Wednesday, October 19, 2022

ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే.

*తాజా వార్తలు.*

*ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే.*

*7వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపు*

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చాయి.ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలు వెల్లడయ్యాయి.ఈ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే గెలుపొందారు.7 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment