Saturday, January 1, 2022

అంతా అయిపోయాక.. కోవిడ్ నిబంధనలు కఠినతరం

అంతా అయిపోయాక.. కోవిడ్ నిబంధనలు కఠినతరం

జనవరి 1 సెలెబ్రేషన్స్ ను చూసీచూడనట్లుగా వ్యవహరించిన తెలంగాణ సర్కార్.. తాజాగా కరోనా నిబంధనలను కఠినతరం చేసింది. కోవిడ్ కట్టడిలో భాగంగా మరో ఉత్తర్వు జారీ చేసింది. ఇకపై ర్యాలీలు, సభలు, జనాలు గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు 2022లో జీవో నెంబర్ 1 జారీ చేశారు సీఎస్‌ సోమేష్ కుమార్‌.


No comments:

Post a Comment