Thursday, May 20, 2021

నిల‌క‌డ‌గానే దేశంలో క‌రోనా కేసులు… మ‌ర‌ణాలే అస‌లు స‌మ‌స్య‌

హైదరాబాద్ : 21/05/2021

నిల‌క‌డ‌గానే దేశంలో క‌రోనా కేసులు… మ‌ర‌ణాలే అస‌లు స‌మ‌స్య‌... (తొలివెలుగు మీడియా సౌజన్యంతో)ట్విట్టర్ 

దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు ఆగ‌టం లేదు. గురువారం కాస్త త‌గ్గిన‌ట్లే త‌గ్గిన క‌రోనా మృతుల సంఖ్య ఒక్క‌సారిగా పెరిగిపోయింది. తాజాగా దేశంలో మ‌రో 4,209మంది వైర‌స్ కు బ‌ల‌య్యారు. ఇక కొత్త‌గా 2,59,591కేసులు న‌మోదుకాగా, మ‌రో 3,57,295మంది క‌రోనాను జ‌యించారు.

దేశంలో ప్ర‌స్తుతం 30,27,925యాక్టివ్ కేసులున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య 2,91,331కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 2,60,31,991మందికి వైర‌స్ సోక‌గా, 2,27,12,735మంది డిశ్చార్జ్ అయ్యారు.

19,18,79,503మంది వ్యాక్సిన్ పంపిణీ జ‌రిగింది.

ఇక దేశంలో అత్య‌ధికంగా త‌మిళ‌నాడులో 35,579, కేర‌ళ 30,491, మ‌హారాష్ట్ర 29,911, క‌ర్ణాట‌క 28,869, ఏపీలో 22,610కేసులొచ్చాయి. దేశంలో వ‌చ్చిన కొత్త కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే 56శాతం కేసులు న‌మోద‌య్యాయి.

No comments:

Post a Comment