Monday, March 28, 2022

నయీమ్ కేసులో ఐటీ శాఖ దూకుడు.....!

*నయీమ్ కేసులో ఐటీ శాఖ దూకుడు.....!*

హైదరాబాద్: నయీమ్ కేసులో ఐటీ శాఖ దూకుడు పెంచింది. బినామీ ఆస్తులను ఐటీ అధికారులు సీజ్ చేశారు. రూ. 150 కోట్ల విలువైన 10 ఆస్తులను సీజ్ చేశారు.గతంలో విచారణ చేసిన పోలీస్ అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకుని అధికారులు చర్యలు చేపట్టారు. నయీమ్ భార్య హాసినికి నోటీసులు జారీ చేశారు. 45 ఆస్థుల్లో 10 ఆస్తులను సీజ్ చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment