Monday, March 28, 2022

టీఎస్ ఎంసెట్ ....2022 నోటిఫికేషన్...... విడుదల!

*టీఎస్ ఎంసెట్ ....2022 నోటిఫికేషన్...... విడుదల!*

హైదరాబాద్: టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్‌ను ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారమని కన్వీనర్ పేర్కొన్నారు.కేటగిరిల అభ్యర్థులు రూ. 800 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ తెలిపారు. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 800, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అగ్రికల్చర్, మెడికల్ పరీక్షను జూన్ 14, 15వ తేదీల్లో, నిర్వహిస్తామన్నారు. ఇంజినీరింగ్ ఎగ్జామ్‌ను 18, 19, 20వ తేదీల్లో నిర్వహిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment