSPCB.


Copied to:

1. The CMO office, Hyderabad

2- Principal secretary, EFS & T department., Hyderabad

3- The member secretary, TSPCB, Hyderabad

4- The Chairman, Central Pollution Control Board, New Delhi



Thursday, January 14, 2021

Padma Shri list for 2021 Announced.


హైదరాబాద్ : 15/01/2021

Padma Shri list for 2021 Announced. No Bollywood, No Cricketer, No politician but ONLY down to earth people, who live and work for people.

 దేశ చరిత్రలో ఇలాంటి అవార్డు ఎంపిక ఎవరు కూడా చేయలేదు, ఈ అవార్డు ఎంపిక కమిటీ సభ్యులకు అభినందనలు తెలియచేస్తుంది ప్రజా సంకల్పం & link Media 🙏 ఈ అవార్డు గ్రహీతలను చూసి భారత మాతా గర్వపడుతుంది.... భిన్నత్వంలో ఏకత్వం...భారత మాతా కి జై 👍🙏*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ లో రెవిన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం

హైదరాబాద్ : 15/01/2021

కొందరు రెవిన్యూ అధికారులు అవినీతి పరులు.... మరికొందరి మీద ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేసి అన్యాయంగా రికార్డ్ లు తారుమారు చేయడం... మొత్తంగా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.... ఇందులో న్యాయంగా భూ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న రైతులు ప్రజలు అసహనం చెందుతున్నారు.అసలు రెవిన్యూ అధికారులు చేసిన తప్పులకు రైతులు మరియు ప్రజలు  సంవత్సరాలనుండి MRO & RDO & JC & కలెక్టర్ ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఎందుకు ??. తెలంగాణ వస్తే రెవిన్యూ శాఖలో మార్పులు వస్తాయి అనుకుంటే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో వున్నప్పుడే బాగుండే అనిపిస్తుంది.

బాపట్ల కృష్ణమోహన్

prajasankalpam1@gmail.com

@Praja_Snklpm (ట్విట్టర్)

prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)

prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

తెలుగు సినీ ఇండస్ట్రీ లో తెలంగాణ యువ సినీమా పరిశ్రమకు చెందిన వారిని మోసం చేస్తున్న దిల్ రాజు

హైదరాబాద్ : 14/01/2021

https://twitter.com/Praja_Snklpm/status/1349751428667985921?s=08

తీయాల్సిందే.....👍

తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల సాక్షిగా చెపుతున్నాను దిల్ రాజు ఒక్కడే కాదు తెలుగు సినీ ఇండస్ట్రీ లో చాలా మంది తెలంగాణ వారిని మోసం చేస్తున్నారు.

అందులో తెలంగాణ కు సంబందించిన దిల్ రాజు వారు ఉండడం సిగ్గుచేటు

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, January 13, 2021

తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారి ముత్యాల ముగ్గు కాంటెస్ట్

హైదరాబాద్ : 14/01/2021

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న *మహిళలకు* సంక్రాంతి సందర్భంగా సువర్ణ అవకాశం తెలుగు ఎన్ఆర్ఐ  రేడియో వారి ముత్యాల ముగ్గు కాంటెస్ట్ లో పాల్గొనండి  ఎన్నో  ఆకర్షణీయమైన  బహుమతులు పొందండి . 

దీనికి మీరు చేయవలసిందల్లా సంక్రాంతి పండుగ రోజు, మీరు మీ ఇంటి ముందు ముగ్గు వేసి, ముగ్గు ప్రక్కన

 *తెలుగు ఎన్ ఆర్ ఐ  రేడియో(తెలుగు వారి గుండె చప్పుడు)*

అని వ్రాయండి.
  
ఫోటో తీసి వాట్సాప్ చేయండి  +91-9849410062

Please share 🙏🙏
#telugunriradio 
www.Telugunriradio.com

https://prajasankalpam1.blogspot.com/

Plea for saving Devuni Kunta Cheruvu from encroachers heard

Hyderabad : 13/01/2021

Plea for saving Devuni Kunta Cheruvu from encroachers heard Hyderabad: The High Court on Friday issued notices to the Chief Secretary, Principal Secretaries of Municipal Administration, Revenue and Home Departments, along with HMDA, GHMC and the Lake Protection Committees and the District Collector, Hyderabad regarding a suo moto cognizance of a letter alleging the encroachment of Devuni Kunta Cheruvu, located in Asifnagar and solid waste collected from different parts of the city being dumped into it. Also Read - Justice Hima Kohli takes oath as CJ of Telangana high court ADVERTISEMENTS The High Court division bench headed by Chief Justice Hima Kohli and Justice MS Ramachandra Rao has given four weeks' time to the government officials concerned to file their responses on the suo moto. The Court appointed Avinash Desai, standing counsel for the State Election Commission, as the Amicus Curiae in the plea to assist the Court in adjudicating it. Also Read - Telangana High Court dismisses plea seeking appointment of women panel chief The Bench directed all the officials concerned cited to file a status report duly responding to the content of the letter furnished by the petitioner, Dr Lubna Sarwath, urging to restore the Devuni Kunta/Humayun Kunta Cheruvu in Asifnagar, and increase the storage capacity by evicting encroachments besides dredging the lake and restoring the inflow and outflow channels and if necessary, make new channels for the capture of rainwater. Further, the plea contended that the efforts were not made by the authorities in taking up dredging to remove the silt in the Cheruvu. Such non-action on the part of the officials was seriously affecting the lake and to evict the encroachers from the lake area. The matter would be heard next after four weeks.

https://www.thehansindia.com/telangana/sankranti-vacation-hc-to-remain-closed-till-jan-17-666035

Tuesday, January 12, 2021

మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల డబ్బు దుర్వినియోగం

హైదరాబాద్ : 13/01/2021

*తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు NVSS ప్రభాకర్ అన్న గారికి నమస్కారం 🙏*

అన్న గారు మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల డబ్బును ప్రజాప్రతినిధులు & అవినీతి అధికారులు  దుర్వినియోగం చేస్తున్నారు. రామంతాపూర్ బాగాయత్ 95ఎకరాల భూమి డీనోటిఫికేషన్ విషయంలో HMDA అధికారులు ప్రభుత్వానికి ఏమి సమాధానం చెప్పారు....వీటి అన్నింటి మీద మీరు ప్రజాప్రతినిధులు & అధికారులు మరీ ముఖ్యంగా స్థానిక ప్రజలతో బహిరంగ చర్చా వేదిక మూసీ పరివాహక ప్రాంతంలో పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వేలకోట్ల ప్రజల డబ్బును దోచుకుంటున్న ప్రభుత్వాన్ని మరియు ప్రజాప్రతినిధుల భరతం ఎప్పుడు పడతారు ??

*Copy to Group link Media*

 బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం వార్తలు

*మాజీ మంత్రివర్యులు (తాండూర్ మాజీ శాసనసభ్యులు) పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి నమస్కారం 🙏*

*అన్న గారు ఈరోజు మీరు చెంగోల్ గ్రామంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం... అయితే మీతో ఒక వాస్తవ విషయం ఈ సందర్బంగా తెలియచేయాలని అనుకుంటున్నాను, గత నెలలో ప్రజా సంకల్పం బృందం రైతు సమస్యలను  ప్రభుత్వము ద్రుష్టికి తీసుకెళ్లాలని  వికారాబాద్ జిల్లా పర్యటనలో వున్నప్పుడు తాండూర్ నియోజకవర్గం లో కూడా పర్యటిచడం జరిగింది. అప్పుడు తాండూర్ పట్టణంలో  కొన్ని సమస్యలు ప్రజలు మా ద్రుష్టికి తీసుకొచ్చారు. అవి ఏమిటి అంటే పట్టణంలోని ప్రధాన రహదారి అయినటువంటి పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి చించొలి రహదారి మొత్తం అధ్వన్నంగా అయిపొయి భారీ సిమెంట్ వాహనాలతో మొత్తం దుమ్ము దూళి తో స్థానిక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురికావడం అలాగే రోగాల భారిన పడడం చూసి చాలా బాధేసింది. అప్పుడు మీకు మరియు ప్రస్తుత శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారి ద్రుష్టికి https://youtu.be/hp2Qhnbh_Hw ఈ వాస్తవాలతో కూడిన వీడియో విశ్లేషణ మీ ద్రుష్టికి సోషల్ మీడియా ద్వారా తెలియపరచడం జరిగింది. ఈరోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం మీరు అదే రహదారి గుండా వెళ్లి చెంగోల్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడైనా మీరు ప్రత్యక్షంగా చూసి వుంటారు. దయచేసి ఈ సమస్య పరిష్కారం మీరే చేయాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాము*

Note : మహేందర్ రెడ్డి అన్నగారి PA అంజిల్ రెడ్డి గారు మీరు తక్షణమే అన్న గారికి చెప్పి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా బాధ్యత తీసుకోవాలి 👍🙏

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Monday, January 11, 2021

చెరువులను కాపాడడంలో ప్రభుత్వం మరియు అధికారుల వైఫల్యం & నిర్లక్ష్యం

హైదరాబాద్ : 12/01/2021

వరదల నివారణకు చర్యలేవి ??. అన్నారు కరెక్టే అసలు MLA గారు కార్పొరేటర్ మేడం గారు చెరువులను పర్యావరణము మరియు కబ్జాలు కాకుండా కాపాడడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అనడం కరెక్ట్ కాదా చెప్పండి. మొన్నటి వరదలు రాకముందు గతంలో వచ్చిన వర్షాలకు కూడా ప్రజలు ఇబ్బందులకు గురిఅయ్యారు అప్పుడు అఘమేఘాల మీద మేయర్ గారు వచ్చారు హామీలు ఇచ్చారు వెళ్లారు.. ఏమైంది అంటే ఏమి పరిష్కారం కాలేదు.. మొన్నటి వరదలకు స్వయంగా పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు & ఉపముఖ్యమంత్రి  మరియు మినిస్టర్లు వచ్చారు హడావిడి చేశారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు వెళ్లారు.. మళ్ళీ అదే సీన్ రిపీట్.. అంటే ఇక్కడ ఎవరు కూడా ప్రజాప్రయోజనాలకోసం ఆలోచించడం లేదు అని అందరికి తెలిసిపోయింది.

*చెరువులను కాపాడుకుందాం అనే సంకల్పంతో ప్రజాప్రయోజనాలకోసం ఉద్యమం చేపట్టిన SOUL మాజీ కన్వీనర్ Dr లుబ్న సర్వత్ మేడం గారు అన్ని వాస్తవ ఆధారాలను ప్రభుత్వఅధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని మేడం గారు ఆశ్రయించాల్సి వచ్చింది అప్పడు న్యాయస్థానం ప్రభుత్వానికి మరియు అధికారులకు చివాట్లు పెట్టినా బుద్ధిరాలేదు అంటేనే అర్ధం అవుతుంది ప్రజల మీద ప్రభుత్వానికి ఎంత ప్రేమ వుందో !!.*

*ఈ సమస్య పరిష్కారంలో GHMC & రెవిన్యూ & HMDA & ఇరిగేషన్ శాఖ అధికారులు వైఫల్యం మరియు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి వీరి అందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపియాలి అప్పుడు తెలుస్తుంది అధికారులకు ప్రజల బాధలు ఏంటో. మొత్తంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని తక్షణమే పనులు చేపట్టాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము లేకపోతే రాబోయే రోజుల్లో ఉన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందో వారు ఊహించలేరు... జాగ్రత్త 👍*

Note :
*కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తుంది ప్రజా సంకల్పం & link Media మీరు ప్రజా ప్రయోజనాలకోసమే పని చేయండి లేకపోతే మా సభ్యులు ఎవరినీ వదిలిపెట్టరు. నీతి నిజాయితీగా ప్రజలకోసం మీరు పని చేయాలి ఎన్నికల సమయంలో మీరు ప్రతిజ్ఞలు చేశారు వాటిని విస్మరిస్తే జాగ్రత్త !!*

*హెచ్చరిక ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలంగాణ లో నవశకం మీడియా ఆవీర్బవించింది మీరు  అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తే చాలు మీ మీద న్యాయపరమైన చర్యలు ఉంటాయి మరిచిపోకండి*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణలో మండలాల పునర్విభజన ఏ ప్రాతిపధికతన జరగాలి

హైదరాబాద్ : 11/01/2021

*గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇచ్చిన విశ్లేషణను అందరు ఒక్కసారి చదవాలి 🙏*

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియను కేవలం జిల్లాల విభజనే కాదని, *మండలాల పునర్విభజనగా కూడా పరిగణించాల్సి వుంటుందని* ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం ప్రధాన లక్ష్యంగా చేపట్టిన జిల్లాల, మండలాల పునర్విభజన క్రమంలో కొనసాగుతున్న కసరత్తు, పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్  మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గత కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కార్యాచరణ ఎంత వరకు వచ్చిందో ఆరా తీశారు.

పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

తెలంగాణ అభివృద్ధి చక్రవడ్డీ మాదిరి రెట్టింపు అవుతూ అభివృద్ధి వేగం పెరుగుతూ వుంటుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. *పెరిగే అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో వుంచుకుని పాలనా ఫలాలు ప్రజలకు క్షేత్ర స్థాయిలోకి చేరుకునేలా ప్రణాళికలు రచించడమే ప్రజా ప్రభుత్వం మీదున్న బాధ్యతగా సిఎం అభివర్ణించారు*. పరిపాలన ప్రజలకు మరింత చేరువలో వచ్చినప్పుడే అభివృద్ది? ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజన అందులో భాగమేనని సిఎం పునరుద్ఘాటించారు.

ప్రస్తుతం తాగునీరు, సాగునీరు పునరుద్ధరణే లక్ష్యంగా కొనసాగుతున్న అభివృది? సంక్షేమ కార్యక్రమాలు కొద్ది కాలంలోనే పూర్తవుతాయని పేర్కొన్న సిఎం తదనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఇప్పటినుంచే రూపకల్పన చేయాలన్నారు. ”2024 కల్లా ఐదు లక్షల కోట్లతో ఎంతో రిచ్‌ గా ఉంటాం. మరి ఆ రిసోర్సులన్ని ఎటుపోవాలె? తాగునీరు, సాగునీరు మీద యుద్ధం అయిపోతే తర్వాత పేదరికం కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఇబీసీల్లో ఉన్న ఒక్కొక్క పేద కుటుంబాన్ని టార్గెట్‌ చేసి అభివృది? చేస్తం” అని సిఎం తెలిపారు.

*కొత్తగా ఏర్పాటు చేయవలసిన మండలాల గురించి కలెక్టర్లు ఇప్పటిదాక చేసిన కసరత్తును ఒక్కో జిల్లా కలెక్టర్‌ నుంచి ఆరా తీశారు. ఆయా మండలాల్లో నివసిస్తున్న ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా వున్నాయి. వారితో మాట్లాడిండ్రా? స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించిండ్రా? అని సిఎం కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.*

*మండల కేంద్రానికి దూరంగా వున్న గ్రామాలను గుర్తించి దగ్గరలో వున్న మండల కేంద్రానికి కలిపే సందర్భంలో ప్రజాభిప్రాయం ముఖ్యమన్నారు. ప్రస్తుత జిల్లా నుంచి పక్క జిల్లాకు పోయే మండలాలు ఏమైనా ఉన్నాయా? ఒక్క నియోజక వర్గం ఒకటికి మించి జిల్లాలో విస్తరించి ఉందా? ఉంటే ఎట్లా ఉన్నది? అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏమిటి? అన్నీ సమీక్షించాలన్నారు. ఇవన్నీ సమీక్షించిన తరువాత పూర్తి స్థాయి మండలాల సంఖ్య అంచనా వేయడానికి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు.*

”మీరు మీ కసరత్తు పూర్తి చేయండి. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కూర్చుని చర్చించండి. ఓ ఐడియాకు రండ్రి. *ఆ తర్వాత అభ్యంతరాల కోసం ప్రజా ప్రకటన ఇద్దాం. ఆతర్వాత చివరిగా నోటిఫికేషన్‌ జారీ అయితది.”* అని అన్నారు.

సుమారు 50 వేల నుంచి 60 వేల జనాభా వుండే ఒక మండలం ఏర్పాటు, సుమారు 20 మండలాలతో జిల్లా ఏర్పాటు, సుమారు లక్షన్నర జనాభాతో అర్బన్‌ మండలాల ఏర్పాటు, ఒక రెవిన్యూ డివిజన్‌ పరిధిలో 10 నుంచి 12 మండలాలు, రెండు అసెంబ్లి సెగ్మెంట్లు, ఒక అసెంబ్లి సెగ్మెంటుకు 5 నుంచి 6 మండలాలు వుండే విధంగా కసరత్తు చేయాలన్నారు.

*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.*

ప్రస్తుతమున్న నియోజకవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని కసరత్తు చేయనవసరంలేదు.
*బలవంతంగా తమను ఇతర మండలంలో కలిపారన్న భావన ప్రజలకు రాకుండా చూడాలి.ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నం కనుక ఆయా గ్రామాలను వివిధ మండలాలలో కలుపుతున్న, తీసివేస్తున్న సందర్భాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుంది*.
పెద్ద మండలాలను రెండుగా చేసే అంశాలను పరిశీలించాలి.
*ప్రజల అవసరాలు, సెంటిమెంట్లను సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకోవాలి.వ్యక్తుల అభిప్రాయాలు, రాజకీయ కోణంలో కాకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలుండాలి*.
మారుతున్న కాలంతో మారుతూ అభివృద్ధిని అందుకోవాలని, లేకుంటే తెలంగాణ ప్రగతి సాధ్యం కాదని ముఖ్యమంత్రి సూచించారు

*@తెలంగాణ మాస పత్రిక సౌజన్యంతో*

 బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Sunday, January 10, 2021

The biggest vaccination drive on the planet




Hyderabad : 11/01/2021

The biggest vaccination drive on the planet is going to take place as the Government of India has approved 2 vaccines for emergency use. 

1.3 billion people will be vaccinated in phases, beginning with our frontline health workers, the police and those above the age of 50 before the rest of the population.

While India’s Drugs Controller General, VG Somani, has hailed the vaccines as “100% safe”, the media has reported that some of our country’s eminent scientists, medical experts and health watchdogs are shocked at the “hasty authorisation” of the locally-made vaccine. The clinical trials that will prove its success haven’t been completed. The government has decided not to release this data.

As a citizen who may be vaccinated some day, you have every right to ask questions, seek answers and clarity. This is a matter that affects you and the people you care about.

We need to ask the Government of India to do the following:

1. Data on the safety of the vaccine to be publicised. 

2. Funds allocated for vaccination, including price of each dose, has to be declared publicly.

3. Insurance cover for all those being vaccinated. 

4. Ensure legal rights and protections for those taking a drug that is still in trial stage

5. Have a public database of adverse effects both short and long term
6. Enable self reporting
7. Declare a compensation and free treatment policy
8. Provide free legal aid to those who feel their adverse reaction is not addressed
9. Declare a limit of adverse effects and a mark of lack of efficacy beyond which the vaccine will be pulled out
10. Dissolve policy of legal indemnity to manufacturers
11. Form a committee of civil society members to monitor the process

12. At no point should the vaccine be made mandatory or linked to any schemes/ public facilities that deprive non-vaccinated people of the right or freedom guaranteed by Indian Constitution.


Narasimha Reddy Donthi

201, Aarthi Residency, Laxminagar Colony,
Saidabad, Hyderabad 500 059 (Telangana), India
Ph. 0091-40-24077804
Alternate e-mail: narasimha_donthi@yahoo.com
Twitter: @DonthiNreddy and check this: https://archive.org/details/@donthinreddy

ప్రజలమనోభావాలకు విరుద్ధంగా కొత్త మండలాలు

హైదరాబాద్ : 10/01/2021

*మీడియా మిత్రులకు నమస్కారం 🙏*

మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం మరికల్ గ్రామంను(మేజర్ గ్రామ పంచాయతీ) కొత్త మండలాలలో మండలంగా ప్రకటించాల్సిన ప్రభుత్వం తెరాస ప్రజాప్రతినిధుల స్వార్థరాజకీయాల కోసం వేరే చోటును ప్రతిపాదించడం జరిగింది కావున మీ మీ న్యూస్ బృందం ఒక్కసారి మరికల్ గ్రామము చుట్టూ వున్న గ్రామాల ప్రజలను కలిసి వాస్తవాలు తెలుసుకుని వారికి న్యాయం జరిగేవిధంగా సహారించాలని కోరుకుంటున్నాను 🙏

*ప్రజా ప్రయోజనాలకోసం మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను*

http://prajasankalpam1.blogspot.com/2021/01/blog-post.html

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Saturday, January 9, 2021

తెలంగాణ లో ఆదాయపుపన్ను శాఖ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ : 09/01/2021

            *బ్రేకింగ్ న్యూస్*

*కాలేశ్వరం సబ్ కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు.......!*
కాళేశ్వరం ప్రాజెక్టు సబ్‌ కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో శనివారం ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు సీ5 ఇన్‌ ఫ్రా ప్రమోటర్లు జువ్వాడి మదన్‌మోహన్‌రావు, నిశంత చెన్నడి నివాసాలతో పాటు పౌలోమి ఎస్టేట్‌, బృందావన్‌ స్పిరిట్స్‌, బేగంపేటలోని మధుపాల టవర్స్‌, కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్తరాక్‌ గార్డెన్‌లో దాడులు కొనసాగిస్తున్నారు.
పన్నుచెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 18, కరీంనగర్‌లో రెండు బృందాల్లో సోదాల్లో పాల్గొన్నాయి.

*link Media 🖋️ **

*రాబోయే రోజుల్లో తెరాస ప్రభుత్వం దోచుకున్న లక్షలకోట్ల ప్రజల డబ్బును తిరిగి ప్రజలకు చెందేలా కొత్తగా రూపుదిద్దుకున్న నవశకం మీడియా ద్వారా సంచలన వాస్తవాలు ప్రజలకు అందుబాటులోకి....👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Friday, January 8, 2021

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ ఈనెల 11 న సమీక్షా సమావేశం

హైదరాబాద్ : 08/01/2021

ఈ నెల 11న ఉదయం 11.30 గంటల నుండి సీఎం శ్రీ కేసీఆర్ రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యా, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.

రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సీఎం ఇటీవల సీనియర్ అధికారులు, కొంత మంది కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 11వ తేది నాడు జరిగే సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చిస్తారు.

*పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్ల ఏర్పాటు, పార్ట్.బి. లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.*

రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి? ఏ విధంగా నిర్వహించాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

@TelanganaCMO (ట్విట్టర్)
సౌజన్యంతో

https://prajasankalpam1.blogspot.com/

భారత గౌరవనీయులైన రాష్ట్రపతికి సర్ గారికి మండలంకోసం ఉత్తరాల ఉద్యమం ద్వారా ్థానిక ప్రజల సంకల్పం తీసుకున్నారు

హైదరాబాద్ : 08/01/2021

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం మరికల్ గ్రామ ప్రజల మరియు చుట్టూ వున్న గ్రామాల ప్రజల సంకల్పబలానికి అభినందనలు తెలియచేస్తుంది ప్రజా సంకల్పం & link Media 👍.

మరికల్ మండలంకోసం స్థానికంగా ప్రజలనుంచి పెద్ద ఎత్తున ఉద్యమం మొదలయింది. అసలు ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా రాజకీయ లబ్దికోసం కొందరు ఆడుతున్న నాటకంగా ప్రజల మనోభావాలను చూస్తే తెలుస్తుంది. మొత్తం వివరాలు ఇదే వెబ్ సైట్ లో వున్నాయి.

*మరికల్ మండలం కోసం గ్రామం మరియు చుట్టూ వున్నా గ్రామాలలోని ప్రతి ఒక్కరు కూడా ఉత్తరాల ఉద్యమంలో పాల్గొనేలా సంకల్పం తీసుకోవాలి యువత  మరియు శ్రేయోభిలాషులు 🎉👍🙏*

*గౌరవనీయులైన రాష్ట్రపతి సర్ గారు  ప్రజా ప్రయోజనాలను తప్పకుండా పరిశీలించడం జరుగుతుంది... అందుకే అందరి సంకల్పబలం దృడముగా ఉండాలి.... ఈ సంకల్పం ముందు ముందు  రాజకీయ నాయకులకు గుణపాఠం అవుతుంది 👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Thursday, January 7, 2021

ప్రజల తరపున ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది

హైదరాబాద్ : 07/01/2021

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారికి మరియు యువమంత్రివర్యలు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.*

తెలంగాణ లో భూకబ్జాల గురించి & రైతు భూసమస్యల గురించి మీ దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి విచారణ & చర్యలు లేవు ఎందుకు ??. GHMC పరిధిలో లెక్కలేనన్ని కబ్జాలు... చివరకు చెరువులను కబ్జా చేస్తే వారిని అలానే వదిలేసారు దానికి పోయిన సంవత్సరం వరదలకు ఏమి జరిగిందో అందరు చూసారు. ఏదైనా ప్రజా ప్రయోజన సమస్య పరిష్కారం మీ దృష్టికి వాస్తవాలతో ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు.. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను లెక్కచేయరు  ఇలానే వుంటే ప్రజా ఉద్యమాలపోరాటాలకు మీ ప్రభుత్వం కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు!!

*ఉదాహరణకు (1) LB నగర్ నియోజకవర్గం సరూర్ నగర్ మండలం, బైరామల్ గూడ గ్రామ పరిధిలోని SY NO 29/1 లో గల ప్రభుత్వ విలువైన భూమిని V. విశ్వనాథ్ రావు &  K. మోహన్ రావు అనే ఈ ఇద్దరి అసలు దస్తావేజు లో వున్న హద్దుల ప్రకారం కాకుండా అదే SY NO లోని వేరే ప్రాంతంలో భూమిని ఆక్రమించుకున్నారు. దీనికి రెవిన్యూ అధికారుల అండ ఉండడం ఆశ్చర్యం వేసింది. ఇప్పటికైనా న్యాయంగా విచారణ చేసి విలువైన ప్రభుత్వభూమిని ప్రజా ప్రయోజనాలకోసం ఉపయోగించండి.... (2)కందుకూరు RDO పరిధి తలకొండపల్లి MRO ఆఫీస్ చంద్రదన గ్రామ శంకరమ్మ భూ సమస్య విషయంలో అప్పటి అధికారులు ఎలాంటి ఆధారాలు లేని వేరే వారికి శంకరమ్మకు చెందిన వారసత్వ భూమిని ఇతరుల పేరు మీద రికార్డ్ లో నమోదు చేయడం కరెక్టే నా ?? మళ్ళీ శంకరమ్మ MRO & RDO & JC & ప్రజావాణి లో మోరపెట్టుకున్నా ఈరోజు వరకు న్యాయం జరగడం లేదు.. ఇదేనా మీ ప్రభుత్వం & అధికారుల పని తీరు అని ప్రజా సంకల్పం & link Media ప్రశ్నిస్తుంది*

@TelanganaCMO
@KTRTRS
@KTRoffice
@KTR_న్యూస్

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

GHMC వరద సహాయం లెక్కలు మాయం !!

హైదరాబాద్ : 07/01/2021

శ్రవణ్ అన్న గారు వరద సహాయం విషయంలో తెరాస ప్రభుత్వం ప్రజలను నట్టేటముంచింది... మోసం చేసింది... వారి ప్రజా ప్రతినిధులకు లాభం చేకూర్చింది ఇది వాస్తవం... అధికారులు నిర్లక్ష్యం & వైఫల్యం చెందారు...

బాపట్ల కృష్ణమోహన్

prajasankalpam@gmail.com

@Praja_Snklpm (ట్విట్టర్)

prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)

prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, January 5, 2021

గుళ్లల్లో ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది?**త్రిదండి చినజీయర్‌* *స్వామి*

హైదరాబాద్ : 06/01/2021

*ఎవరున్నారో తెల్చాలి  జీయర్ స్వామి......!*


*గుళ్లల్లో ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది?*
*త్రిదండి చినజీయర్‌* *స్వామి*
గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. ఇప్పుడే రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా ఎందుకు ఉపద్రవాలు జరుగుతున్నాయో? వీటి వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాల్సిన అవసరముందని త్రిదండి చిన జీయర్‌ స్వామి అన్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగం పెద్దలతో కమిటీని నియమించి.. వారికి పూర్తి అధికారాలిచ్చి విచారణ జరిపిస్తే.. బాధ్యులెవరో తప్పకుండా తెలుస్తుందన్నారు. గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రి కొండపై స్వామి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
వ్యక్తులకు ఉండే ద్వేషాలను ఇలా చూపించడం సరికాదని హితవు పలికారు. ఆలయాలకు రక్షణ కొరవడిందనే విషయం స్పష్టంగా కనబడుతోందన్నారు.
ఆలయాలకు సంబంధించి రాష్ట్రంలో 50కి పైగా ఘటనలు జరిగినట్టు తెలుస్తోందన్నారు. 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆలయాలను సందర్శించి స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. అలాగే సాధువులను కలిసి.. వారందరి మార్గదర్శనంతో తదుపరి కార్యక్రమాలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.

*link Media*

https://prajasankalpam1.blogspot.com/

కలెక్టర్ ను హెచ్చరించిన తెలంగాణ గౌరవ లోకాయుక్త

హైదరాబాద్ : 05/01/2021

*ప్రజా సంకల్పం కుటుంబ సభ్యులు కోయిని వెంకన్న సర్ (ఆర్ టీ ఐ ఆక్టివిస్ట్ & సామజిక కార్యకర్త)గారి సంకల్పానికి వందనాలు. ఇలా ఉండాలి సంకల్పబలం 🙏*

*మరికల్ మరియు అనుబంధ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మీ సంకల్పబలం కూడా కోయిని వెంకన్న సర్ గారి లాగా వుంటే ప్రభుత్వం తప్పకుండా ప్రజల అభిప్రాయానికి సానుకూలంగా స్పందిస్తుంది **

Bapatla Krishnamohan 
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
https://prajasankalpam1.blogspot.com/

Monday, January 4, 2021

కారు డిక్కీలోనే ఆఫీస్.. తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న హిమా కోహ్లీ కంటతడి

హైదరాబాద్ : 05/01/2021

*కారు డిక్కీలోనే ఆఫీస్.. హిమా కోహ్లీ కంటతడి*
న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ప్రత్యేకంగా తనకు ఆఫీస్‌ ఉండేది కాదని, కారు డిక్కీనే కార్యాలయంగా వినియోగించుకున్నానని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్‌ హిమాకోహ్లీ పేర్కొన్నారు. సీజేగా పదోన్నతిపై బదిలీ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. ‘దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ను నుంచి భారత్‌కు వచ్చాం. ప్రాథమిక, ఉన్నత విద్య ఢిల్లీలోనే సాగింది. చదువుకునే రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లోనే కళాశాలకు వెళ్లేవాళ్లం. విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్‌ రూ.12.50 మాత్రమే. నేను సివిల్‌ సర్వెంట్‌ కావాలని మా నాన్న కోరుకున్నారు. న్యాయవాది కావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. సివిల్స్‌కు ప్రిపేరయ్యేందుకు చదువుకోవడానికి లైబ్రరీ కార్డు వస్తుందనే ఉద్దేశంతో ఎల్‌ఎల్‌బీ అడ్మిషన్‌ తీసుకున్నా. (వ్యక్తి స్వేచ్ఛను కాపాడారు..)

అయితే మా అమ్మ సహకారంతో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించా. *న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించిన తర్వాత ప్రత్యేకంగా ఆఫీస్‌ లేకపోవడంతో కారు డిక్కీనే వినియోగంచుకున్నా*. సివిల్‌ కేసుల్లో సూట్‌లో కోర్టు ఫీజు ఎంత కట్టాలో కూడా తెలియదు. ఇతర న్యాయవాదులు, సీనియర్ల ద్వారా తెలుసుకుంటూ ముందుకెళ్లా. ఓ కేసులో అడ్వకేట్‌ కమిషన్‌గా కోర్టు నియమించగా రిపోర్టు ఎలా తయారు చేయాలో కూడా తెలియదు. సీనియర్‌ న్యాయవాది సూచనలు, సలహాలతో తయారు చేశాను. ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ఛాంబర్‌ కేటాయించే సమయంలోనే హైకోర్టు జడ్జిగా నియమితమయ్యా. న్యాయవాదిగా కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు’అని కోహ్లీ పేర్కొన్నారు. *న్యాయమూర్తిగా తన అనుభవాలను పంచుకుంటూ కంటతడిపెట్టారు.*

*సాక్షి మీడియా సౌజన్యంతో*

 https://prajasankalpam1.blogspot.com/

Educate your daughters &they will definitely make you proud!

Hyderabad : 04/01/2021

Educate your daughters &they will definitely make you proud! Heartwarming scene at the Ignite police meet being held at Tirupathi. CI Shyam Sundar saluting his daughter Jessi Prasanti who is a Dy Superintendent. That undeniable pride in the father’s face ❤️❤️❤️ #Women #Daughters https://t.co/33Bu0RfCnU


Telangana Govt decided 2 build flyovers & chop 1000s of trees at KBR park Hyderabad

Hyderabad : 04/01/2021

Our Govt. of .@TelanganaCMO .@KTRTRS decided 2 build flyovers & chop 1000s of trees at #Hyderabad's only lung space 'KBR National Park', without asking us citizens. 

Hence, we had our own 'Public Hearing' on 1st Jan, 2021 at KBR Park & voiced our objections in the tweet thread👇 https://t.co/dDI0lZId11