Monday, September 20, 2021

వందేళ్లుగా కీర్తి గడిస్తోన్న వంశాలు..

హైదరాబాద్ : 21/09/2021

వందేళ్లుగా కీర్తి గడిస్తోన్న వంశాలు.. ఎక్కడెక్కడో స్థిరపడిన వారసులు.. శతాబ్దాలు గడుస్తున్నా ఆ చారిత్రక వైభవమింకా చెదరలేదు. 17వ శతాబ్దంలో భక్తరామదాసుగా ప్రఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్న, హైదరాబాద్‌ రాజ్యాన్ని ఏలిన నిజాం నవాబుల తరాల వారసులను  హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమం కలిపింది.*....... *వారిలో ఒకరు నిజాం నవాబు ముని మనుమడు రోనక్‌ యార్‌ ఖాన్‌ కాగా.. మరొకరు భక్త రామదాసు 11వ తరం వారసుడు కంచర్ల రమణ...... @HiWarangal

No comments:

Post a Comment