Tuesday, November 15, 2022

షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి

*టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై స్ప‌ష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అంశంపై చ‌ర్చించారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే ఎమ్మెల్యేలు, నేతలు ఉండాల‌ని సీఎం సూచించారు. మ‌ళ్లీ పాత వాళ్ల‌కే టికెట్లు ఇస్తామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌య‌మే ఉంది. బీజేపీతో పోరాడాల్సిందే అని చెప్పారు. ఎమ్మెల్యేల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు*. 

No comments:

Post a Comment