Sunday, September 6, 2020

పట్టభద్రులకు విజ్ఞప్తి

హైదరాబాద్ : 06/09/2020

*పట్టభద్రులకు విజ్ఞప్తి*

*హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ రామచందర్ రావు పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తోంది.*

*హైదరాబాదు ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం మొదలవబోతుంది కాబట్టి 2017 కంటే ముందు ఎవరైనా డిగ్రీ / ఇంజ‌‌నీరింగ్/ ఇతర  డిగ్రీలలో ఉత్తీర్ణులైన వారు అర్హులు*

*ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుకు కావలసిన పత్రాలు*

*1)డిగ్రీ మెమో జిరాక్స్*,
*2)ఆధార్ కార్డు జిరాక్స్*,
*3)ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్,*
*4)రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు*
*5)మొబైల్ నెంబర్* 

*గమనిక*:
హైదరాబాదు ఎమ్మెల్సీ నియోజక వర్గ పరిధిలో హైదరాబాదు జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంటాయని మీకు తెలియపరుస్తున్నాము. గమనించగలరు....

*ఇట్లు*
మీ శ్రేయోభిలాషి
వుప్పు సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్  8688300704

*ప్రజా సంకల్పం & link Media విజ్ఞప్తి చేస్తుంది పట్టభద్రులకు దయచేసి ఎవరైనా నమోదు చేసుకోలేనివారు వుంటే తప్పకుండా నమోదు చేసుకోవాలి*

*అందరికి తెలియచేయగలరు*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment