*నీట్-యూజీ (NEET-UG) పరీక్షల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల (TGSWREIS) విద్యార్థుల ప్రతిభ*
*విద్యార్థులను అభినందించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 18:
నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల (TGSWREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులు ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
No comments:
Post a Comment