Saturday, June 18, 2022

కేసీఆర్ సారు అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసినప్పుడే మేము మా శాంతియుత ఆందోళనను విరమిస్తాము

Courtesy by : @sgc_rguktb

గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు, ముధోల్ ఎమ్మెల్యే శ్రీ విట్టల్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, వైస్ చైర్మన్ ప్రో. శ్రీ వి. వెంకటరమణ గారు, ఆర్జీయూకేటీ బాసర నూతన డైరెక్టర్ ప్రో శ్రీ పి. సతీష్ కుమార్ గారు  ఈ రోజు అంటే 18.06.2022 మధ్యాహ్నం విద్యార్థులతో సమావేశం అయ్యారు. కాగా, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు మా డిమాండ్లను అన్నిటినీ నిర్ణీత సమయంలోగా పరిష్కరిస్తారని హామీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసినప్పుడే మేము మా శాంతియుత ఆందోళనను విరమించి రెగ్యులర్ క్లాసెస్ కి వెళ్తామని సమస్త ఆర్జీయూకేటీ బాసర విద్యార్థుల ప్రతినిధి అయిన విద్యార్థి పరిపాలక మండలి (ఎస్జీసీ) స్పష్టం చేస్తుంది.

#ConsiderRGUKT #VisitRGUKT 
@KTRTRS @TelanganaCMO

@TOIIndiaNews @TOIMumbai 
@htTweets @IndianExpress 
@fpjindia @afternoonnew
@mid_day @the_hindu 
@DeccanHerald @DeccanChronicle 
@lokmat @aajtak @ndtv @ndtv @ZeeTeluguLive 
@BBCWorld @TV9Telugu @sakshinews @V6News @NtvTeluguLive @hmtvnewslive @abntelugutv @etvteluguindia

No comments:

Post a Comment