Thursday, December 9, 2021

వీరజవాన్లకు తమిళనాడు ప్రజల ఘన నివాళి

వీరజవాన్లకు తమిళనాడు ప్రజల ఘన నివాళి

హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన 13 మంది జవానులకు తమిళనాడు ప్రజలు ఘన నివాళి అర్పించారు. సూలూరు ఎయిర్ బేస్ నుంచి అంబులెన్స్ భౌతికకాయాలను తీసుకెళ్తుండగా దారిపొడవునా నిలబడి, పూల వర్షం కురిపించారు. కాగా వారి పార్థివదేహాలను ఎయిర్ ఫోర్స్ C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ సూలూరు నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు.


తమిళనాడు సమీపంలో నిన్న జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ మృతి చెందారు.

Video Player

No comments:

Post a Comment