Thursday, September 17, 2020

తెలంగాణ కొత్త LRS - పేద ప్రజలకు పాట్లు

హైదరాబాద్ : 17/09/2020

*అసెంబ్లీ సాక్షిగా KTR,LRS పైన మోసపూరిత ప్రకటన*
----------------------------------------
2015 లో,Go,no.151 LRS చార్జీల కు
ప్రస్తుత Go,no.131 LRS పెంచిన LRS
చార్జీలు,రు,3000 లోపు మార్కెట్ వ్యాల్యువ్ ఉన్న ప్లాట్స్ కు కేవలం 500 నుండి,3000 రూపాయలు మాత్రమే తగ్గించారు,ఇవి కూడా కొత్త Go,131 లొ పెంచిన చార్జీలు మాత్రమే, *ఇంకో పెద్ద మోసం ఏమిటి అంటే ఇంతకు ముందు HMDA లిమిట్స్ లో ఉన్న లేఅవుట్ల కు మాత్రమే LRS వర్తించేది ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని LRS కిందికి తీసుక వచ్చారు* 

*పేద మధ్య తరగతి ప్రజలను దోచుకోవడానికి ఇది ఎత్తుగడ,,* LRS రూపాన వసూలు చేసిన మొత్తాన్ని,ఆయా లేఅవుట్ ల పైన కర్చు పెట్టాలి, *ఈ నిధులు ఇతర అవసరాలకు మళ్ళించ కూడదు*,అట్లా చేస్తే కోర్టుకు వెల్లుతాము,LRS లేని ప్లాట్స్ కూడా రిజిస్టర్ చేయాలి,లేదా రిజిస్ట్రేషన్ సమయంలో నే LRS చార్జీలు తీసుకొని రిజిస్టర్ చేయాలి
*పేద,మద్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టు కొని,1రుపాయకో,5000వేల కో,పది వేల కో LRS ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం*,చేయనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ము.

*ఇట్లు*
నార గొని ప్రవీణ్ కుమార్ (అధ్యక్షులు)
తెలంగాణ స్టేట్ రియాల్టర్స్  అసోసియేషన్

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment