Thursday, February 10, 2022

మేడ్చల్ మండల పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ ( TRS) 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబట్టారు...

మేడ్చల్ :  ఏ.సీ.బీ DSP  సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయంలో చేపట్టిన తనిఖీలో మేడ్చల్ మండల పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ ( TRS)  5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబట్టారు...

మేడ్చల్ మండల పరిధి పూడూరు గ్రామ పంచాయతీ సర్వే నెం..312 లో శ్రీనివాస్  ఓ ఫామ్ హౌస్  అనుమతి కొరకు దరఖాస్తు చేసుకుండంగా ఆ దరఖాస్తు తిరస్కరించారు.... దాంతో శ్రీనివాస్ సర్పంచ్ బాబు యాదవ్ ను కలవగా అతను‌ అనుమతి కొరకు‌ 10 పది లక్షలు డిమాండ్ చేయగా ఇరువురు మద్య 9 లక్షల ఒప్పందం చేసుకొని ఈ రోజు షామీర్‌పేట్‌ ఊర్జితా లే అవౌట్ లో సర్పంచ్ బాబు ను శ్రీనివాస్ రమ్మని 5 లక్షల నగదు ఇస్తుండగా ముందస్తు సమాచారం తో ఏ.సి.భీ అధికారులు నగదు మారుతుండగా పట్టుకున్నారు.... అతని విచారించి ఏ.సి.బి న్యాయ స్దానం కు తరలిస్తామని  డి.యస్.పి సూర్య నారాయణ తెలిపారు...
బైట్ : సూర్య నారాయణ... ఏ.సి.పి...డి.యస్.పి 

No comments:

Post a Comment