Tuesday, June 21, 2022

మూసీ ఒడ్డు పై ఇండ్లు కోల్పోయిన వారికి పట్టాలు

హైదరాబాద్ జిల్లా సైదాబాద్ MRO ఆఫీస్,GHMC అఫ్జల్ నగర్ పరిధిలో గల తీగల గూడ లో పట్టాల పంపిణీ 

మూసీ ఒడ్డు పై 30 సంవత్స రాలు గా ఉనికిలో ఉన్న పేదల గుడిసెలు తీసివేసిన సంగతి గుర్తే ఉంటుంది.
అప్పుడు 132 కుటుంబాలకు ఇండ్లు ఇచ్చారు.
మిగతా 90 కుటుంబాల ఇండ్ల కోసం HRF నుండి BILAL, చత్రి సంస్థ నుండి నివాస హక్కుల కార్య కర్త హైమ విశేషం గా కృషి చేశారు.
ఈ రోజు మిగతా 90 కుటుంబాలకు గృహాలు కేటాయించిన పత్రాలు MIM,నాయకులు,మన కార్య కర్తల సమక్షం లో అంద చేయడం జరిగింది.
ఇది Bilal,Hyma ల కృషి పలితం.
HRF,రెండు రాష్ట్రాల కమిటీ ల తరపున వాళ్ళను అభి నందిద్దాం.
💐🌺🌷
Courtesy by : HRF (మానవ హక్కుల వేదిక)

No comments:

Post a Comment