Friday, June 3, 2022

R. కృష్ణయ్య పై రాయదుర్గం పీఎస్ లో..... కేసు నమోదు

*R. కృష్ణయ్య పై రాయదుర్గం పీఎస్ లో..... కేసు నమోదు*

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్యపై కేసు నమోదైంది. తన భూమిని ఆక్రమించుకునేందుకు రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.కోర్టు ఆదేశాల మేరకు రాయదుర్గం పోలీసులు ఆర్.కృష్ణయ్యపై 506, 447, 427, 506, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్.కృష్ణయ్యతో 40 ఏళ్లుగా స్నేహం ఉందని, తన భూమిని కబ్జా చేసి చంపాలని చూశారని రవీందర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment