Friday, February 11, 2022

అక్రమ నిర్మాణాల గురించి..తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కొండ్రన్ పల్లి గిరిబాబు


పత్రిక సోదరులకు మిత్రులకు నమస్కారం

తెలియజేస్తూ మరీ ఉప్పల్ రామంతపూర్ మరియు హబ్సిగూడ లో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి వీటిపై ఇదివరకే పలుమార్లు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ గారికి అలాగే టౌన్ ప్లానింగ్ సిబ్బందికి పలుమార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన నామమాత్రంగా యాక్షన్ తీసుకుంటామని సమాధానమిస్తున్నారు, ఈరోజు ఉప్పల్ జిహెచ్ఎంసి కార్యాలయం లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎన్ని అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు ఒక రిపోర్టు పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్ని ఆవేదన వ్యక్తంచేశారు. ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు కాని జిహెచ్ఎంసి అధికారులు కానీ  ఈ అక్రమ నిర్మాణాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని ధ్వజమెత్తిన *రాష్ట్ర తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కొండ్రన్ పల్లి గిరిబాబు*. ఇవన్నీ చూస్తుంటే అక్రమ నిర్మాణాలు గా లేదు  అనుకూలంగా ఉన్న నిర్మాణాల గా ఉంది అని ఆవేదన వ్యక్తం చేసిన కొండ్రన్ పల్లి గిరిబాబు మరి రానున్న రోజుల్లో ఈ అక్రమ నిర్మాణాలపై చాలా కఠినంగా నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమాల్లో డివిజన్ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

No comments:

Post a Comment