Monday, February 7, 2022

గురుకుల విద్యార్థుల పై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు.....!! (తెలంగాణ గురుకుల విద్యాలయాల పార్ట్ టైం అధ్యాపకుల న్యాయమైన హక్కులను పరిష్కారం చేయాలి... ప్రజా సంకల్పం)

*గురుకుల విద్యార్థుల పై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు.....!*

హైదరాబాద్ : ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో 190 మంది మెడికల్ సీట్లు పొందడం అభినందించదగ్గ విషయమని కేటీఆర్ పేర్కొన్నారు.గత ఆరేండ్లలో 512 మందికి పైగా విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందారు. ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఆ శాఖ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలపుతూ ట్వీట్ చేశారు.

*link Media ప్రజల పక్షం🖋️*

-------------------------------------------

*తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో 190 మంది మెడికల్ సీట్లు పొందడానికి కారణం అయిన తెలంగాణ గురుకుల విద్యాలయాల పార్ట్ టైం అధ్యాపకుల న్యాయమైన హక్కులను పరిష్కారం చేయాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.... Bplkm*

   https://youtu.be/qQQyMMXJsdA

prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment