Friday, February 11, 2022

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల!

*తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల!*

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 11 నుంచి మే 20 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సెకండరీమే 18 నుంచి 20 వరకు ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి


*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment