Thursday, May 19, 2022

ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన ఆరోగ్యవంతమైన భారతదేశానికి జీవనాడిగా మారుతోంది.

ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన ఆరోగ్యవంతమైన భారతదేశానికి జీవనాడిగా మారుతోంది.

🏥 తెలంగాణ వ్యాప్తంగా 160 జన్ ఔషధి కేంద్రాలలో 1,616 మందులు,240 శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

🏥  వినియోగదారులకు మందుల కొనుగోలుపై 50% నుండి 90% వరకు డబ్బు ఆదా అవుతుంది.

🏥 2021-22 (జనవరి 31, 2022 వరకు) ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా అమ్మకాలు రూ:751.42 కోట్లు.

🏥  2021-22 (జనవరి 31, 2022 వరకు) ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ:4500 కోట్లు దేశ ప్రజల డబ్బు ఆదా చేయబడింది.

🏥ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన ద్వారా  స్వయం ఉపాధి కల్పిస్తున్నారు.

Courtesy by : @AletiRajeshARS Twitter 

No comments:

Post a Comment