Wednesday, September 2, 2020

అనాధ పిల్లలను ఆదుకున్న తెలంగాణ యువ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారు

హైదరాబాద్ : 02/09/2020

*తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన  పిల్లలకు మంత్రి @KTRTRS అండగా నిలిచారు*.

ట్విట్టర్‌ ద్వారా సమస్యను తెలుసుకొని తక్షణమే వారిని ఆదుకోవాలని నిర్మల్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో మంగళవారం నగర్‌ గ్రామానికి చెందిన గుజ్జొల్ల గౌతమి, పూజను కలెక్టర్‌ కలుసుకొని వారి సమస్యను పరిష్కరించారు.

@KTR_News 

*తెలంగాణ యువ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి ధన్యవాదములు తెలుపుతుంది ప్రజా సంకల్పం & link Media. ప్రజలారా ఇలాంటి సమస్యలు మీ ద్రుష్టికి వచ్చిన వెంటనే ప్రజా సంకల్పం కు  తెలుపగలరు. మేము కేటీఆర్ సర్ కు తెలియపరచడం జరుగుతుంది. **

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment