Friday, December 10, 2021

Sai Teja: సాయితేజ కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం


Sai Teja: సాయితేజ కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం

Courtesy by సాక్షి మీడియా ట్విట్టర్ 
సాక్షి, చిత్తూరు: హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన లాన్స్‌ నాయక్‌ బి. సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సాయితేజ సభ్యులను.. ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల చెక్‌ను సాయి తేజ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. 

No comments:

Post a Comment