Friday, November 4, 2022

మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

*సోమవారానికి వాయిదా వేసిన హైకోర్ట్*

మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.హైదరాబాద్: మొయినాబాద్ పామ్‌హౌస్  కేసు విచారణను హైకోర్టు  సోమవారానికి వాయిదా వేసింది.ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రిప్లై ఇచ్చేందుకు ప్రతివాదులు హైకోర్టును గడువు కోరారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టుకు సమర్పించిన వీడియో క్లిప్పింగ్స్‌ను అనుమతించాలని హైకోర్టు రిజిస్ట్రీకి న్యాయస్థానం ఆదేశించింది.

*సుజీవన్ వావిలాల🖋️* 

No comments:

Post a Comment