Monday, July 15, 2024

“ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. ప్రతి అధికారి ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా పనిచేయాలి”

రాష్ట్రంలో ప్రజాపాలనను మరింత వేగవంతం చేయడానికి సచివాలయంలో కలెక్టర్లతో ఏర్పాటు చేసిన విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి @revanth_anumula మార్గనిర్దేశం చేస్తున్నారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. ప్రతి అధికారి ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా పనిచేయాలి” అని సూచించారు.

▪️ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. అధికారులు తీసుకునే ప్రతి చర్యా ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

▪️ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో నిజమైన లబ్దిదారులను గుర్తించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉందని చెప్పారు.

▪️ఈ సమావేశంలో ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం - సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల వంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రిగారు అధికారులతో చర్చించనున్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, మంత్రివర్యులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
#TelanganaProgress
#GovernanceReview
#TelanganaPrajaPrabhutwam 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1813096669036356095?t=KvnCQBK7GNSmabasSgpa1w&s=19

*****---*****---*****---*****---*****

_*రాష్ట్రంలో ప్రజాపాలనను మరింత వేగవంతం చేయడానికి సచివాలయంలో కలెక్టర్లతో ఏర్పాటు చేసిన విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి @revanth_anumula మార్గనిర్దేశం చేస్తున్నారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. ప్రతి అధికారి ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా పనిచేయాలి” అని సూచించారు.*_                                                                           http://prajasankalpam1.blogspot.com/2024/07/blog-post_23.html 

*పూర్తి వివరాలు 👆*


_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_


_*అయ్యా #తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సారు మీరు కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ల పనితీరు గురించి చాలా చక్కగా వర్ణించారు. కానీ తెలంగాణ లో ఎంతమంది IAS అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తుండ్రో నిత్యం సోషల్ మీడియా లో చూస్తున్నాము. ప్రభుత్వఅధికారిక మాద్యమాల ద్వారా జిల్లాలలో జరుగుతున్న #అవినీతి గురించి కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినా స్పందించడం లేదు. జిల్లాలలో రైతుల సమస్యలు / విద్యాశాఖ అధికారుల పనితీరు బాగోలేదు అని / #చెరువులుకబ్జాలు / #ప్రభుత్వభూములుకబ్జాలు అవుతున్నాయి అని వాస్తవాలతో కలెక్టర్ల కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు.#ప్రజావాణి లో ప్రజలు తమకు న్యాయం చేయమని కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తే ఎన్నింటికి పరిష్కారం చేశారు ?. కలెక్టర్లు తమ పరిధిలో ప్రజాసమస్యలను పరిష్కారం చేయాల్సింది పోయి న్యాయస్తానాలకు వెళ్ళాలి అని సలహాలు ఇస్తున్నారు ఇది నిజం.*_                                                                                     


*IMP NOTE : సీఎం సారు మీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు #తెలంగాణ లోని అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయంలో వచ్చిన ఫిర్యాదులు (ఇన్వార్డ్ &  ప్రభుత్వ అధికారిక మాద్యమాలు అయిన ఇమెయిల్ / ట్విట్టర్ / ఇంస్టాగ్రామ్ / పేస్ బుక్ / వాట్సాప్) వచ్చాయి వాటిలో ఎన్ని ఫిర్యాదులకు పరిష్కారం ఈ కలెక్టర్లు చేశారో మీడియా ద్వారా ప్రతి కలెక్టర్ తెలియచేయాలి*


*@TelanganaCMO*

*@Bhatti_Mallu*

*@CPRO_TGCM*

*@Vemnarenderredy*

*@dr_mvreddy*


*#IndianConstitution* 

*#Telangana* 

*#DemocracyOverDictatorship*

*#HumanRightsViolations*

*#FreedomOfSpeech*


*#pashamyadagiri* 

*#anamchinnivenkateshwararao* 

*#kkrAWJA @RamsGTRK*


*#TJSS ✊*

*Bplkm✍️*


https://www.facebook.com/share/p/oaEiutLrRJYmQ6DM/?mibextid=oFDknk 

*****---*****---*****---*****

https://www.instagram.com/p/C9ec0QIPBc3/?igsh=MWoxZXB4Mnh2b2Focw==

*****---*****---*****---*****

https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhobiwbicbhgbhbbiobhn-bhjbifbipbhsbiqbhobip-activity-7218884806032412672-Cfgw?utm_source=share&utm_medium=member_android


*గొర్రెల స్కామ్ లో #కేటీఆర్ పీఏ ?*

https://x.com/Praja_Snklpm/status/1813095647555559553?t=qFKuKoRD9NSANe8oPF2HRg&s=19                                                                

*గొర్రెల స్కామ్ లో #కేటీఆర్ పీఏ ?*

*#TelanganaScams* 
*@BTR_KTR*

*@KCRBRSPresident*
*@KTRBRS* *@MinisterKTR*
 *@KTR_News* 

_*@swetchadaily వార్త కథనం ప్రకారం గొర్రెల స్కాం చేసిన వారిమీద చట్టపరమైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారు ?*_

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @CPRO_TGCM* 

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/7TM1w15tc4Q2udrb/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C9eS7VjP-nI/?igsh=cGV4NWF2YW1oOWF4
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhzbixbhjbiqbhkbiabid-telanganascams-activity-7218863098017800192-jy2B?utm_source=share&utm_medium=member_android 

Seven Top Officers Appear Before Ghose Panel in Kaleshwaram Probe

Seven Top  Officers Appear Before Ghose Panel in Kaleshwaram Probe

On Monday, seven top officers, both serving and retired from the IAS cadre, appeared before the Justice Pinaki Chandra Ghose inquiry commission. The commission is investigating alleged irregularities and embezzlement of funds during the construction of the Medigadda, Annaram, and Sundilla barrages, part of the Kaleshwaram Lift Irrigation Scheme (KLIS).

The officers, including former chief secretaries and department heads from irrigation and finance, were directed to file affidavits within a week detailing developments during their tenure. Special Chief Secretary (Finance) K Rama Krishna Rao requested an extension until August 5 due to the upcoming budget session.

Notable attendees included former Chief Secretaries Somesh Kumar and SK Joshi, former Special Chief Secretaries Rajat Kumar and K Rama Krishna Rao, CMO ex-Secretary Smita Sabharwal, Irrigation Secretary Rahul Bojja, and senior IAS officer Vikas Raj. While most deposed in person, SK Joshi appeared via video conference. Former Principal Secretary (Finance) V Nagi Reddy did not attend.

Justice Ghose's inquiries focused on project details, borrowing through Kaleshwaram Corporation, contract procedures, extensions, payments to agencies, defect liability periods, and construction quality. Smita Sabharwal, currently with the TS Finance Corporation, informed the commission that her tenure as irrigation secretary was brief and she did not clear any major files.

Several officers stated that key technical and financial decisions were made by then Chief Minister K Chandrasekhar Rao and departmental officials, with their roles limited to final approvals. The commission also reviewed expert testimonies suggesting Medigadda was not the ideal location for a barrage, with some advocating for Thummidi Hatti instead.

Engineer K Raghu presented evidence to the commission, highlighting sufficient water availability at Thummidi Hatti, reinforcing the expert committee’s earlier recommendations.

#Telangana #Kaleshwaram #Medigadda 

Courtesy / Source by :  https://x.com/sudhakarudumula/status/1813053248926064792?t=xvgnnYg_tOP-vZ_sGbLq7g&s=19

Top Tollywood actor’s brother detained for Cocaine consumption

Top Tollywood actor’s brother detained for Cocaine consumption 

Telangana Anti Narcotics Bureau, Cyberabad police SOT and Rajendranagar police arrested drug sellers involved in selling Cocaine to high profile customers in the city.

The 13 potential customers who were being tested for drug consumption include Aman Preet singh brother of actor Rakul Preet Singh.

Five are tested positive  that include 
Aman Preet Singh, 
Aniketh Reddy,  Prasad(builder) of Banjara Hills, Madhusudhan. Police confirmed with instant urine test results.
They are sent to hospital for further testing and not yet arrested yet.

Cyberabad Commissioner of Police Avinash Mohanty said that Aman is among customers.  Police arrested five sellers including two Nigerians and three locals.

Police seized 199 grams cocaine during the raid on a flat in Hydershakotla in Narsingi. One Onida Blessing of Nigeria was among arrested.

Sellers include Allam Satya Venkat Goutham working in Bangalore native of Vizag, Sanaboina Varun Kumar native of Amalapuram  and Mohammed Shareef a choreographer resident of Bandlaguda were arrested.

The kingpin of the gang Divine Ebuka could have left to Nigeria. Now he is running a big drug syndicate in association with the above drug dealers. He sends his main associate Onuoha Blessing, N/o Nigeria to Delhi to transport the drugs to Hyderabad and other cities in India. She travels by both flights/trains and supplyto the dealers. Here in Hyderabad the above dealers will supply to the consumers. As of now she has brought large quantities of Cocaine more than twenty times to Hyderabad for the distribution to the above drug dealers.

Aman is also an actor
#Hyderabad #RakulPreetSingh #drugracket 

Courtesy / Source by :  https://x.com/sudhakarudumula/status/1812809187233030629?t=yLe9P0tTMtamwB26AicZzA&s=19

𝐊𝐚𝐦𝐮𝐧𝐢 𝐂𝐡𝐞𝐫𝐮𝐯𝐮 𝐃𝐞𝐭𝐞𝐫𝐢𝐨𝐫𝐚𝐭𝐞𝐬 𝐀𝐦𝐢𝐝 𝐄𝐧𝐜𝐫𝐨𝐚𝐜𝐡𝐦𝐞𝐧𝐭𝐬 𝐚𝐧𝐝 𝐓𝐨𝐱𝐢𝐜 𝐃𝐮𝐦𝐩𝐢𝐧𝐠

𝐆𝐇𝐌𝐂 𝐚𝐧𝐝 𝐏𝐂𝐁 𝐌𝐮𝐬𝐭 𝐀𝐜𝐭 𝐍𝐨𝐰: 𝐊𝐚𝐦𝐮𝐧𝐢 𝐂𝐡𝐞𝐫𝐮𝐯𝐮 𝐃𝐞𝐭𝐞𝐫𝐢𝐨𝐫𝐚𝐭𝐞𝐬 𝐀𝐦𝐢𝐝 𝐄𝐧𝐜𝐫𝐨𝐚𝐜𝐡𝐦𝐞𝐧𝐭𝐬 𝐚𝐧𝐝 𝐓𝐨𝐱𝐢𝐜 𝐃𝐮𝐦𝐩𝐢𝐧𝐠

𝘽𝙧𝙤𝙖𝙙 𝙙𝙖𝙮𝙡𝙞𝙜𝙝𝙩 𝙙𝙪𝙢𝙥𝙞𝙣𝙜 𝙤𝙛 𝙩𝙤𝙭𝙞𝙘 𝙨𝙪𝙗𝙨𝙩𝙖𝙣𝙘𝙚𝙨

Water Hyacinth Cleanup needed

Kamuni Cheruvu in Moosapet is suffering from encroachments, chemical pollution, and waste dumping.

Photos provided by a local resident show an unknown substance being dumped into the lake from auto rickshaws. The lake is often filled with froth and emits a strong chemical odor, indicating that the Pollution Control Board and GHMC have not intervened.

Additionally, the unchecked growth of water hyacinth has turned the lake into a major mosquito breeding ground, raising questions about the use of funds and apathy by GHMC's entomology and lakes departments.

#Hyderabad

@TelanganaPCB @GHMCOnline @CommissionrGHMC @Min_SridharBabu 

Courtesy / Source by :  https://x.com/sudhakarudumula/status/1812845061245178191?t=10sYSZLd5Y60oMzI3k6-kA&s=19

Sunday, July 14, 2024

సీఎం సారు న్యాయం చేయండి చాలు...!

https://youtu.be/FH2GIqnXk_k?si=cO1Kex2YekYoMjyf                                                                                        

_*#తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు  పి.క్రిష్ణప్రియ(వికలాంగురాలు) న్యాయం కోసం గత పదిసంవత్సరాలనుడి న్యాయమైన పోరాటం చేస్తున్న స్పందించని మాజీ సీఎం కెసిఆర్  & కేటీఆర్ & అప్పటి ప్రభుత్వ యంత్రాంగం.మరీ ముఖ్యంగా #మేడ్చల్ జిల్లా కలెక్టర్ లు*_

*@TelanganaCMO @Bhatti_Mallu*
*@CPRO_TGCM @TelanganaCS @seethakkaMLA @Collector_MDL @PushpaFashions @tv5newsnow @murthyscribe @hmtvnewslive @RajNewsLive @etvtelangana @v6velugu @V6News @abntelugutv @myvaartha  @dishatelugu @PrajaPrashna @aadabhyd @bigtvtelugu @TeluguScribe @RTVnewsnetwork @prime9news @TV9Telugu @kalojitv4ts @TeenmarMallanna @NewsLineTelugu* 

*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1812525557931745784?t=rG8KetggnopA-oh7uRe40g&s=19
*****---*****---*****---*****
https://www.facebook.com/share/p/793bx173kT8dVbwJ/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C9aRYdAPW8U/?igsh=MTZmOXgwenplcmc0Mw==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7218296837521227777-fPPt?utm_source=share&utm_medium=member_android

అధికారులు..పోలీసులారా..రాజకీయ నేతలు జర్ నియమ నిబంధనలు తెలుసుకొని వ్యవహరించాలి:

సంస్థనిచ్చే గుర్తింపు కార్డుని బట్టి..వార్తలు రాసే దానిని బట్టి విలేకరిగా గుర్తింపు:రామకృష్ణ(ప్రధాన కార్యదర్శి,తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(టి.జి.ఎస్.ఎస్).,
విజయసంకల్పం ప్రసాద్(ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్,విశ్లేషకుడు,సోషల్ వర్కర్).,
శ్రీధర్ యాలాల,ఆర్గనైజేషన్ సెక్రటరీ,తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం.
ఆఫ్జల్ పఠాన్(సంచలన అక్షర కెరటం).

ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్ జూలై13:

ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్క విలేకరికి భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది:విజయసంకల్పం ప్రసాద్(ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్,విశ్లేషకుడు,సోషల్ వర్కర్).

- అధికారులు..పోలీసులారా..రాజకీయ నేతలు జర్ నియమ నిబంధనలు తెలుసుకొని వ్యవహరించాలి:శ్రీధర్ యాలాల(ఆర్గనైజింగ్  సెక్రటరీ,తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం).
- ఏదేని విషయాలు తెలుసుకొని ఓపెన్హార్ట్ గా ప్రజలకు సమాచారమందించే వారే విలేకరి :సంచలన అక్షర కెరటం ఆఫ్జల్ పఠాన్ 

పలు సమస్యలపై,జరుగుతున్న దాడులపై తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి పలు విలేకరులతో సీనియర్ విలేకరి శ్రీధర్ యాలాల ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణతో కలసి వివరించడం జరిగిందని ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్,సీనియర్ డైనమిక్ విలేకరి ఆఫ్జల పఠాన్ తెలిపారు.
కొందరు..ప్రముఖులు అవగాహన లేని కారణంగా..కేంద్ర పత్రికా నియమావళి నియమ నిబంధనలు తెలుసుకోకుండా,తెలియకుండా,సరైన విషయాలు తెలియక మేం చెప్పిందే వేదం..నాకొక్క హోదా ఉందనే అనే భావనతో కొందరు బడా అధికారులమని..పెద్ద నేతలమని చెప్పుకొనే కొందరికి విలేకరులంటే మీ క్రింద పనిచేసే  వారిమి కాదండి..తప్పొప్పులను ప్రశ్నించే జవాబు దారితనమున్న విలేకరులమని కొందరికి అందరికి తెలియజేయాలనే సంకల్పించామని ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్ పేర్కొన్నారు. వార్తలు రాసే దానినిబట్టి  సంస్థ ఇచ్చే గుర్తింపు కార్డును బట్టి గుర్తించబడుతారని తెలియజేస్తున్నామన్నారు.అక్రి డిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు..మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..?వారు సంపాదకులు కారా..?విలేకరులుగా గుర్తించబడరా?? అని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ,శ్రీధర్ యాలాల,సంచలన వార్త యోధుడు ఆఫ్జల్ పాఠన్ 
జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.కొందరు చేతిలో పవర్,హోదా ఉందని వార్తలు వ్రాసే విలేకరులని,పత్రికా సంపాదకులను ఇబ్బంది పెట్టడం పరిపాటై పోయింది.కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI,AP,TG TEL సర్టిఫికెట్లు
విలువలను,నియమాలను తెలుసుకొని హుందాగా వ్యవహరించాలని మననం చేస్తున్నామని తెలిపారు.అక్రిడిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతాయి తప్ప విలేకరి స్థాయిని ఒక్క వార్తలను బట్టి ప్రపంచానికి తెలియజేస్తాయని పేర్కొంటూ..అక్రిడిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు అవి ఉంటేనే విలేకరులు(జర్నలిస్టులు) అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌ భంగం కలిగించడమే అవుతుందని విజ్ఞప్తి చేస్తున్నామని..ఏ ప్రభుత్వమైనా,ఏ ప్రభుత్వ అధికారులైన,ఏ సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర పత్రికా నిబంధనలలో ఉన్నాయని,ఉంటాయని షరత్తులు వర్తిస్తాయని ఓ సారి మననం చేస్తున్నామని సీనియర్ విలేకరులు,జర్నలిస్ట్ యూనియన్లు తెలియజేస్తున్నాయ్.కొందరు అక్రిడిడేషన్ ఉంటేనే నిజమైన విలేకరి అని లేకపోతే నకిలీ రిపోర్టర్ అని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.ప్రజలను ప్రక్కతోవ పట్టించి అక్రిడిడేషన్ లేని తోటి విలేకరులని కించపరిచే విధంగా మాట్లాడడం పబ్లిషింగ్ యాక్ట్ కి విరుద్ధమని ఇది తెలుసుకొని మాట్లాడాలని సూచిస్తున్నామన్నారు.అక్రిడియేషన్ పొందిన విలేకరులారా...కొందరు వార్తలు వ్రాయలేని వారు దొడ్డి దారిలో నగదు రూపంలో అత్యధికముగా చెల్లించి అక్రిడియేషన్స్ పొందిన వారు కొందరు అవగాహన లేకపోవడం కారణంగా నిస్పక్షపాతంగా వ్యవహరించే..వాస్తవ సంఘటనలను వెలుగులోకి తెచ్చే విలేకరులను,పత్రికా సంపాదకులను రకరకాలుగా మాట్లాడడం,దూషించడం మాట్లాడితే కేంద్ర పత్రికా కార్యాలయానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ,నిబంధనలు ఎప్పుడైనా చదివారా..? తెలుసుకొన్నారా???ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారి చేస్తారు.సంస్థలో పని చేసే విలేకరులందరికి అక్రిడిడేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు విలేకరులు కాదనే అపోహలో కొందరు అధికారులు,నేతలు,ప్రముఖులు ఉన్నారు? ఆయా జిల్లా కలెక్టర్లు,DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ నియమాలపై అవగాహన కల్పించి..అభ్యంతరాలు పునరావృతం కాకుండా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.వార్తలు వ్రాయగలిగే విలేకరులకు ఉండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డును బట్టి గుర్తించాలని,అధికారులు గౌరవించాలని..అక్రిడిడేషన్ అనేది కొలమానం కాదని..అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే కొలమానమైనదని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.మావి,వార,దిన,పక్ష,పత్రికలు,ఛానెల్స్ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడే  రిజిస్ట్రేషన్స్ చేసుకొని..పత్రికా యాజమాన్యం వారి వారి నిబంధనలతో విలేకరులను నియమించుకొని ప్రజలకు వాస్తవాలను తెలియజేసే విలేకరులకు చులకనగా భావన,అశ్రద్ధ వహించడం ఎంతవరకు సంబబని జర్నలిస్ట్ యూనియన్ సంఘాలు,అసోసియేషన్లు,విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ్..అక్రిడిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రమాణికం కాదు.విలేకరులు రాసే వార్తలే ప్రమాణికంగా వార్తలో సత్తా ఉండాలి..అక్షర కలానికి/కెమెరాకి పదును పెట్టి కత్తిలా మార్చగలిగే విలేకరులు..జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజం లోకి రావాలనుకునే వారికి.. అక్రిడిడేషన్ కార్డు జీవితం కాదు, 
జాబ్ కార్డ్ కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తూ..రాబట్టిన సమాచారాన్ని,నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేసే  అక్షర యోధుడే నిజమైన విలేకరి అని గుర్తు చేస్తున్నాం..అక్రిడిడేషన్ కార్డు ఉంటేనే ఏదేని సమావేశాలకి రావాలని హుకుం జారిచేసే వారికి పైన నియమాలు ఒక్కసారి తెలుసుకొని సత్ప్రవర్తనతో గౌరవంతో ఏదేని వివరాలు తెలియజేయాలని..అక్రిడిడేషన్ నెపంతో అవహేళన,చులకనగా చేసి అవమానించిన వారికి  ఆదిశక్తిలా ఉగ్రరూపం దాల్చి విలేకరుల శక్తి చూపిస్తామని ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్,తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ,శ్రీధర్ యాలాల,సంచలనాల అక్షర కలము యోధుడు అఫ్జల్ పటాన్ మననం చేస్తున్నామని,విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

Courtesy / Source by : ప్రసాద్ జర్నలిస్ట్