Saturday, February 26, 2022

మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం.... మంత్రి హరీష్ రావ్....!

*మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం.... మంత్రి హరీష్ రావ్....!*

హైదరాబాద్: కరోనా దృష్ట్యా పల్స్ పోలియో కార్యక్రమం ఆలస్యమైందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడ్రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని చెప్పారు.23 వేల హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌లో తెలంగాణ ముందుందని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీలో 350కిపైగా బస్తీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని హరీష్‌రావు తెలిపారు

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment