Tuesday, June 23, 2020

డేంజర్ శానిటైజర్లు

హైదరాబాద్ : 24/06/2020

*హెచ్చరిక: ఈ 9 శానిటైజర్లు అస్సలు వాడకండి*

విషపూరిత మిథనాల్ ఉందన్న యూఎస్‌ ఎఫ్‌డీఏ

ఇంటర్నెట్ డెస్క్‌: విషపూరిత రసాయనాలు ఉన్న తొమ్మిది శానిటైజర్లను ఉపయోగించొద్దని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ఇప్పటికే మార్కెట్లకు తరలించిన ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఎస్క్‌బయోకెమ్ సంస్థను ఆదేశించింది. ఈ సంస్థ తయారు చేసిన శానిటైజర్లలో ప్రమాదకర మిథనాల్ ఉందని ఎఫ్‌డీఏ గుర్తించింది.

మిథనాల్ ఉన్న శానిటైజర్లను ఉపయోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరం. దానిని చేతులకు రాసుకున్నప్పుడు అది చర్మం దీనిని శోషించుకుంటుంది. ఫలితంగా వికారం, జలుబు, వాంతులు, తలనొప్పి, చూపు కోల్పోవడం, కోమా, వణుకు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.కొన్నిసార్లు నరాల వ్యవస్థ దెబ్బతిని మరణానికీ దారితీసే ప్రమాదం ఉంది.

ఇప్పటికే మిథనాల్ కలిసిన శానిటైజర్లు ఉపయోగించిన వారు వైద్యులను సంప్రదించాలని ఎఫ్‌డీఏ తెలిపింది. *మార్కెట్లలోని ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజర్‌, ఎస్క్ బయోకెమ్ హ్యాండ్ శానిటైజర్, క్లీన్ కేర్ నోజెర్మ్ హ్యాండ్ శానిటైజర్, లావర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజర్, ది గుడ్ జెల్ యాంటీ బ్యాక్టీరియల్ జెల్ హ్యాండ్ శానిటైజర్, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 70% ఆల్క్‌హాల్‌, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్‌, శాండిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించొద్దని వినియోగదారులకు ఎఫ్‌డీఏ సూచించింది.*

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా శానిటైజర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. చేతులకు అంటిన వైరస్‌ను నిర్మూలించాలంటే సబ్బు నీటితో కడుక్కోవడం లేదా ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో రాసుకోవడం తప్పనిసరి.

గ్రూప్ link Media ఈనాడు సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Covid-19 hakkers China

Hyderabad : 23/06/2020

*Dont Click on Unknown Links.**

#CyberCrimeAlert
@TelanganaDGP @TelanganaCOPs
@TelanganaPolice @hydcitypolice @cyberabadpolice @CyberCrimeRck 

Source : @RachakondaCop

CERT-In issued advisory on COVID 19-related Phishing Attack Campaign by Malicious Actors. More info @IndianCERT , Thanks @iamsapankumar

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు

కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం!

భారత్, చైనా సరిహద్దులో డ్రాగన్ సైనికులపై సింహంలా గర్జించిన అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) అరుదైన గౌరవం అందజేయనుంది. భారత వీరుడు సంతోష్ బాబుకు వామ్ సంస్థ ‘భారత టైగర్’ బిరుదును ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు వామ్ గ్లోబల్ అధ్యక్షుడు రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ అనుమతిస్తే సొంత ఖర్చులతో సంతోష్ బాబుకు తెలంగాణలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా, లాక్‌డౌన్ పూర్తిగా తొలగిపోయిన తర్వాత తెలంగాణలోని ఓ ముఖ్య ప్రాంతంలో భారీ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించి, స్వర్ణపతకం రూపంలో ‘భారత టైగర్’ అనే బిరుదును సంతోష్ బాబు కుటుంబీకులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి అమరుడైన సంతోష్ బాబుకు భారత ప్రజల తరపున ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోనున్నట్లు చెప్పారు.

గ్రూప్ link Media Tv9 సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Monday, June 22, 2020

Doctor Death in Telangana

Hyderabad : 22/06/2020

#Hyderabad based doctor succumbs to #COVID19. First doctor from #Telangana to lose life to virus. On 16th he was admitted to KIMS hospital with high fever. He was tested for #covid& when results came positive, he was shifted to Gandhi, 2days later he passed away. #TelanganaModel 

*The SHOCKING part is, the date of death is 22nd June, TODAY. TIME of death is 4:23pm. How could the staff at #GandhiHospital declare a death about today evening in the afternoon itself? Someone needs to answer the family at least. The way things are being handled is scary. **

Source : Group link Media  @revathitweets

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Covid-19 in Telangana

Hyderabad : 22/06/2020

The States that are in danger zone need to buckle up, take urgent remedial measures.

Source : @Kurmanath 

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, June 21, 2020

అన్యాయం మీద పోరాటం

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణలో కరోనా బీభత్సం.. హైదరాబాద్‌లో ఆదివారం ఒక్కరోజే..

హైదరాబాద్ : 21/06/2020

తెలంగాణలో ఇవాళ 730 కొత్త కేసులు నమోదు. కరోనాతో ఇవాళ 7గురు మృతి. తెలంగాణలో మొత్తం 7,802కి చేరిన కరోనా కేసులు. యాక్టివ్ కేసులు 3,861 ఉండగా, కోలుకున్న వారు 3,731 మంది ఉన్నారు. 210కి చేరిన మొత్తం మరణాల సంఖ్య..GHMC లో ఇవాళ 659 కేసులు నమోదయ్యాయి. 
#Telangana

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/