Sunday, October 3, 2021

తెలంగాణ లో చెరువుల పరిరక్షణను గాలికి వదిలేసిన తెరాస ప్రభుత్వం

హైదరాబాద్ : 04/10/2021

https://twitter.com/ysathishreddy/status/1444912444317437952?s=08... *తెరాస సోషల్ మీడియా ప్రతినిధి Y సతీష్ రెడ్డి.....హైదరాబాద్ లో 185 చెరువులు ఉన్నాయి* 

*కొన్ని చోట్ల కబ్జాలు, నిర్మాణాలు వచ్చాయి* 

*పటిష్ట కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం* 

*చెరువుల పరిరక్షణ బాధ్యత కోసం స్పెషల్ కమిషనర్ ని నియమిస్తున్నం* 

*31 సివరేజ్ ప్లాంట్స్ ఏర్పాటు కు 3,600 కోట్లు నిధులు కూడా విడుదల చేశారు సీఎం*
- @KTRTRS              --------------------------------------------------------------------------------- *సతీష్ రెడ్డి గారు ప్రజా సంకల్పం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది....బ్రదర్ ఇలా చెప్పి చెప్పి ప్రజలను మోసం చేయకండి.న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినా ఈరోజు వరకు ఎలాంటి చర్యలు లేవు. మీ ద్రుష్టికి కొన్ని ఆధారాలు(ఆధారాలు లెక్కలేన్నన్ని వున్నాయి)మాత్రమే ట్విట్టర్ ద్వారా పంపిస్తున్నాను సమాధానం చెప్పండి..... Bplkm*  prajasankalpam1.blogspot.com 
@LubnaSarwath
@DonthiNreddy
@RSPraveenSwaero
@GayathriBandar7
@SrinivasRTIA
@santoshajmeera
@SNCWAR
@KTRTRS
@MinisterKTR
@arvindkumar_ias
@D_SudheerReddy https://t.co/obkU62WXHw

No comments:

Post a Comment