Wednesday, February 9, 2022

కోర్టు ధిక్కరణకు పాల్పడిన జిల్లా కలెక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరు.

https://twitter.com/SrinivasRTIA/status/1491367257225990147?t=hayEm3WyjLvg6gooIAGq7A&s=08... *Dear @TelanganaCMO @TelanganaCS @TelanganaGuv @kishanreddybjp @trsharish @MinisterKTR @VSrinivasGoud @puvvada_ajay @YadavTalasani @chmallareddyMLA @SabithaindraTRS @mahmoodalitrs @IKReddyAllola @PSRTRS కోర్టు ధిక్కరణకు పాల్పడిన జిల్లా కలెక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరు.... @శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్ట్* https://t.co/akdwnaOOSd          ----------------------------------------  *శ్రీనివాస్ సర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సర్ గారు వాదనలు వినకుండానే ఉత్తర్వులు ఇచ్చారు. అన్యాయం చేశాడు వృద్ధ మహిళకు... వృద్ధ మహిళ బతికుండగానే చనిపోయింది అని బంధువులు తమపేరున భూమిని రికార్డ్ లో నమోదు చేసుకున్నారు అవినీతి రెవిన్యూ అధికారుల సహాయంతో...Bplkm* *Note : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సారు ఇచ్చిన తప్పుడు ఉత్తర్వులు మీద ప్రజా సంకల్పం లీగల్ బృందం న్యాయ పోరాటం చేస్తుంది ప్రస్తుతం*

https://t.co/g6Rluc7deU https://t.co/MK6CAPeCGM

-----------------------------------------------------------

ధరణి పోర్టల్ పది లక్షల మంది రైతులను మానసికంగా హింసిస్తోంది ఇప్పటికే ఐదుగురు రైతులు మరణించారు.తెలివైన పాలకులైతే ధరణి నీ రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలి.ధరణి పోర్టల్ తీసుక వచ్చి రైతులకు కొత్త సమస్యలు సృష్టించి  సంవత్సరనర కాలం గడిచినా వాటిని పరిష్కరించ లేనప్పుడు నవ్వుల పాలు కావడానికన్నా రద్దు చేస్తే ఉత్తమం కాదా? మూర్కత్వానికు పరాకాష్ట సరి చేయలేని దరణినీ కొనసాగించడం అవసరాలకు తమ భూమిని అమ్ము కోలేక సమస్యను ఏ అధికారికి మొరపెట్టు కోవాలో తెలియక త్రిశంకు స్వర్గంలో రైతులున్నారు, భవిషత్ లో జరగబోవు ఎన్నికలలో ఈ ప్రభుత్వపు ఓటమికి ధరణి పోర్టల్ కూడా ఒక కారణం కాబోతుంది,ధరణి కారణంగా సొంత భూమి పై హక్కులు కొలి పోయిన రైతులకు రైతు బందు రావడం లేదు చిత్ర విచిత్రాల ధరణి అమ్మని భూమిని అమ్మినట్లు సొంత భూమి వారిది కానట్ల భూమి పైన ఏ హక్కు లేని వాడికి హక్కులు ఉన్నట్లు కొనని భూమిని కొన్నట్లు చూపిస్తుంది, ఇదేమి ధరణి ముఖ్య మంత్రి గారు సరి చేయలేక సోమేష్ కుమార్ గారు సొమ్మసిల్లి పోయారు మీరైనా దృష్టి పెట్టండి ధరణి నీ దారికి తేవడం మీతో కాదు అని ధరణి వచ్చిన మొదటి రోజునుండే తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ చెపుతుంది అదే నిజమైంది.
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ధరణి కి వేతిరెకంగా పోరాటం చేయకుంటే లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ లకు నోచుకోక పోవు, మా పోరాటం వలన మీరు వ్యవసాయేతర ప్రాపర్టీ ల రిజిస్ట్రేషన్ ల విశయం లో దరణినీ వెనకకు తీసుకున్నారు
 కానీ వేవసాయ భూముల పై దరణినీ రుద్దారు ఇంకా శస బిసలు ఎందుకు మంకు పట్టు వీడి ధరణి నీ రద్దు చేసి రైతుల గోస తీర్చండి.లేదంటే జరగబోవు ఎన్నికలలో తగిన పలితం అనుభవించక తప్పదు 
ధరణి నీ తీసుక రావడానికి ముందు సరైన అధ్యయనం భూముల పై చేయక పోవడమే ఈ విపలానికి కారణం ఇందులో మీ సొంత ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు లేవు ప్రతి పక్షాలు ధరణి సమస్యలు తెర మీదికి తేవడం లో విఫలం కావడం వలన మీ మీ ధరణి డొల్లతనం బయట పడటం లేదు.

నారగోని ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

No comments:

Post a Comment