Tuesday, October 25, 2022

ఇక సాఫిగా జర్నీ.... రేపు నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న మంత్రి KTR

*ఇక సాఫిగా జర్నీ.... రేపు నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న మంత్రి KTR*

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్‌ను అక్టోబర్ 26 (బుధవారం)వ తేదీన ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు.ఉప్పల్‌ నుంచి ఎల్‌బీనగర్‌కు వెళ్లే ప్రయాణికులకు సిగ్నల్‌ లేని మార్గాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. నాగోల్‌ ఫ్లైఓవర్‌ను రూ.143.58 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇందులో యుటిలిటీ షిఫ్టింగ్‌, భూసేకరణ తదితరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment