Thursday, June 9, 2022

కోర్టు దిక్కరణ కేసులో నలుగురు పోలీస్ అధికారులకు..... ఊరట.....!

*కోర్టు దిక్కరణ కేసులో నలుగురు పోలీస్ అధికారులకు..... ఊరట.....!*

హైదరాబాద్‌: కేసుల దర్యాప్తులో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించినందున నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైదరాబాద్‌ జాయింట్‌ సీపీ (అప్పటి వెస్ట్‌జోన్‌ డీసీపీ) ఎ.ఆర్‌.శ్రీనివాస్‌, బంజారాహిల్స్‌ ఏసీపీ ఎం.సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ సీఐ ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సీహెచ్‌.నరేష్‌లు సీజే ధర్మాసనం ఎదుట అప్పీల్‌ చేశారు. సింగిల్‌ జడ్జి విధించిన జైలుశిక్షపై సీజే ధర్మాసనం స్టే ఇచ్చింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

link Media ప్రజల పక్షం🖋️ 


No comments:

Post a Comment