Wednesday, September 16, 2020

GHMC అధికారులకు ఇన్ని రోజులు ప్రజా సమస్యల మీద ఎందుకు ద్రుష్టి పెట్టలేదు

హైదరాబాద్ : 17/09/2020

GHMC LB నగర్ జోనల్ కమీషనర్ గారికి ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చెరువులు గురించి గత సంవత్సరం వినతి పత్రం ఇవ్వగా ఇంతవరకు స్పందించలేదు.ఇలాంటి అధికారులు ఇప్పుడు GHMC ఎన్నికలు వస్తున్నాయి అని అభివృద్ధి గురించి మాట్లాడుతారా ???. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబు దారి తనంగా పనిచేయాలి *Public Servants* అది మరిచిపోతున్నారు.

*ఇప్పటి నుంచి ప్రజా సంకల్పం & link Media లీగల్  సభ్యులు అధికారుల పని తీరు మీద ద్రుష్టి పెట్టి న్యాయ పరమైన చర్యలు తీసుకోబోతున్నారు*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment