Monday, April 11, 2022

ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు... బండి సంజయ్ అని మూడు నెలలు అవుతుంది

 @కేసీఆర్ సారు & అయన కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు చేసిన తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధిష్టానం & ముఖ్య నాయకులు ఇప్పుడు మౌనంగా ఎందుకు వున్నారు ??. ఢిల్లీ లో తెరాస జరుపుతున్న అన్ని కార్యక్రమాల మీద  ముఖ్య నాయకుల మీద అడుగడుగునా కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది అని జాతీయ మీడియా అంటున్న మాట. ఇకపోతే రైతులకు తెరాస / బీజేపీ పార్టీ లు ఎలాంటి సహాయం చేస్తున్నాయో రైతులకు తెలుసు. తెలంగాణ ద్రోహులను @కేసీఆర్ సారు ఢిల్లీ కి తీసుకెళ్లి ధర్నా చేయడం నిజంగా సిగ్గుచేటు ఎందుకంటే అక్కడ ధర్నాలో కూర్చున్న మంత్రులకు కానీ MLA లకు కానీ, MLC లకు కానీ తెలంగాణ లో తెలంగాణ వచ్చాక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు(ప్రభుత్వ హత్యలు) చేసుకున్నారో తెలియని సన్నాసులు వారు. నిజంగా రైతులకు న్యాయం చేయాలంటే నేరుగా రైతులతో @కేసీఆర్ సారు ఏనాడు చర్చలు జరుపలేదు ఎందుకు ??. తెలంగాణ భవన్ లో రైతులతో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో 95% తెరాస కార్యకర్తలు వున్నారు రైతులకు ప్రవేశం లేకుండా చేసిన ఘనత సంతోష్ రావు ది. అప్పుడే ప్రతిపక్షాలు గట్టిగా నీలాదీసింటే బాగుంటుండే కానీ ఆలా చేయలేదు. ఏది ఏమైనా బీజేపీ + తెరాస = లోపాయకారి ఒప్పందం అని అందరు తెలుసుకుంటున్నారు 👍.... Bplkm🪶*  *Copy to Group link Media* prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment