Wednesday, September 2, 2020

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం లోని MLA లతో KTR సర్ గారు సమీక్ష

హైదరాబాద్ : 03/09/2020

*మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో పురపాలక శాఖ మంత్రి @KTRTRS బుధవారం  సమావేశం నిర్వహించారు*. జీహెచ్ఎంసీ పరిధిలో అయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను మంత్రి @chmallareddyMLA , నగర మేయర్  @bonthurammohan లతో కలసి సమీక్షించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, *బేతి సుభాష్ రెడ్డి*, మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

@trspartyonline

*ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం MLA సారు చెరువుల గురించి మాట్లాడారనుకుంటా ఎందుకంటే కేటీఆర్ సారు చెరువుల ప్రస్తావన తెచ్చారు.*

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment