Tuesday, February 1, 2022

హైకోర్టుకు 12 జడ్జిల నియామకానికీ కొలిజియం సిఫారసు!

*హైకోర్టుకు 12 జడ్జిల నియామకానికీ కొలిజియం సిఫారసు!*

తెలంగాణ హైకోర్టుకు 12మంది జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇందులో ఏడుగురు న్యాయవాదులు, ఐదుగురు న్యాయాధికారులు ఉన్నారు.న్యాయవాదులు కాసోజు సురేందర్‌, చాడ విజయ్‌ భాస్కర్‌రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫీయుల్లా బేగ్‌, నాచరాజు శ్రవణ్‌ కుమార్‌ వెంకట్‌ పేర్లను కొలీజియం సిఫారసు చేసింది.
అదేవిధంగా పదోన్నతికోసం కొలీజియం సిఫారసు చేసిన న్యాయాధికారుల్లో జీ. అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎం. సంతోష్‌రెడ్డి, డీ. నాగార్జున ఉన్నారు.

*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment