Wednesday, July 3, 2024

send a copy of the Constitution to the CM of Telangana @RahulGandhi ji!

As you know, an FIR was filed against me for a tweet that brought to notice the plight of a single working woman who complained about a lineman coming to her house for tweeting about a power cut.

Proceedings began and we got an order from the high court… had to collect the 41A notice from the police station today.

One thing is for sure - NO GOVERNMENT LIKES TO HEAR THE TRUTH ABOUT THE IMPACT OF THEIR GOVERNANCE ON COMMON PEOPLE - Be it BJP or BRS or Congress.

Maybe, you should send a copy of the Constitution to the CM of Telangana @RahulGandhi ji! Because a journalist tweeting about an other woman’s trouble gets rewarded here with an FIR.

However, I would like to thank all the Congress leaders in Telangana & those across the country for reaching out and saying you want to represent me in the case. Also, thank you for telling me it is a stupid case.

I was also told that this FIR was to set an example to any another journalist who will ask questions. And to teach me a lesson.

Many CMs in the past tried, no one could. Bowing down to govts is not in my DNA.

ప్రశ్నిద్దాం… పోరాడుదాం 👍🏼

Courtesy / Source by :

https://x.com/revathitweets/status/1808491374154797387?t=Bc4budzWoTFWeSsPvJMCJw&s=19

అవినీతి సబ్ రిజిస్ట్రార్ - ఎస్.శ్రీనివాసులు.

#ACB Officials caught S.Srinivasulu, Tahsildar & Jt. Sub-Registrar of Gopalpet Mandal, Wanaparthy District when he demanded and accepted the #bribe amount of Rs.8,000/- to do favour
"for conversion of agricultural land into Non-Agricultural land".
#AntiCorruptionBureau
#Telangana  #Justice        @CVAnandIPS

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం కోసం ఒక వ్యక్తి నుండి "ఎనిమిది వేల రూపాయలు" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారుల చేతికి చిక్కిన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల సంయుక్త సబ్ రిజిస్ట్రార్ -  ఎస్.శ్రీనివాసులు.
#అవినీతినిరోధకశాఖ
#తెలంగాణ   #న్యాయం

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1808472578077704646?t=eE5Kq0z619vdMrgpBum_nQ&s=19

_*ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది*_

డైనమిక్ ఆఫీసర్ @CVAnandIPS సారు ఆధ్వర్యంలో @TelanganaACB అధికారులు సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహిస్తూ #అవినీతి రహిత #తెలంగాణ చేయాలని నిర్ణయించుకోవడం అభినందనీయం

సర్ @GHMCOnline @HMDA_Gov లో జోరుగా అవినీతి జరుగుతుంది. నిత్యం ఎన్నో వార్తా కథనాలు

@TelanganaCMO
#TJSS✊

Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1808489047150711080?t=FioohSxmL3nYorfs8qRpaw&s=19

Tuesday, July 2, 2024

6ఎకరాల భూమి 600 కోట్లు విలువ #ఫోర్జరీ

https://x.com/Praja_Snklpm/status/1808213765403693519?t=DLJNi0xp0qRSPT1OhKEvUA&s=08   

_*స్వేచ్చ ఎక్స్ క్లూజివ్ వార్త కథనం ప్రకారం 6ఎకరాల భూమి 600 కోట్లు విలువ #ఫోర్జరీ చేసిన వారిపై వీరికి సహకరించిన సంబంధిత ప్రభుత్వ అధికారుల చట్టపరమైన చర్యలు తీసుకోవాలి....Bplkm✍️*_

*@TelanganaCMO*
*@Bhatti_Mallu*
*@KomatireddyKVR*

*కాస్ట్లీ ఏరియాలో ఖతర్నాక్ కబ్జా*
(6Acrs at #Jubleehills)

*#CCS*

Courtesy / Source by :
*ఇంకా మరెన్నో👇* 
https://epaper.swetchadaily.com/m5/3886791/Swetcha-Telugu-Daily-Epaper/Swetcha-Daily-Epaper-02-07-2024#page/1/1/rw

_*#CCS పోలీసుల పాత్ర మీద విచారణకు ఆదేశాలు ఇవ్వాలి అని @TelanganaDGP సర్ గారికి విజ్ఞప్తి*_ 

*@TelanganaCOPs @hydcitypolice @CPHydCity @TelanganaACB*
*@KTRBRS @INCTelangana @BJP4Telangana*

*@swetchadaily @RamsGTRK*
*#DevenderreddyChinthakuntla ✊*

*@BplplH*

https://www.facebook.com/share/p/isJGVhZ6CA8bKQAy/?mibextid=oFDknk

ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula అన్ని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశాలు

ప్రజలకు జవాబుదారి పాలన అందిస్తూ, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula అన్ని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిద్దాల్సిన గురుతరమైన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.

▪️సచివాలయంలో 29 విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. ఇకనుంచి తాను స్వయంగా వారానికి ఒక జిల్లా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు.

▪️కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో అయిదు గ్యారంటీలను అమలు చేసిందని సీఎం చెప్పారు. తర్వాత వంద రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచి పోయాయని, ఇకపై అధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు.

▪️విధి నిర్వహణలో క్రమశిక్షణ, శాఖల పనితీరును పరిశీలించడానికి వారానికోసారి విధిగా జిల్లాల పర్యటనలు, నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించడం, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం వంటి అనేక అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రిగారు దిశానిర్ధేశం చేశారు.

▪️జిల్లాల్లో చాలాచోట్ల కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను అప్పుడప్పుడు పరిశీలించాలని చెప్పారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనల సందర్భంగా సత్వరమే స్పందించాలని అన్నారు.

▪️మంత్రులు శ్రీ @KomatireddyKVR , శ్రీ @Tummala_INC, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ @Vemnarenderredy, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిలతో పాటు వివిధ విభాగాల కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు.
#Telangana 

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1808163874321191110?t=SivV9g9_O0NdCppuSH3LuQ&s=19

జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలి: గౌటి రామకృష్ణ

జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలి: గౌటి రామకృష్ణ

అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: సద్దాం

జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లండి

జర్నలిస్టులకు ఉచిత టోల్గేట్ సౌకర్యం కల్పించాలి: టిజెఎస్ఎస్ 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలలో 50 శాతం రాయితీ కల్పించాలని 
 తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలో డీఈవోలు ఇస్తున్న సర్క్యులర్ ను సైతం పట్టించుకోకపోవడం బాధాకరంగా ఉందని ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కచ్చితంగా అందించే విధంగా చూడాలని కోరారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ జర్నలిస్ట్  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం గౌటి రామకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంస్థలు అక్రిడేషన్ కార్డులను అమ్ముకుంటున్నాయని, వాటిపై  కఠిన చర్యలు చేపట్టాలని విన్నవించామన్నారు. చెన్నై ప్రభుత్వం తరహా పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% రాయితీ కల్పించాలని కోరామన్నారు. జర్నలిస్టులకు  ఫ్రీ టోల్గేట్  అమలు తో పాటు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సూచించామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సద్దాం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు చాలా ఇబ్బందులు కలిగాయని ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఈ సమస్యలపై దృష్టి సారించి తీర్చాలన్నారు. అదే విధంగా జర్నలిస్టుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి కి వినతిపత్రం అందజేస్తామని సద్దాం తెలిపారు. జర్నలిస్టుల సమస్య పై ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్ యాలాల,  జాయింట్ సెక్రెటరీ శంకర్, ఉపాధ్యక్షుడు వెంపటి విజయ్ కుమార్, కోశాధికారి సతీష్, సోషల్ మీడియా కన్వీనర్ బాపట్ల కృష్ణమోహన్, ప్రసాద్, కార్యవర్గ సభ్యులు అబ్బాస్ , సమీర్, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.

Courtesy / Source by :
@PrajaPrashna Media 
@RamsGTRK 

#తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సర్ గారితో

#తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సర్ గారితో... Bplkm✍️

@KSriniReddy 

https://x.com/Praja_Snklpm/status/1808076953641275758?t=CkK_UG-dqTfYVYzbvfhY-g&s=19

Monday, July 1, 2024

*_నువ్వు ఎప్పుడు మారతావ్ కాకా.!_*

https://x.com/Praja_Snklpm/status/1807678161125282269?t=OClhBkH3eSsC6tGy9AY9LA&s=08    

*_నువ్వు ఎప్పుడు మారతావ్ కాకా.!_*
_# కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు_
_# విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_భారాస అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్‌ కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వొకేట్ జనరల్(ఏజీ) తెలిపారు. కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది._*                           

 *#TJSS*

*@TelanganaCMO*
*@KCRBRSPresident @KTRBRS* *@INCTelangana @BRSparty*

https://www.facebook.com/share/p/E66wpAQMC5PtaZDs/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7213448891378094081-BspE?utm_source=share&utm_medium=member_android 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C8301J1PQ0o/?igsh=MTIyOHppeG03MnF6YQ==