Sunday, September 20, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 21/09/2020

*తెలంగాణ లో కొత్తగా 1,302కరోనా కేసులు*

*జీహెచ్‌ఎంసీ పరిథిలో 266 మందికి పాజిటివ్‌*
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం 31,095 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,302 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,72,608కి చేరింది.మహమ్మారితో నిన్న ఒక్కరోజే 9 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1042గా ఉంది. తాజాగా 2,330 మంది వైరస్‌ నుంచి కోలుకొను డిశ్చార్జికాగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,41,930గా ఉంది. మరోవైపు రాష్ట్రంలో 29,636 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిథిలో 266 కేసులు నమోదుకాగా, కరీంనగర్‌లో 102, రంగారెడ్డిలో 98, సిద్దిపేటలో 92,నల్గొండలో 70,మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment