Monday, September 21, 2020

తెలంగాణ రెవిన్యూ ధరణి పోర్టల్ రేపు విడుదల

హైదరాబాద్ : 21/09/2020

దేశంలోనే మొదటిసారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి *ధరణి* పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం శ్రీ కేసీఆర్ ఆకాంక్షించారు.

*ధరణి పోర్టల్* రూపకల్పన పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు *ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని సీఎం ఆదేశించారు*.

*Source*:
@TelanganaCMO

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment