Saturday, December 11, 2021

ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ ను దుండగులు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని పీఎంఓ తెలియజేసింది. హ్యాక్ చేసిన దుండగులు.. మోదీ అకౌంట్ నుంచి బిట్ కాయిన్ ను లీగల్ చేశామని.. ఇక బిట్ కాయిన్ కొనుగోలు చేయొచ్చని ట్వీట్ చేశారు. ప్రభుత్వం 500 బిట్ కాయిన్లు కొనుగోలు చేసి ప్రజలకు పంచుతోందని లింక్ లు పోస్ట్ చేశారు.



అయితే, ఈ విషయంపై వెంటనే స్పందించిన పీఎంఓ.. ట్విట్టర్ యాజమాన్యం దృష్టికి తీసుకొని వెళ్లింది. అకౌంట్ ను రీస్టోర్ చేశారు. ఆదివారం తెల్లవారు జామున హ్యాక్ అయిన ప్రధాని అకౌంట్ మళ్లీ పునరుద్ధరించబడింది.

No comments:

Post a Comment