Sunday, September 13, 2020

నీట్ పరీక్ష నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజలకు ఇబ్బందులు

హైదరాబాద్ : 14/09/2020

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ లో జరిగిన నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాల వద్ద ప్రభుత్వ యంత్రాంగం జాగ్రతలు తీసుకోవడంలో విఫలం అయింది అనడానికి నిదర్శనం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

*ప్రజలకు ఇబ్బందులకు గురిచేసిన పరీక్ష కేంద్రాల నిర్వాహకులపైనా కేసులు నమోదు చేయాలి **

*ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు ధన్యవాదములు 🙏*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment