Wednesday, December 1, 2021

క్యాంపస్‌లు మీ సొత్తు కాదు.. బరాబర్ పోతం

క్యాంపస్‌లు మీ సొత్తు కాదు.. బరాబర్ పోతం

Courtesy by V6 Velugu media Twitter 

హైదరాబాద్: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోకి వెళ్లడానికి ఎంట్రీ పాస్ లు పెట్టడంపై మాజీ ఐపీఎస్, బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ అయ్యారు. సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ మంత్రులకు విద్యార్థులను ఎదుర్కొనే ధైర్యం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల దగ్గరకు పోయే దమ్ము కేసీఆర్ కు లేదన్నారు. 

No comments:

Post a Comment