Friday, May 20, 2022

నేటి నుంచి కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం....!

*నేటి నుంచి కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం....!*

ఇవాళ్టి నుండి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైతు డిక్లరేషన్ పై పల్లె పల్లెకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలోనే.. నేడు ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో రచ్చబండలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment