Thursday, October 14, 2021

అనాధాశ్రయంలో నూతన వస్త్రాలు పంపిణీ

హైదరాబాద్ : 14/10/2021

*ఈరోజు మానవ హక్కుల వేదిక సీనియర్ ప్రతినిధి జీవన్ కుమార్ సర్ గారు మేడిపల్లి లో గల మాత్రు అభయ ఫౌండేషన్ (అనాధాశ్రయం) లోని బాల బాలికలకు(60) దసరా పండుగ సందర్బంగా నూతన వస్త్రాలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో బాపట్ల కృష్ణమోహన్ ప్రజా సంకల్పం మరియు నాయ్యబ్రాహ్మణ సంఘము అధ్యక్షులు బాలయ్య గారు మరియు క్లోత్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి మురళి గారు పాల్గొన్నారు.... Bplkm*

prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment