Thursday, October 28, 2021

దేశంలో ఎక్కడలేని విధంగా "తప్పుల తడక ధరణి"

దేశంలో ఎక్కడలేని విధంగా "తప్పుల తడక ధరణి" మీద !
కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వేసిన !
40 పేజీల ఫిల్ (145/2021 )మీద !
హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది !
@
ఇప్పటికైన CM గారు బీహార్ CS మాటలు వినకుండా !
భూ సమగ్రసర్వే జరిగే వరకు !

టైటిల్ గ్రారంటీ చట్టం రూపొందే వరకు !
దరిణిలో తెలిసి తెలియక జరిగిన పొరపాట్లను సరి చేయడానికి !
జిల్లాకొక శాస్విత ట్రిబినల్ ఏర్పాటు చేసి !
రైతుల ఆత్మహత్యలు ఆపాలని "ముఖ్యమంత్రి" గారిని వేడుకుంటున్నాను !

@ShareTelangana సౌజన్యంతో 

No comments:

Post a Comment