Monday, June 27, 2022

కలెక్టర్ గా.... రాజేంద్రనగర్ HM కుమార్తె.....!

*కలెక్టర్ గా.... రాజేంద్రనగర్  HM కుమార్తె.....!*

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సుగుణ కుమార్తె పి.అన్వేషారెడ్డి ఒరిస్సా రాష్ట్రంలోని కలహండి జిల్లా కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించడంతో రాజేంద్రనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన పి.యుగంధర్‌రెడ్డి, పి.సుగుణ కుమార్తె అన్వేషారెడ్డి యూపీఎ్‌సఈ 2017 బ్యాచ్‌లో ఆల్‌ ఇండియాలో 80వ ర్యాంక్‌ సాధించి ఐఏఎ్‌సకు ఎంపికైంది.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment