Tuesday, April 19, 2022

సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి గవర్నర్ తమిళ సై తీవ్ర వ్యాఖ్యలు.....!

*సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి గవర్నర్ తమిళ సై తీవ్ర వ్యాఖ్యలు.....!*

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని గవర్నర్ స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా సీఎంలు నియంతలుగా మారుతున్నారని, ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నా... ఇద్దరూ భిన్నమైనవారని గవర్నర్ అన్నారు. ఇది ప్రజాస్వాయ్యనికి మంచింది కాదని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం 🖋️ 

No comments:

Post a Comment